हिन्दी | Epaper

Delhi : మిడిల్ క్లాస్ ప్రజలకు భారమేనా?

Sudheer
Delhi : మిడిల్ క్లాస్ ప్రజలకు భారమేనా?

ఢిల్లీ ప్రభుత్వం కాలం చెల్లిన వాహనాలపై (పెట్రోల్ వాహనాలకు 15 ఏళ్లు, డీజిల్ వాహనాలకు 10 ఏళ్లు) ఇంధనం నిషేధం (Fuel ban) విధించడం పలు వర్గాలలో తీవ్ర స్పందనను రేపుతోంది. ముఖ్యంగా మిడిల్ క్లాస్ ప్రజలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. చాలా మంది సొంత ఖర్చులతో కష్టపడి కొనుగోలు చేసిన బైకులు, కార్లను ఇంకా ఉపయోగించుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే తాజాగా ఆ వాహనాలను స్క్రాప్ చేయాలని చెప్పడం వారికి ఆర్థికంగా భారంగా మారుతోంది.

కొత్త వాహనాలు కొనాలంటే భారం – ప్రశ్నలు గలుగుతున్న ప్రజలు

ఒకసారి వాహనాన్ని స్క్రాప్ చేస్తే, మళ్లీ కొత్త వాహనం కొనడం సాధ్యమేనా? అని ప్రజలు (Delhi people) ప్రశ్నిస్తున్నారు. రోజువారీ ఖర్చులు, పిల్లల చదువు, EMIలు, పెరిగిన ధరల మధ్య వాహనం మార్చడం సాధ్యం కాదని వారు వాపోతున్నారు. పాత వాహనాలు మెయింటెయిన్ చేస్తూ ఉపయోగించుకుంటేనే సరిపోతుందని భావించే మధ్య తరగతి ప్రజలకు ఈ నిబంధనలు తీవ్ర సమస్యగా మారాయి.

62 లక్షలకు పైగా వాహనాలకు నిషేధం – పరిష్కార మార్గాలపై చర్చ అవసరం

ప్రస్తుతం ఢిల్లీలో 62 లక్షలకు పైగా కాలం చెల్లిన వాహనాలు ఉన్నట్లు అంచనా. వాటన్నింటినీ ఒకేసారి స్క్రాప్ చేయడం సాధ్యమేనా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వాతావరణ పరిరక్షణ అవసరమే అయినప్పటికీ, దానికి ప్రత్యామ్నాయ మార్గాలు అందించకపోతే సాధారణ ప్రజలపై మోపబడే భారం ఎక్కువవుతుంది. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పునర్విచారించాలి, లేదా మధ్య తరగతి ప్రజలకు నష్టపోకుండా ఊరట కలిగించే విధానాలను అమలు చేయాల్సిన అవసరం ఉంది.

Read Also : Dr. B.V. Pattabhiram : డా.బి.వి పట్టాభిరామ్ కన్నుమూత

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!
0:26

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!
0:32

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

📢 For Advertisement Booking: 98481 12870