हिन्दी | Epaper

Karnataka: స్కూల్ పై నుంచి దూకి పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య

Rajitha
Karnataka: స్కూల్ పై నుంచి దూకి పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య

కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గ జిల్లా లో దారుణ ఘటన చోటుచేసుకుంది. డివిఎస్ రెసిడెన్షియల్ స్కూల్‌లో చదువుతున్న పదో తరగతి విద్యార్థి కోట్రేష్ (16) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమవారం ఉదయం హాస్టల్ భవనంపైకి ఎక్కి కిందకు దూకినట్లు సమాచారం. తీవ్ర గాయాలతో పడిపోయిన అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించినా ప్రాణాలు నిలవలేదు.

Read also: Hyderabad gold rate : బంగారం భారీగా తగ్గింది, వెండి ఒక్కరోజులో భారీ పతనం

తండ్రి ఆరోపణలు

మృతుడి తండ్రి పాఠశాల యాజమాన్యంపై తీవ్ర ఆరోపణలు చేశారు. హాస్టల్ వార్డెన్లు, ప్రిన్సిపల్ వేధింపుల కారణంగానే తన కుమారుడు ఈ నిర్ణయం తీసుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ముందే ఫిర్యాదు చేసినా స్కూల్ యాజమాన్యం పట్టించుకోలేదని వాపోయారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

విచారణ కొనసాగుతోంది

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విద్యార్థులపై మానసిక ఒత్తిడి, వేధింపుల అంశం మరోసారి చర్చనీయాంశమైంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఘటనపై సమగ్ర విచారణ అనంతరం అసలు కారణాలు వెలుగులోకి రానున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

హరీశ్ రాణాకు కారుణ్య మరణానికి అనుమతినిచ్చిన సుప్రీంకోర్టు

హరీశ్ రాణాకు కారుణ్య మరణానికి అనుమతినిచ్చిన సుప్రీంకోర్టు

ఫుకెట్‌లో ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం

ఫుకెట్‌లో ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం

108 మంది మావోయిస్టుల సరెండర్.. పాపారావు లొంగుబాటుపై సస్పెన్స్

108 మంది మావోయిస్టుల సరెండర్.. పాపారావు లొంగుబాటుపై సస్పెన్స్

అమెరికాపై ఒత్తిడి..రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలుకు అనుమతి

అమెరికాపై ఒత్తిడి..రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలుకు అనుమతి

కస్టమర్ ముక్కు పగులగొట్టిన బ్లింకిట్ డెలివరీ బాయ్.. ఎందుకంటే?

కస్టమర్ ముక్కు పగులగొట్టిన బ్లింకిట్ డెలివరీ బాయ్.. ఎందుకంటే?

ఇండిగో సీఈఓ రాజీనామా

ఇండిగో సీఈఓ రాజీనామా

హర్మూజ్‌ మూతపడితే ఆహార ధరలు పెరుగుతాయి: సమితి హెచ్చరిక

హర్మూజ్‌ మూతపడితే ఆహార ధరలు పెరుగుతాయి: సమితి హెచ్చరిక

కర్ణాటకను వదిలేస్తున్నటాప్ కంపెనీలు..కేంద్ర మంత్రి నివేదిక

కర్ణాటకను వదిలేస్తున్నటాప్ కంపెనీలు..కేంద్ర మంత్రి నివేదిక

ముఖేష్ అంబానీతో ట్రంప్ భారీ ఒప్పందం

ముఖేష్ అంబానీతో ట్రంప్ భారీ ఒప్పందం

బహ్రెయిన్ లో చిక్కుకున్న తెలుగు వారు స్వదేశానికి

బహ్రెయిన్ లో చిక్కుకున్న తెలుగు వారు స్వదేశానికి

LPG సిలిండర్ల లారీ దొంగతనం, ఉత్తరప్రదేశ్‌లో షాక్

LPG సిలిండర్ల లారీ దొంగతనం, ఉత్తరప్రదేశ్‌లో షాక్

చిన్ననోట్ల కోసం ప్రత్యేక ఏటీఎంలు, కేంద్రం కీలక నిర్ణయం

చిన్ననోట్ల కోసం ప్రత్యేక ఏటీఎంలు, కేంద్రం కీలక నిర్ణయం

📢 For Advertisement Booking: 98481 12870