हिन्दी | Epaper

జమిలి ఎన్నికలఫై రామ్నాథ్ కోవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు

Sudheer
జమిలి ఎన్నికలఫై రామ్నాథ్ కోవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు

భారతదేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన మార్పులు సంభవిస్తాయని, GDP 1%-1.5% వృద్ధి చెందుతుందని జమిలి ఎన్నికల కమిటీ ఛైర్మన్ రామ్నాథ్ కోవింద్ పేర్కొన్నారు. ఆర్థిక నిపుణులు చేసిన అధ్యయనాల ప్రకారం జమిలి ఎన్నికల వల్ల తక్షణ ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయని ఆయన తెలిపారు. జమిలి ఎన్నికల విధానం దేశ ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా ఉన్నదని, ఈ విధానం ఏ ఒక్క రాజకీయ పార్టీ ప్రయోజనాలను ప్రతిబింబించేది కాదని, ప్రజల సమగ్ర అభివృద్ధికి దోహదం చేసేలా ఉంటుందని కోవింద్ పేర్కొన్నారు. అందుకే జమిలి ఎన్నికల ఆలోచనపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

జమిలి ఎన్నికలు చట్టరూపం దాల్చితే, దేశవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాల్సి ఉంటుంది. ఈ విధానం ద్వారా ఎన్నికల నిర్వహణకు అయ్యే ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని, ప్రభుత్వ యంత్రాంగంపై ఉన్న ఒత్తిడిని తగ్గించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక జమిలి ఎన్నికల అనంతరం 100 రోజుల్లోనే మున్సిపాలిటీలు, పంచాయతీ ఎన్నికలు నిర్వహించే విధానం అమల్లోకి వస్తుందని కోవింద్ వెల్లడించారు. ఎన్నికల ప్రక్రియ ఒక సమన్వయ పద్ధతిలో ఉంటే ప్రజాస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. జమిలి ఎన్నికలపై కేంద్రం తీసుకునే నిర్ణయం రాజకీయ పార్టీలు, ప్రజల మధ్య చర్చకు దారితీయనుంది. దీని వల్ల దేశ రాజకీయ వ్యవస్థలో సుదీర్ఘ కాలానికీ ప్రభావం చూపే మార్పులు సంభవించే అవకాశం ఉంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!
0:26

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!
0:32

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్‌డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్‌.. జాగ్ర‌త్త!!

గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్‌డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్‌.. జాగ్ర‌త్త!!

📢 For Advertisement Booking: 98481 12870