हिन्दी | Epaper
ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం

Indian Army Chief : 1949 నుంచి సేవలందిస్తున్న టెరిటోరియల్ ఆర్మీ

Divya Vani M
Indian Army Chief : 1949 నుంచి సేవలందిస్తున్న టెరిటోరియల్ ఆర్మీ

ఇటీవలి కాలంలో పాకిస్థాన్ నుంచి వస్తున్న ముప్పులకు గట్టి బదులు ఇవ్వాలని భారత్ పకడ్బందీగా సిద్ధమవుతోంది.ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.అవసరమైతే టెరిటోరియల్ ఆర్మీని రంగంలోకి దించే అధికారం ఆర్మీ చీఫ్‌కి అప్పగించింది.ఈ నిర్ణయం ‘ఆపరేషన్ సింధూర్’ కింద తీసుకున్నదని విశ్వసనీయ సమాచారం.పాక్ తరచూ డ్రోన్లు, క్షిపణులతో దాడులకు పాల్పడుతోంది. వాటిని భారత్ విజయవంతంగా తిప్పికొట్టినప్పటికీ, పాక్ కుట్రలు ఆగడం లేదు.దీంతో మరింత అప్రమత్తమైన కేంద్రం, సరిహద్దుల్లో భద్రతను బలోపేతం చేస్తోంది.ఇది ఒక రిజర్వ్ సైనిక దళం.సాధారణ పరిస్థితుల్లో వీరు తమ ఉద్యోగాల్లో కొనసాగుతారు. కానీ దేశానికి అవసరమైతే, రెగ్యులర్ ఆర్మీకి తోడుగా పనిచేస్తారు.వీరికి కూడా కఠినమైన శిక్షణ ఉంటుంది. దేశ భద్రత కోసం నిరంతరం సిద్ధంగా ఉంటారు.

Indian Army Chief 1949 నుంచి సేవలందిస్తున్న టెరిటోరియల్ ఆర్మీ
Indian Army Chief 1949 నుంచి సేవలందిస్తున్న టెరిటోరియల్ ఆర్మీ

1948లో టెరిటోరియల్ ఆర్మీ చట్టం ఆమోదమైంది. 1949లో దీనికిది అధికారికంగా ప్రారంభమైంది.ప్రస్తుతం సుమారు 50,000 మంది ఈ దళంలో సేవలందిస్తున్నారు.గతంలో 1962, 1965, 1971 యుద్ధాల్లో వీరు రాణించారు. ప్రకృతి విపత్తుల్లోనూ సహాయం చేశారు.ఇప్పుడు కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రకారం, ఆర్మీ చీఫ్ అవసరమైతే టెరిటోరియల్ ఆర్మీ సిబ్బందిని వెంటనే విధుల్లోకి పిలిచే అధికారం కలిగి ఉంటారు.రెగ్యులర్ ఆర్మీతో కలిసి టెరిటోరియల్ ఆర్మీ సభ్యులు పనిచేస్తారు. ఇది సమయానికి సైనిక బలం అందించడంలో ఎంతో ఉపయోగకరంగా మారుతుంది.

ఈ దళంలో పలువురు ప్రముఖులు గౌరవ హోదాలతో చేరారు. ఎం.ఎస్. ధోనీ, కపిల్ దేవ్, అభినవ్ బింద్రా, అనురాగ్ ఠాకూర్, సచిన్ పైలట్ వంటి వారు లెఫ్టినెంట్ కర్నల్ హోదాలో ఉన్నారు. సేవలతోపాటు వారికి పింఛన్, వైద్య సదుపాయాలు, క్యాంటీన్ లాంటి ప్రయోజనాలు లభిస్తాయి.కేరళ వరదల సమయంలో నటుడు మోహన్‌లాల్ టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్‌గా సేవలందించడం గమనార్హం. ఇదే ఉదాహరణగా నిలుస్తోంది.భారత్ భద్రత విషయంలో ఎలాంటి రాజీకి పోదని ఈ నిర్ణయం చెబుతోంది. టెరిటోరియల్ ఆర్మీ ద్వారా దేశ రక్షణకు అదనపు బలం లభిస్తుంది. పాక్ కుట్రలకు ఇది గట్టి సమాధానం అవుతుంది. దేశం కోసం ఏదైనా చేయాలన్న ఉద్దేశం ఉన్నవారికి ఇది ఒక గొప్ప అవకాశం కూడా!

Read Also : ATM: యుద్ధం వేళ ఏటీఎం లు పనిచేయవా?ఎస్బీఐ వివరణ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రమాదాల నివారణకు సరికొత్త టెక్నలాజి తీసుకరాబోతున్న కేంద్రం

ప్రమాదాల నివారణకు సరికొత్త టెక్నలాజి తీసుకరాబోతున్న కేంద్రం

పశ్చిమ బెంగాల్ గవర్నర్‌ ను చంపేస్తామంటూ బెదిరింపులు?

పశ్చిమ బెంగాల్ గవర్నర్‌ ను చంపేస్తామంటూ బెదిరింపులు?

తిలక్ వర్మకు సర్జరీ, న్యూజిలాండ్‌తో తొలి 3 టీ20లకు దూరం BCCI

తిలక్ వర్మకు సర్జరీ, న్యూజిలాండ్‌తో తొలి 3 టీ20లకు దూరం BCCI

చనిపోయిన భిక్షగాడి వద్ద లక్షల నగదు , కేరళలో షాకింగ్ ఘటన

చనిపోయిన భిక్షగాడి వద్ద లక్షల నగదు , కేరళలో షాకింగ్ ఘటన

ఈడీ దాడులు, వ్యూహాల దొంగతనం ఆరోపణలు, మమతా బెనర్జీ వర్సెస్ కేంద్రం

ఈడీ దాడులు, వ్యూహాల దొంగతనం ఆరోపణలు, మమతా బెనర్జీ వర్సెస్ కేంద్రం

ఉరిశిక్షలతో మసకబారుతున్న సౌదీ ప్రతిష్ట

ఉరిశిక్షలతో మసకబారుతున్న సౌదీ ప్రతిష్ట

కొత్త సుంకాలు ‘పొగాకు’ను ఆపగలవా?

కొత్త సుంకాలు ‘పొగాకు’ను ఆపగలవా?

రాజద్రోహం కేసులో యువకుడికి హైకోర్టు బెయిల్

రాజద్రోహం కేసులో యువకుడికి హైకోర్టు బెయిల్

అమెరికాలో యూఎస్ కాంగ్రెస్‌కు పోటీ చేస్తున్న డాక్టర్ టీనా షా

అమెరికాలో యూఎస్ కాంగ్రెస్‌కు పోటీ చేస్తున్న డాక్టర్ టీనా షా

ట్రాన్స్‌జెండర్ ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ కీలక వెసులుబాటు

ట్రాన్స్‌జెండర్ ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ కీలక వెసులుబాటు

అన్ని వర్గాల ప్రజలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది.. షేక్‌ హసీనా

అన్ని వర్గాల ప్రజలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది.. షేక్‌ హసీనా

పర్యావరణ శాస్త్రవేత్త మాధవ్ గాడ్గిల్ కన్నుమూత

పర్యావరణ శాస్త్రవేత్త మాధవ్ గాడ్గిల్ కన్నుమూత

📢 For Advertisement Booking: 98481 12870