हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Himanshi Narwal : ఆపరేషన్ సిందూర్ పేరు సరిపోయింది: హిమాన్షీ నర్వాల్

Divya Vani M
Himanshi Narwal : ఆపరేషన్ సిందూర్ పేరు సరిపోయింది: హిమాన్షీ నర్వాల్

పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన నేవీ అధికారి వినయ్ నర్వాల్ భార్య హిమాన్షీ, భారత సైన్యం చేపట్టిన ప్రతీకార చర్యను సమర్థించారు.భారత ప్రభుత్వం ఈ సైనిక చర్యకు “ఆపరేషన్ సిందూర్” అనే పేరు పెట్టడం ఆమెను తీవ్రంగా ఆకట్టుకుంది.ఒక ఆంగ్ల మీడియా సంస్థతో హిమాన్షీ మాట్లాడుతూ, “నా భర్త దేశం కోసం తన ప్రాణాలనే అర్పించారు. ఆయన ధైర్యం, సంకల్పం నన్ను నడిపిస్తున్నాయి,”అన్నారు.”ఆయన మన మధ్య లేరు.కానీ ఆయన ఆత్మ జీవంగా ఉంది,” అని హిమాన్షీ చెప్పారు. ఆమె మాటల్లో బాధతో పాటు గర్వం కూడా గట్టిగా వినిపించింది.హిమాన్షీ అభిప్రాయం ప్రకారం, ఈ చర్యలు సమయానుకూలం. ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని ఆమె తెలిపారు.”ఇలాంటి చర్యలు భవిష్యత్తులోనూ కొనసాగాలి. ఉగ్రవాదానికి ఇక చోటు లేకూడదు,” అని ఆమె స్పష్టం చేశారు.ఇటీవలే నా పెళ్లి జరిగింది. జీవితం మొదలైంది అనుకున్నా. ఒక్క క్షణంలో అంతా తలకిందులైంది. నా భర్తను కోల్పోయాను.

Himanshi Narwal ఆపరేషన్ సిందూర్ పేరు సరిపోయింది హిమాన్షీ నర్వాల్
Himanshi Narwal ఆపరేషన్ సిందూర్ పేరు సరిపోయింది హిమాన్షీ నర్వాల్

నా కలలు విరిగిపోయాయి,” అంటూ హిమాన్షీ వేదన వ్యక్తం చేశారు.”ఆపరేషన్ సిందూర్ అనే పేరు నా గాయానికి సరైన గుర్తుగా అనిపిస్తుంది,” అని ఆమె పేర్కొన్నారు.”ఈ దాడిలో నా భర్తలాంటివారు ప్రాణాలు కోల్పోయారు. వారిని అమరవీరులుగా గుర్తించాలి.వాళ్ల త్యాగం మర్చిపోకూడదు,” అని హిమాన్షీ అన్నారు.”నా కుటుంబం ఎదుర్కొన్న బాధ మరెవరికీ రాకూడదు. దేశం పట్ల ప్రేమ ఉన్నవారు, ఇది గుర్తుపెట్టుకోవాలి,” అని ఆమె తెలిపారు.”ఈ సైనిక చర్య కొంత ఊరట ఇచ్చింది. కానీ ఇది సరిపోదు. ఉగ్రవాదాన్ని పూర్తిగా అంతం చేయాలి. ఇది ప్రారంభం మాత్రమే అవ్వాలి,” అని ఆమె స్పష్టం చేశారు.”ఉగ్రవాదులు ఎంతో మంది జీవితాలను నాశనం చేశారు. ఇప్పుడు వారికి తగిన బుద్ధి చెబుదాం,” అంటూ ఆమె తన ఆక్రోశాన్ని వెలిబుచ్చారు.

Read Also : India : 9 ఉగ్ర లక్ష్యాలను తుత్తునియలు చేసిన భారత్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870