हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

చంద్రబాబు ప్రచారం చేసిన చోట బీజేపీ ముందు.

Anusha
చంద్రబాబు ప్రచారం చేసిన చోట బీజేపీ ముందు.

చంద్రబాబు నాయుడు బీజేపీ అభ్యర్థుల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ప్రచారంలో ఆయన బీజేపీకి మద్దతు ప్రకటించి, తెలుగు ప్రజలతోపాటు అనేక మంది ఈ పార్టీకే ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ప్రచారంలో చంద్రబాబు నాయుడు ఢిల్లీ అభివృద్ధి కోసం బీజేపీ అవసరమని, కేజ్రీవాల్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో ఢిల్లీని అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. తాగునీరు, వాతావరణ కాలుష్యం వంటి సమస్యలను పరిష్కరించడానికి బీజేపీ నాయకత్వం అవసరమని ,ప్రజలలో బీజేపీకి మద్దతు పెంచేందుకు కృషి చేశారు.ప్రచారంలో భాగంగా బీజేపీ అభ్యర్థుల విజయానికి అవసరమైన మద్దతు అందించేందుకు ప్రజలను ప్రోత్సహించారు. బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన అభివృద్ధి కార్యక్రమాలను చంద్రబాబు ప్రజలకు వివరించారు. ఢిల్లీలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్రానికి కీలకమైనవని, ప్రజలు తమ ఓటు ద్వారా మంచి పాలనను ఎంపిక చేసుకోవాలని,బీజేపీకి మద్దతుగా మాట్లాడటంతో పాటు, తాను గతంలో చేసిన అభివృద్ధి పనులను కూడా ప్రస్తావించారు. ప్రజల సంక్షేమం కోసం తాను ఎప్పుడూ కృషి చేస్తానని, అందుకే బీజేపీకి మద్దతు ఇవ్వాలని ప్రజలకు సూచించారు. బీజేపీ నాయకత్వంపై నమ్మకం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం ప్రజల అభ్యున్నతికి కట్టుబడి ఉందని అందుకే ఈ ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకు ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రజల స్పందన సానుకూలంగా ఉండటంతో ఈ ప్రాంతంలో బీజేపీకి గెలుపు అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

6drUBuCONvK1kiJ0PNce

ఢిల్లీలోని షాదారా, విశ్వాస్‌ నగర్‌, సంగం విహార్‌, సహద్ర వంటి ప్రాంతాల్లో బీజేపీకి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. తాజా ఎన్నికల ఫలితాల్లో చంద్రబాబు ప్రచారం చేసిన ప్రాంతాల్లో బీజేపీ ముందంజలో కొనసాగుతోంది. చంద్రబాబు ప్రచారం నిర్వహించిన ప్రాంతాల్లో పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తోందని, ఆయా నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870