हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Delhi : మిడిల్ క్లాస్ ప్రజలకు భారమేనా?

Sudheer
Delhi : మిడిల్ క్లాస్ ప్రజలకు భారమేనా?

ఢిల్లీ ప్రభుత్వం కాలం చెల్లిన వాహనాలపై (పెట్రోల్ వాహనాలకు 15 ఏళ్లు, డీజిల్ వాహనాలకు 10 ఏళ్లు) ఇంధనం నిషేధం (Fuel ban) విధించడం పలు వర్గాలలో తీవ్ర స్పందనను రేపుతోంది. ముఖ్యంగా మిడిల్ క్లాస్ ప్రజలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. చాలా మంది సొంత ఖర్చులతో కష్టపడి కొనుగోలు చేసిన బైకులు, కార్లను ఇంకా ఉపయోగించుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే తాజాగా ఆ వాహనాలను స్క్రాప్ చేయాలని చెప్పడం వారికి ఆర్థికంగా భారంగా మారుతోంది.

కొత్త వాహనాలు కొనాలంటే భారం – ప్రశ్నలు గలుగుతున్న ప్రజలు

ఒకసారి వాహనాన్ని స్క్రాప్ చేస్తే, మళ్లీ కొత్త వాహనం కొనడం సాధ్యమేనా? అని ప్రజలు (Delhi people) ప్రశ్నిస్తున్నారు. రోజువారీ ఖర్చులు, పిల్లల చదువు, EMIలు, పెరిగిన ధరల మధ్య వాహనం మార్చడం సాధ్యం కాదని వారు వాపోతున్నారు. పాత వాహనాలు మెయింటెయిన్ చేస్తూ ఉపయోగించుకుంటేనే సరిపోతుందని భావించే మధ్య తరగతి ప్రజలకు ఈ నిబంధనలు తీవ్ర సమస్యగా మారాయి.

62 లక్షలకు పైగా వాహనాలకు నిషేధం – పరిష్కార మార్గాలపై చర్చ అవసరం

ప్రస్తుతం ఢిల్లీలో 62 లక్షలకు పైగా కాలం చెల్లిన వాహనాలు ఉన్నట్లు అంచనా. వాటన్నింటినీ ఒకేసారి స్క్రాప్ చేయడం సాధ్యమేనా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వాతావరణ పరిరక్షణ అవసరమే అయినప్పటికీ, దానికి ప్రత్యామ్నాయ మార్గాలు అందించకపోతే సాధారణ ప్రజలపై మోపబడే భారం ఎక్కువవుతుంది. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పునర్విచారించాలి, లేదా మధ్య తరగతి ప్రజలకు నష్టపోకుండా ఊరట కలిగించే విధానాలను అమలు చేయాల్సిన అవసరం ఉంది.

Read Also : Dr. B.V. Pattabhiram : డా.బి.వి పట్టాభిరామ్ కన్నుమూత

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870