हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

ఢిల్లీలో గ్యాంగ్‌స్టర్లు తిరుగుతున్నారు: కేజ్రీవాల్

Vanipushpa
ఢిల్లీలో గ్యాంగ్‌స్టర్లు తిరుగుతున్నారు: కేజ్రీవాల్

ఢిల్లీ శాంతిభద్రతలపై నేను యోగి జీతో ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే, దేశ రాజధానిలో శాంతిభద్రతలు కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తాయి. 11 మంది గ్యాంగ్‌స్టర్లు మొత్తం ఢిల్లీని స్వాధీనం చేసుకుని కాల్పులు జరుపుతున్నారు. వారు స్వేచ్ఛగా తిరుగుతున్నారని“ ఆప్ ఛీఫ్ అరవింద్ కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశ రాజధానిలో శాంతిభద్రతలను ప్రశ్నిస్తూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ వ్యాఖ్యలు చేయడంతో కేజ్రీవాల్ వాటిని తిప్పికొట్టారు. అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార ఆప్, బీజేపీ పార్టీలు విమర్శలు, ప్రతివిమర్శలతో ప్రచారాన్ని హీటెక్కిస్తున్నాయి.

ఎన్నికల ప్రచారంలో భాగంగా దేశ రాజధానికి వచ్చిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌.. జనక్‌పురి బహిరంగ సభలో ప్రసగించారు. ఆప్ పాలనలో ఢిల్లీలో శాంతిభద్రతలు కొరవడ్డాయని ప్రశ్నలు లేవనెత్తడంతో పాటు, అక్రమ వలసల గురించి కేజ్రీవాల్‌పై కొన్ని సంచలన ఆరోపణలు చేశారు. దీంతో యూపీ సీఎం యోగివ్యాఖ్యలను ఖండిస్తూ ఆప్ ఛీఫ్ అరవింద్ కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి వచ్చి ఢిల్లీ శాంతిభద్రతలను బాగు చేయాలా? అని మండిపడ్డారు..
ఆప్ పాలనలో ఢిల్లీలో శాంతిభద్రతల పరిస్థితి ఘోరంగా ఉందని యోగి ఆదిత్యనాథ్ చేసిన ఆరోపణలకు ఆప్ ఛీఫ్ కేజ్రీవాల్ అంతే స్థాయిలో బదులిచ్చారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ, “యోగీ జీ ఈరోజు ఢిల్లీకి వచ్చారు. ఆయన దేశరాజధానిలో శాంతిభద్రతలపై ప్రశ్నలు లేవనెత్తారు. యూపీలో శాంతిభద్రతలను తానే బాగుచేశానని అన్నారు. అయితే,శాంతిభద్రతలు, అక్రమ వలసదారులు తదితర అంశాలపై సీఎం యోగి ఆప్ పాలనపై విరుచుకుపడిన నేపథ్యంలో కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు.యూపీ ఎన్ని గంటలు కరెంటు కోతలు ఉంటాయో చెప్పండి.” అని ప్రశ్నించారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870