हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

నెల రోజులు మాంసం దుకాణాలు బంద్.. ఎక్కడ..ఎందుకు ?

Sudheer
నెల రోజులు మాంసం దుకాణాలు బంద్.. ఎక్కడ..ఎందుకు ?

బెంగళూరులో నిర్వహించనున్న ఏరో ఇండియా 15వ ఎడిషన్ షో కారణంగా ప్రత్యేక ఆదేశాలు జారీచేశారు. ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు యెలహంకలో ఈ ప్రతిష్ఠాత్మక ఎయిర్ షో జరగనుంది. ఈ షో నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లలో భాగంగా, దాని పరిసర ప్రాంతాల్లో మాంసం దుకాణాలు, నాన్ వెజిటేరియన్ హోటల్స్, రెస్టారెంట్లు బంద్ చేయాలని అధికారులు ఆదేశించారు. జనవరి 23 నుంచి ఫిబ్రవరి 17 వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని తెలిపారు. షో జరిగే ప్రదేశం చుట్టూ 13 కిలోమీటర్ల పరిధిలో ఈ నిబంధనలు విధించారు. చెత్తలో పడేసే మాంసాహారం పక్షులను ఆకర్షించడంతో విమానాలకు ప్రమాదం కలిగించే అవకాశాలు ఉన్నాయని ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు వివరించారు.

ఏరో ఇండియా షో దేశీయంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో పేరుపొందిన కార్యక్రమం. ఈ షోలో వివిధ దేశాల నుండి తరలివచ్చే విమానాలు తమ విన్యాసాలను ప్రదర్శిస్తాయి. ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ కార్యక్రమం సజావుగా సాగేందుకు అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. యెలహంక ప్రాంతంలో నివసించే ప్రజలు ఈ ఆదేశాలకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. షో నిర్వహణ సమయంలో పర్యావరణ అనుకూలతను కాపాడటమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రజలు తమ సహకారంతో షో విజయవంతం చేయాలని కోరారు. మాంసం దుకాణాల మూసివేతతో స్థానిక వ్యాపారులకు తాత్కాలిక అసౌకర్యం కలగొచ్చినా, ఏరో ఇండియా షో వంటి అంతర్జాతీయ ఈవెంట్ల విజయవంతానికి ఇది కీలకంగా మారనుంది. ఈ షో భారత వైమానిక రంగ ప్రతిష్ఠను ప్రపంచానికి చాటించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని అధికారులు భావిస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870