हिन्दी | Epaper
రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

Bridge: ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కొట్టుకుపోయిన కీలక వంతెన

Vanipushpa
Bridge: ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కొట్టుకుపోయిన కీలక వంతెన

ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు, వరదల వల్ల అరుణాచల్‌ ప్రదేశ్‌(Arunachal Pradesh)లో కీలకమైన వంతెన కొట్టుకుపోయింది. (Bridge Washes Away) దీంతో పలు గ్రామాలతో రాకపోకలు, సంబంధాలు తెగిపోయాయి. ఈ నేపథ్యంలో కొన్ని రోజులుగా గ్రామస్తులు చిక్కుకుపోయారు. దిబాంగ్ వ్యాలీ జిల్లాలోని మావాలి గ్రామంలో కీలకమైన సస్పెన్షన్ వంతెన వరదలకు నదిలో కొట్టుకుపోయింది. దీంతో ఆ గ్రామంతో రాకపోకలతోపాటు కమ్యూనికేషన్‌ స్తంభించిపోయాయి. ఈ నేపథ్యంలో కొన్ని రోజులుగా పిల్లలతో సహా గ్రామస్తులు అక్కడ చిక్కుకుపోయారు.

Bridge: ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కొట్టుకుపోయిన కీలక వంతెన
Bridge: ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కొట్టుకుపోయిన కీలక వంతెన

ఆహార ప్యాకెట్లు అందకప్రజల ఇక్కట్లు
కాగా, మావాలి గ్రామస్తులతో సంప్రదింపులు జరిపేందుకు జిల్లా అధికారులు ప్రయత్నిస్తున్నారు. మే 30న రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టినా ఫలితం లేకపోయింది. డ్రోన్‌ల ద్వారా ఆహార ప్యాకెట్లను జారవిడచేందుకు అధికారులు ప్రయత్నించారు. అయితే ఎడతెగని వర్షం కారణంగా ఆ మిషన్ కూడా విఫలమైంది.
మరోవైపు ఈశాన్య రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు ముంచెత్తడంతోపాటు కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఇప్పటి వరకు 30 మందికి పైగా మరణించారు. వరద ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌తోపాటు రెస్కూ దళాలు ప్రయత్నిస్తున్నాయి.

Read Also: amal: కమల్ వ్యాఖ్యలతో కర్ణాటకలో తీవ్ర వివాదానికి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870