हिन्दी | Epaper
అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం

Latest news: Jammu and Kashmir: డాక్టర్లుగా మారిన టెర్రరిస్టులు..బాంబులు  తుపాకులు స్వాధీనం

Saritha
Latest news: Jammu and Kashmir: డాక్టర్లుగా మారిన టెర్రరిస్టులు..బాంబులు  తుపాకులు స్వాధీనం

జమ్మూకశ్మీర్ పోలీసులు భగ్నం చేసిన భారీ ఉగ్ర కుట్ర

జమ్మూ కశ్మీర్ పోలీసులు దేశవ్యాప్తంగా పెద్ద ఉగ్రవాద కుట్రను అడ్డుకున్నారు. అనంతనాగ్ జిల్లాలో దర్యాప్తు సందర్భంగా పోలీసులకు లభించిన కీలక సమాచారం ఆధారంగా, హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాద్‌లోని ఒక మెడికల్ కాలేజీపై సోదాలు నిర్వహించారు.(Jammu and Kashmir)ఈ ఆపరేషన్‌లో పోలీసులు రెండు AK-47 రైఫిళ్లు,(AK-47 rifles) సుమారు 350 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

అనంతనాగ్ జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీ (GMC)లో పనిచేసిన డాక్టర్ అదీల్ అహ్మద్ రథర్ లాకర్‌లో ఆయుధాలు కనుగొనడంతో కేసు బయటపడింది. ఉగ్రవాద కార్యకలాపాలతో ఆయనకు సంబంధాలు ఉన్నాయనే అనుమానాలపై పోలీసులు విచారణ ప్రారంభించారు. అనంతరం అదే దర్యాప్తు విస్తరించి ఫరీదాబాద్ మెడికల్ కాలేజీ వరకు చేరింది.

Read also: ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు

Jammu and Kashmir
Jammu and Kashmir

దేశవ్యాప్తంగా ఉగ్ర నెట్‌వర్క్‌లపై దర్యాప్తు

డాక్టర్ అదీల్ రథర్ అనంతనాగ్ నుండి ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌కు బదిలీ అయినట్లు సమాచారం. ఈ నేపధ్యంలో జమ్మూ కశ్మీర్ పోలీసులు యూపీ, హర్యానా రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు. ఫరీదాబాద్ మెడికల్ కాలేజీ ప్రాంగణంలో ఇంత పెద్ద మొత్తంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు దొరకడం దేశ భద్రతా వ్యవస్థలను కుదిపేసింది.

అధికారులు ఈ ఆయుధాలు ఏ ఉద్దేశ్యంతో నిల్వ చేయబడ్డాయి, వీటి వెనుక ఉన్న ఉగ్ర నెట్‌వర్క్ ఎంత విస్తృతంగా ఉంది అనే అంశాలపై లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అధికారిక వివరాలు త్వరలో వెల్లడించే అవకాశముంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870