हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

నిజమైన ‘భారతరత్న’ మన్మోహనుడే!

Sudheer
నిజమైన ‘భారతరత్న’ మన్మోహనుడే!

భారత ఆర్థిక వ్యవస్థకు ఆధునిక రూపం ఇచ్చిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నిన్న రాత్రి కన్నుమూశారు. ఆయన మృతితో దేశవ్యాప్తంగా ప్రజలు, నెటిజన్లు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. నిజమైన ‘భారతరత్న’ ఈయనే అని పలువురు సోషల్ మీడియా వేదికగా నివాళులర్పించారు. ఆయన సేవలను స్మరించుకుంటూ భారత అత్యున్నత పురస్కారం అందించాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి.

మన్మోహన్ సింగ్‌ను భారత ఆర్థిక సంస్కరణల రూపకర్తగా అందరూ గుర్తిస్తారు. 1991లో ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆర్థిక మంత్రి హోదాలో తీసుకున్న సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థను వేగవంతం చేశాయి. ప్రపంచ దేశాల్లో భారత ఆర్థికవ్యవస్థకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన ఘనత ఆయనదే. రెండు సార్లు భారత ప్రధానమంత్రిగా ఆయన సేవలు ఎనలేనివి. అందరిని కలుపుకుని పోయే నాయకత్వం, ప్రశాంతత, దూరదృష్టితో దేశాన్ని ముందుకు తీసుకెళ్లారు. అంతర్జాతీయ వేదికలపై భారత గొంతును బలంగా వినిపించిన మన్మోహన్ సింగ్‌కి విదేశీ నాయకులు కూడా మన్ననలు తెలిపారు. ఆయన అధికారంలో ఉన్న కాలం దేశ ఆర్థిక అభివృద్ధికి మలిన యుగంగా నిలిచింది.

మన్మోహన్ సింగ్‌కు 1987లోనే పద్మవిభూషణ్‌ పురస్కారం వరించింది. తన జీవితకాలం పాటు నిస్వార్థంగా దేశానికి చేసిన సేవలకు భారత అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’ అందించాలని పలువురు కోరుతున్నారు. ఆయన వ్యక్తిత్వం, ఆర్థిక రంగంలో చేసిన మార్పులు యువతకు ఆదర్శంగా నిలుస్తాయి. మన్మోహన్ సింగ్ మృతితో భారత రాజకీయ వర్గాలు, సామాన్య ప్రజలు, విదేశీ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన సేవలను స్మరించుకుంటూ పలువురు నివాళులర్పిస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870