हिन्दी | Epaper
నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే

Latest Telugu news : Karur Stampede – కరూర్‌ తొక్కిసలాటపై .. సిట్‌ విచారణకు మద్రాసు హైకోర్టు ఆదేశాలు..

Sudha
Latest Telugu news : Karur Stampede – కరూర్‌ తొక్కిసలాటపై .. సిట్‌ విచారణకు మద్రాసు హైకోర్టు ఆదేశాలు..

కరూర్‌లో టీవీకే పార్టీ చీఫ్‌, ప్రముఖ నటుడు విజయ్‌ నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట (Karur Stampede) ఘటన పెను విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోగా.. అనేక మంది గాయపడ్డారు. ఈ ఘటనపై మద్రాసు హైకోర్టు తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. సిట్‌ విచారణకు (SIT investigation) ఆదేశించింది. ఐపీఎస్ అధికారి అస్రాగార్గ్ నేతృత్వంలో సిట్‌ దర్యాప్తునకు ఆదేశాలు ఇచ్చింది. తొక్కిసలాట ఘటనకు (Karur Stampede) సంబంధించిన కేసులో టీవీకే పార్టీ నేతకు బెయిల్‌ ఇచ్చేందుకు మద్రాస్‌ హైకోర్టు నిరాకరించింది. ముందస్తు బెయిల్‌ కోరుతూ టీవీకే నామక్కల్‌ జిల్లా కార్యదర్శి సతీష్‌కుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ర్యాలీ సమయంలో జన సమూహాన్ని నియంత్రించడంలో పార్టీ ఎందుకు విఫలమైందని కోర్టు ప్రశ్నించింది. ఘటన తర్వాత టీవీకే నేతలు ఎక్కడికి వెళ్లారని, బాధితులను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించింది. అంతేకాదు టీవీకే చీఫ్‌ వాహనాన్ని ఎందుకు సీజ్‌ చేయలదేని కూడా ప్రశ్నించింది. ఈ మేరకు ఘటనపై సిట్‌ విచారణకు ఆదేశించింది.

Karur Stampede - కరూర్‌ తొక్కిసలాటపై .. సిట్‌ విచారణకు మద్రాసు హైకోర్టు ఆదేశాలు..
Karur Stampede – కరూర్‌ తొక్కిసలాటపై .. సిట్‌ విచారణకు మద్రాసు హైకోర్టు ఆదేశాలు..

ఇదిలావుంటే తొక్కిసలాట (Karur Stampede)బాధితులకు అదనపు పరిహారం కోరుతూ దాఖలైన మరో పిటిషన్‌పై కూడా హైకోర్టు విచారణ జరిపింది. పరిహారం కోరుతూ దాఖలైన పిటిషన్‌పై మీ స్పందన తెలియజేయాలని ఆదేశిస్తూ కోర్టు.. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఇటీవల విజయ్‌ ప్రచార ర్యాలీ సందర్భంగా కరూర్‌లో తొక్కిసలాట జరిగింది. ఆ ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మందికిపైగా గాయపడ్డారు.

2025 కరూర్ తొక్కిసలాట నేపథ్యం?

2025 సెప్టెంబరు 27న, భారతదేశంలోని తమిళనాడు కరూర్ లో జరిగిన రాజకీయ ర్యాలీలో అభిమానుల తొక్కిసలాట జరిగింది. దీనికి నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ పార్టీ, తమిళగ వెట్రి కళగం (టీవీకె) ఆతిథ్యం ఇచ్చింది. ఈ తొక్కిసలాటలో 39 మంది మరణించగా, 83 మంది వరకు గాయపడ్డారు. కరూర్-ఈరోడ్ రహదారిపై ఉన్న వేలుసామిపురంలో ఈ సంఘటన జరిగింది, అక్కడ పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రచార ర్యాలీకి వచ్చారు. ఆయనను చూడటానికి పెద్ద సంఖ్యలో అభిమానులు బారికేడ్లు దాటుకుని వేదికపైకి దూసుకెళ్లడంతో ఇది జరిగింది.

కరూర్ తొక్కిసలాట సంఘటనకు కారణం ?

విజయ్ వాహనం దాదాపు ఆరు గంటల ఆలస్యంగా రావడంతో పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు వేదికపై బారికేడ్ల వైపు దూసుకెళ్లడంతో రాత్రి 7:40 గంటలకు తొక్కిసలాట జరిగింది. విజయ్ తో పాటు వచ్చిన మద్దతుదారులు గుంపులో చేరడంతో సుమారు 4 వేల మంది హాజరైన ప్రారంభ సమావేశం గణనీయంగా పెరిగింది, దాని పరిమాణాన్ని సమర్థవంతంగా రెట్టింపు చేసింది. మహిళలు, పిల్లలతో సహా హాజరైన చాలా మంది, మండుటెండలో గంటల తరబడి వేచి ఉన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కేంద్రం కొత్త స్టార్ లేబులింగ్ విధానం అమలు

కేంద్రం కొత్త స్టార్ లేబులింగ్ విధానం అమలు

2026లో జనవరి నుంచి జరిగే మార్పులివే!

2026లో జనవరి నుంచి జరిగే మార్పులివే!

వలసదారుల్లో ప్రయాణ భయం… ట్రిప్పులు రద్దు చేస్తున్న ఇమిగ్రెంట్స్

వలసదారుల్లో ప్రయాణ భయం… ట్రిప్పులు రద్దు చేస్తున్న ఇమిగ్రెంట్స్

ఒడిశా తీరంలో ‘ప్రళయ్’ మిసైల్ ట్రయల్ విజయవంతo

ఒడిశా తీరంలో ‘ప్రళయ్’ మిసైల్ ట్రయల్ విజయవంతo

రాజస్థాన్‌లో కారులో 150 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం

రాజస్థాన్‌లో కారులో 150 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం

నిమెసులైడ్‌పై కేంద్రం కీలక నిర్ణయం

నిమెసులైడ్‌పై కేంద్రం కీలక నిర్ణయం

బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు భారీగా తగ్గింపు

బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు భారీగా తగ్గింపు

రైతు కళ్లలో కారం.. రూ.25 లక్షల నగదు ఎత్తుకెళ్లిన దొంగలు

రైతు కళ్లలో కారం.. రూ.25 లక్షల నగదు ఎత్తుకెళ్లిన దొంగలు

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

లిఫ్ట్ ఇచ్చి.. వ్యాన్‌లో అత్యాచారం

లిఫ్ట్ ఇచ్చి.. వ్యాన్‌లో అత్యాచారం

ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్

ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్

రేపటి నుంచి కొత్త UPI రూల్స్! తెలుసుకోండి

రేపటి నుంచి కొత్త UPI రూల్స్! తెలుసుకోండి

📢 For Advertisement Booking: 98481 12870