हिन्दी | Epaper

Karnataka: పదేళ్లుగా అడవిలో జీవనం ‘ఆధునిక టార్జాన్’గా గుర్తింపు 

Saritha
Karnataka: పదేళ్లుగా అడవిలో జీవనం ‘ఆధునిక టార్జాన్’గా గుర్తింపు 

సమాజానికి, ఆధునిక జీవితానికి దూరంగా పదేళ్లుగా అడవిలో నివసిస్తున్న ఓ యువకుడి విచిత్ర కథ ఇది. మనిషి జీవించాలంటే ఆహారం తినాలి. ఇది అందరికీ తెలిసిందే. కానీ కర్ణాటకలోని (Karnataka) బెళగావికి చెందిన బుడనాఖాన్ అలియాస్ బుడన్ మాలిక్ హొసమణి (25) ఆకులు, చిన్న చిన్న మొక్కలు (Plants) తింటూ బతుకుతున్నాడు. సవదత్తి తాలూకా ఉగరగోళ గ్రామానికి చెందిన ఇతడు 10 ఏళ్లుగా అన్నం ముట్టుకోలేదని స్థానికులు చెబుతున్నారు. అలాగే గ్రామ శివారులోని హెగ్గొళ్ల గుట్ట మీద ఉంటున్నాడు.

Read Also: Kerala: చిన్నారి అవయవాలతో ఐదుగురికి కొత్త జీవితం

Karnataka: పదేళ్లుగా అడవిలో జీవనం 'ఆధునిక టార్జాన్'గా గుర్తింపు 
Living in the jungle for ten years, recognized as ‘modern Tarzan’

సిక్స్ ప్యాక్‌తో ఫిట్‌గా ఉండటంపై వైద్యుల ఆశ్చర్యం

సుమారు పదేళ్ల క్రితం పెళ్లి చేసుకోవాలని కుటుంబ సభ్యులు ఒత్తిడి చేయడంతో బుడాన్ ఖాన్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. (Karnataka) అప్పటి నుంచి అడవిలోని కోతులను గమనిస్తూ, అవి తింటున్న సుమారు 80 రకాల ఆకులను తినడం అలవాటు చేసుకున్నాడు. ఈ పచ్చి ఆకులను జీర్ణం చేసుకోవడానికి, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ప్రతిరోజూ యోగా కూడా చేస్తాడు.

కేవలం ఆకులు తింటూ జీవిస్తున్నా, బుడాన్ ఖాన్ 5.9 అడుగుల ఎత్తు, 60 కిలోల బరువుతో, సిక్స్ ప్యాక్ శరీరంతో ఎంతో ఫిట్‌గా ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. “తిరిగి ఇంటికి రమ్మని ఎన్నోసార్లు నచ్చజెప్పాం. కానీ అతడు ఒప్పుకోలేదు. అడవిలోనే సంతోషంగా ఉన్నానని చెబుతున్నాడు. జంతువులు మాత్రమే జీర్ణం చేసుకోగల పచ్చి ఆకులను మనిషి తినగలగడం అరుదైన విషయమని అతని జీర్ణ వ్యవస్థపై శాస్త్రీయంగా పరిశోధన చేయాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

35 ఏళ్ల క్రితమే చింతమడకలో ఇఫ్తార్ విందులు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

35 ఏళ్ల క్రితమే చింతమడకలో ఇఫ్తార్ విందులు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

లంచం తీసుకుంటూ దొరికిన సైబర్‌క్రైమ్ ఎస్సైలు

లంచం తీసుకుంటూ దొరికిన సైబర్‌క్రైమ్ ఎస్సైలు

ఖమ్మంలో కవిత అరెస్ట్.. జడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్తత

ఖమ్మంలో కవిత అరెస్ట్.. జడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్తత

కొత్త అద్దె చట్టం అమల్లోకి: అద్దెదారులు, యజమానులకు కీలక మార్పులు

కొత్త అద్దె చట్టం అమల్లోకి: అద్దెదారులు, యజమానులకు కీలక మార్పులు

కావూరి మృతి అంటూ వచ్చిన వార్తలను ఖండించిన కుటుంబ సభ్యులు

కావూరి మృతి అంటూ వచ్చిన వార్తలను ఖండించిన కుటుంబ సభ్యులు

ఇరాన్‌కు రష్యా అండ: నూతన సుప్రీం లీడర్ ముజ్తబాకు పుతిన్ అభినందనలు!

ఇరాన్‌కు రష్యా అండ: నూతన సుప్రీం లీడర్ ముజ్తబాకు పుతిన్ అభినందనలు!

టీమ్ ఇండియా విజయం పై అమితాబ్ బచ్చన్ ఆసక్తికర ట్వీట్

టీమ్ ఇండియా విజయం పై అమితాబ్ బచ్చన్ ఆసక్తికర ట్వీట్

‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని సిద్ధం చేయాలి

‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని సిద్ధం చేయాలి

ఖర్గ్ దీవిపై దాడికి అమెరికా ఎందుకు వెనుకాడుతోంది?

ఖర్గ్ దీవిపై దాడికి అమెరికా ఎందుకు వెనుకాడుతోంది?

రాహుల్ బంధు కింద రూ.1000 కోట్లు పంపిస్తున్న రేవంత్ రెడ్డి

రాహుల్ బంధు కింద రూ.1000 కోట్లు పంపిస్తున్న రేవంత్ రెడ్డి

భారత జట్టుకు కమల్ హాసన్ అభినందనలు

భారత జట్టుకు కమల్ హాసన్ అభినందనలు

దేశంలో 14 మంది మహిళా బిలియనీర్లు.. టాప్-3 ఏపీ నుంచే

దేశంలో 14 మంది మహిళా బిలియనీర్లు.. టాప్-3 ఏపీ నుంచే

📢 For Advertisement Booking: 98481 12870