हिन्दी | Epaper

కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా గాలి జనార్ధన్ రెడ్డి..!

sumalatha chinthakayala
కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా గాలి జనార్ధన్ రెడ్డి..!

బెంగళూరు: కర్ణాటక బీజేపీ పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా గాలి జనార్ధన్ రెడ్డి నియామకం కానున్నట్లు సమాచారం అందుతోంది. బీజేపీ హైకమాండ్ అధినేత అమిత్ షా బెంగళూరు పర్యటన సందర్భంగా ముఖ్యమైన చర్చలు జరిగాయని టాక్ అందుతోంది. అమిత్ షా తనను కలవడానికి జనార్ధన రెడ్డిని మాత్రమే ఎందుకు అనుమతించారు? అనే చర్చ జరుగుతోంది.

కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా గాలి

మరి మాజీ మంత్రి శ్రీరాములు పరిస్థితి ఏంటి..?

మరెవరినీ ఎందుకు అనుమతించలేదు..? అంటూ కర్ణాటక బీజేపీ పార్టీలో చర్చ జరుగుతోంది. గాలి జనార్ధన్ రెడ్డి, అమిత్ షాతో సులభంగా సమావేశమై చర్చించడం బీజేపీలో కొత్త చర్చలకు దారితీసింది. మరి మాజీ మంత్రి శ్రీరాములు పరిస్థితి ఏంటి..? రాజీనామా చేస్తారా ? అనే చర్చ జరుగుతోంది. ఈ తరుణంలోనే… కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా గాలి జనార్ధన్ రెడ్డి నియామకం కానున్నట్లు సమాచారం అందుతోంది.

ఈ నియామకంతో కర్ణాటకలో బీజేపీకి పెద్ద మార్పు

కాగా, గాలి రెడ్డి గతంలో రాష్ట్రంలో తీవ్ర రాజకీయ కుంభకోణాలకు కారణమయ్యారు. ఆ తర్వాత బీజేపీలో చేరడం ద్వారా పార్టీకి కీలకమైన నాయకుడిగా మారారు. మైసూరు ప్రాంతంలోని రాజకీయ పరిసరాల్లో ఆయన ప్రభావం చాలా పెరిగింది. గత కొద్ది సంవత్సరాలుగా బీజేపీకి ఆయన సపోర్టు మూలంగా బలమైన శక్తిని అందించారు. ఈ నియామకంతో కర్ణాటకలో బీజేపీకి పెద్ద మార్పు జరగవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, పార్లమెంట్ సభ్యులు, ఇతర పార్టీ నాయకులు కూడా గాలి రెడ్డి నాయకత్వాన్ని స్వాగతించారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!
0:26

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!
0:32

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

📢 For Advertisement Booking: 98481 12870