చెన్నై: బెంగళూరు హైవేపై శ్రీపెరంబదూర్ వద్ద ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు క్రాస్ చేస్తుండగా ప్రయివేటు బస్సును ఓ కంటైనర్ ను ఢీకొట్టింది. కంటైనర్ ఒక్కసారిగా ఢీకొట్టడంతో బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది పాదచారులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. గాయపడిన ప్రయాణికులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీంతో జాతీయ రహదారిపై కొద్దిసేపు ట్రాఫిక్ స్థంభించిపోయింది. పోలీసులు ఘటన స్థలికి చేరుకుని సహాయ కార్యక్రమాలు చేపట్టారు. కాగా, చెన్నై-బెంగళూరు హైవేపై జరిగిన శ్రీపెరంబదూర్ వద్ద జరిగిన ఈ ఘటన వీడియో వైరల్ గా మారింది. ఇక ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన
ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం
Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్
LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !!
మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్
జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్
జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె
పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి
ఇండోర్లో కలుషిత తాగునీరు కల్లోలం
నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం
నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన
ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం
Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్
LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !!
మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్
జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్
జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె
పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి
ఇండోర్లో కలుషిత తాగునీరు కల్లోలం
నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం
నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన
ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం
Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్
LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !!
మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్
జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్
జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె
పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి
ఇండోర్లో కలుషిత తాగునీరు కల్లోలం
నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం
నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన
ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం
Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్
LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !!
మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్
జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్
జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె
పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి
ఇండోర్లో కలుషిత తాగునీరు కల్లోలం
నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం
చెన్నై – బెంగళూరు హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం