हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Telugu news: MGNREGA: ఉపాధి హామీ పథకానికి కొత్త పేరు

Tejaswini Y
Telugu news: MGNREGA: ఉపాధి హామీ పథకానికి కొత్త పేరు

MGNREGA: ఉపాధి హామీ పథకానికి సంబంధించిన కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఆమోదం తెలిపింది. పథకం పేరును పూర్తిగా మార్చుతూ, ఇప్పటి వరకు కొనసాగుతున్న ‘మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(Mahatma Gandhi National Rural Employment Guarantee Scheme)’కు బదులుగా ‘పూజ్య బాపు గ్రామీణ రోజ్‌గార్ యోజన’గా పునర్‌నామకరణం చేసింది. ఈ నిర్ణయానికి కేంద్ర కేబినెట్ ఆమోదం లభించింది.

Read Also : Reliance: కూతురు ఈషా కోసం మెగా IPOకి ప్లాన్ చేస్తున్న ముఖేష్ అంబానీ

MGNREGA
MGNREGA: New name for the employment guarantee scheme

గ్రామీణ ఉపాధి పథకానికి 1.51 లక్షల కోట్లు

ఇక పనిదినాల్లో కూడా పెద్ద మార్పు చేశారు. ప్రస్తుతం ఉన్న 100 రోజుల పనిదినాలను 125 రోజులుగా విస్తరించారు. గ్రామీణ కార్మికులకు ఇచ్చే రోజువారీ వేతనాన్ని కూడా పెంచుతూ రూ.240కి పెంచాలని నిర్ణయించారు. పథకాన్ని మరింత బలపర్చడానికి కేంద్రం రూ.1.51 లక్షల కోట్ల భారీ బడ్జెట్ కేటాయించింది.

2005లో ప్రారంభమైన ఈ ఉపాధి పథకం యూపీఎ ప్రభుత్వం కాలంలో అమల్లోకి వచ్చింది. తర్వాత దీనికి మహాత్మా గాంధీ పేరు జతచేశారు. గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి భద్రతను పెంపొందించేందుకు, నైపుణ్యం లేని కార్మికులకు సంవత్సరానికి కనీసం 100 రోజుల పని హామీ ఇవ్వడం ఈ పథకం లక్ష్యం. ఇప్పుడు పనిదినాల పెంపుతో గ్రామీణ కుటుంబాలకు మరింత ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ప్రభుత్వం చేసిన తాజా మార్పులతో గ్రామీణ ఉపాధిలో నాణ్యత, స్థిరత్వం పెరుగుతుందని అధికారులు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రభుత్వ ఉద్యోగులకు హోలీ గిఫ్ట్: పెరగనున్న శాలరీలు?

ప్రభుత్వ ఉద్యోగులకు హోలీ గిఫ్ట్: పెరగనున్న శాలరీలు?

ఏఐ సమ్మిట్‌లో సీఎం రేవంత్

ఏఐ సమ్మిట్‌లో సీఎం రేవంత్

దగ్గు మందు మరణాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం

దగ్గు మందు మరణాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం

భార్యపై ఒక్క చెంపదెబ్బ 498A క్రూరత్వం కాదు

భార్యపై ఒక్క చెంపదెబ్బ 498A క్రూరత్వం కాదు

బ్లేడ్లు, పిన్నలు సాయంతో చేతులు కోసుకున్న స్కూల్ విద్యార్థులు

బ్లేడ్లు, పిన్నలు సాయంతో చేతులు కోసుకున్న స్కూల్ విద్యార్థులు

భారత్ ‘పాక్స్ సిలికా’లో చేరిక – గ్లోబల్ AI భాగస్వామ్యంలో కొత్త అధ్యాయం

భారత్ ‘పాక్స్ సిలికా’లో చేరిక – గ్లోబల్ AI భాగస్వామ్యంలో కొత్త అధ్యాయం

స్కూల్ బస్సు బోల్తా.. 12 మందికి గాయాలు
0:7

స్కూల్ బస్సు బోల్తా.. 12 మందికి గాయాలు

పరువు నష్టం కేసు విచారణకు హాజరైన రాహుల్ గాంధీ

పరువు నష్టం కేసు విచారణకు హాజరైన రాహుల్ గాంధీ

చదువు కోసం హైటెన్షన్ టవర్ ఎక్కిన వివాహిత

చదువు కోసం హైటెన్షన్ టవర్ ఎక్కిన వివాహిత

ఉద్యాన పంటలకు రాష్ట్ర సర్కార్ ప్రోత్సాహం

ఉద్యాన పంటలకు రాష్ట్ర సర్కార్ ప్రోత్సాహం

AI వాడకపోతే ప్రమోషన్లు కట్..సీఈఓ వార్నింగ్!

AI వాడకపోతే ప్రమోషన్లు కట్..సీఈఓ వార్నింగ్!

ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో పాల్గొన్న సీఎం చంద్రబాబు

ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో పాల్గొన్న సీఎం చంద్రబాబు

📢 For Advertisement Booking: 98481 12870