हिन्दी | Epaper
ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..?

బడే చొక్కారావు బతికే ఉన్నాడా..?

Sudheer
బడే చొక్కారావు బతికే ఉన్నాడా..?

ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు కమిటీ సెక్రటరీ దామోదర్ అలియాస్ బడే చొక్కారావు మృతిచెందినట్లు పోలీసులు ప్రకటించారు. అయితే, ఈ ప్రకటనపై మావోయిస్టు పార్టీ తీవ్రంగా ప్రతిస్పందించింది. బడే చొక్కారావు క్షేమంగా ఉన్నారని, తాజాగా అతడు తన సహచరులతో ఫోన్లో మాట్లాడాడని తెలిపారు. ఈ మేరకు మావోయిస్టు పార్టీ దక్షిణ జోన్ కమిటీ కార్యదర్శి సోమ్ తేర్ సమత పేరుతో లేఖ విడుదల చేసింది.

మావోయిస్టు ఈ ఎన్‌కౌంటర్‌పై పోలీసులపై తీవ్రమైన విమర్శలు చేసింది. పోలీసులు బూటకపు లేఖలు తయారుచేసి ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని పేర్కొంది. ఈ ఎన్‌కౌంటర్‌లో మొత్తం 8 మంది మృతిచెందినట్లు పోలీసులు ప్రకటించినప్పటికీ, మావోయిస్టు పార్టీ మాత్రం 4 మంది మావోయిస్టులతో పాటు 4 గ్రామస్తుల మృతి గురించి వివరించింది.

maoist encounter
maoist encounter

మావోయిస్టు పార్టీ “ఆపరేషన్ కగార్” అనే పేరుతో కేంద్ర, రాష్ట్ర భద్రతా బలగాలు చేపట్టిన దాడులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ దాడుల్లో అమాయక గ్రామస్తులను టార్గెట్ చేయడం, వారి జీవితాలను ప్రమాదంలో నెట్టడం అంటూ ఆరోపణలు చేసింది. 8000 మంది భద్రతా బలగాలు 4 గ్రామాలపై దాడి చేసినట్లు మావోయిస్టు పార్టీ తెలిపింది.

మావోయిస్టు పార్టీ ఈ దాడులను ప్రజలపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయంటూ విమర్శించింది. భద్రతా బలగాలు నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో అనవసర అలజడులను సృష్టిస్తున్నారని పేర్కొంది. అలాగే, పోలీసుల ప్రకటనలను బూటకపు ప్రచారంగా అవిశ్వసించింది. దీంతో, పోలీసులు చెప్పిన వార్త నిజమేనా, లేక మావోయిస్టు పార్టీ మాత్రమే తప్పుదోవ పట్టిస్తుందా అనే అనుమానాలు ఏర్పడ్డాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870