हिन्दी | Epaper
రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

Karnataka :కర్ణాటకలో హిందీ వివాదం – హోటల్ యజమాని చర్యపై తీవ్ర విమర్శలు

Vanipushpa
Karnataka :కర్ణాటకలో హిందీ వివాదం – హోటల్ యజమాని చర్యపై తీవ్ర విమర్శలు

తమిళనాడులో హిందీపై విపరీతమైన వ్యతిరేకత
హిందీని దక్షిణాది రాష్ట్రాలపై బలవంతంగా రుద్దుతున్నారని విమర్శలు. ఇటీవల జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ అంశంపై మాట్లాడటంతో వివాదం మళ్లీ చర్చనీయాంశమైంది. తమిళనాడులో మొదలైన ఈ హిందీ వ్యతిరేకత ఇప్పుడు కర్ణాటకకు కూడా వ్యాపించింది.
కర్ణాటకలో హోటల్ యజమాని వివాదాస్పద చర్య
వేరే రాష్ట్రానికి చెందిన హోటల్ యజమాని తన హోటల్ ముందు హిందీ అధికారిక భాష అని డిజిటల్ బోర్డుపై ప్రదర్శించాడు. ఈ హోటల్ బెంగళూరులోని విద్యారణ్యపుర ఎంఎస్ పాల్య సర్కిల్‌లో ఉన్న గురు దర్శన్ కేఫ్. ఈ బోర్డును ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో భారీ దుమారం రేగింది.

https://twitter.com/karnatakaportf/status/1902649917858066865

పోలీసుల స్పందన – బోర్డు తొలగింపు
వీడియో వైరల్ కావడంతో పోలీసులు హోటల్ యజమానిపై చర్యలకు సిద్ధమయ్యారు. డిజిటల్ బోర్డుపై ఉన్న రాతను తొలగించారు. భవన యజమానిని పోలీసులు ప్రశ్నించి వివరణ కోరారు. దర్యాప్తులో పాత మేనేజర్‌ దీని వెనుక ఉన్నట్లు తేలడంతో అతన్ని వదిలేశారు.
హిందీకి వ్యతిరేకంగా దక్షిణాదిలో అభిప్రాయాలు
తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు తమ భాషలను ప్రాధాన్యతనిచ్చే విధంగా కేంద్రానికి పదే పదే సందేశం పంపుతున్నాయి. హిందీని బలవంతంగా రుద్దడం అనైతికమని, స్థానిక భాషలకు సమాన గౌరవం ఇవ్వాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదం ముందు మరింత రాజుకునే అవకాశం ఉంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870