हिन्दी | Epaper

JD Vance : అక్షర్ధామ్ ఆలయంలో జేడీ వాన్స్ దంపతులు

Sudheer
JD Vance : అక్షర్ధామ్ ఆలయంలో జేడీ వాన్స్ దంపతులు

భారత్ పర్యటనలో ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన భార్య, పిల్లలతో కలిసి ఢిల్లీలోని ప్రసిద్ధ అక్షర్ధామ్ ఆలయాన్ని సందర్శించారు. కుటుంబసమేతంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, ఆలయ ఆవరణలోని విశిష్ట శిల్పకళను ఆసక్తిగా తిలకించారు. భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికత పట్ల జేడీ వాన్స్‌ దంపతులు ప్రశంసలు కురిపించారు.

జీవితంలో మరచిపోలేని అనుభవం

అలాగే, అక్షర్ధామ్ ఆలయం నిర్మాణ శైలి, ప్రాకృతిక అందాలు, ఆధ్యాత్మిక శాంతి తనను ఎంతో ఆకట్టుకున్నాయని జేడీ వాన్స్ పేర్కొన్నారు. కుటుంబంతో కలిసి ఇలాంటి పవిత్ర స్థలాన్ని దర్శించడం జీవితంలో మరచిపోలేని అనుభవమని ఆయన అన్నారు. వారి పర్యటన సందర్భంగా ఆలయ అధికారులు వారికి ఆలయ విశేషాలను వివరిస్తూ గౌరవసన్మానం చేశారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జేడీ వాన్స్ భేటీ

ఇవాళ సాయంత్రం జేడీ వాన్స్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. ఈ భేటీలో భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు, వ్యూహాత్మక భాగస్వామ్యం, వాణిజ్యం, మరియు సాంకేతిక సహకారంపై చర్చించే అవకాశముంది. రెండు దేశాల మధ్య బలమైన సంబంధాలను మరింత బలోపేతం చేయాలనే దిశగా ఈ సమావేశం కీలకంగా మారనుంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!
0:26

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!
0:32

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

📢 For Advertisement Booking: 98481 12870