हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

ఆర్ధిక సర్వే-వృద్ధి రేటు అంచనా 6.3-6.8 శాతమే

Vanipushpa
ఆర్ధిక సర్వే-వృద్ధి రేటు అంచనా 6.3-6.8 శాతమే

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం అంటే 2024-25కు సంబంధించి ఆర్ధిక సర్వేను పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. తొలుత లోక్ సభలో అనంతరం రాజ్యసభలో ఆమె ఆర్ధిక సర్వేను ప్రవేశపెట్టారు. ఇందులో పలు కీలక అంశాల్ని ప్రస్తావించారు. అయితే ఆర్ధిక వ్యవస్థ మందగమన పరిస్ధితుల్లో వచ్చే ఆర్ధిక సంవత్సరంలో వృద్ధిరేటు 6.3 శాతం నుంచి 6.8 శాతం మధ్యన ఉండొచ్చని అంచనా వేశారు.రిటైల్ ద్రవ్యోల్బణం క్రమంగా లక్ష్యానికి అనుగుణంగా ఉంటుందని ఆర్ధిక సర్వే తెలిపింది. సమీప-కాల అంతర్జాతీయ వృద్ధి ట్రెండ్ స్థాయి కంటే కొంచెం తక్కువగనే మన ఆర్ధిక వృద్ధి ఉంటుందని ఈ సర్వే అంచనా వేసింది. వచ్చే ఏడాదిలో వాణిజ్య దృక్పథం స్తబ్దుగానే ఉంటుందని ఇందులో అంచనా వేశారు. అలాగే దేశీయంగా, గ్రామీణ డిమాండ్ పుంజుకోవడం వినియోగానికి మంచి సూచనగా చెప్పుకొచ్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారతదేశ జీడీపీ వృద్ధి నాలుగేళ్ల కనిష్ట స్థాయికి చేరి 6.4 శాతంగా అంచనా వేశారు. ఇది బలహీనమైన తయారీ, పెట్టుబడి పనితీరుకు సంకేతంగా భావిస్తున్నారు. ఇది గత ఏడాది వృద్ధి అంచనా 6.5-7 శాతం ఆర్బీఐ అంచనా అయిన 6.6 శాతం కంటే తక్కువే.

మరోవైపు వ్యవసాయం, అనుబంధ రంగాలు ఈ ఆర్ధిక సంవత్సరంలో దేశ జీడీపీలో 16 శాతం వాటాకు చేరుకున్నట్లు ఆర్ధిక సర్వే తెలిపింది. రుణ సదుపాయాన్ని మెరుగుపరచడం, స్థిరమైన వ్యవసాయ పద్ధతులను అవలంబించడం, సాంకేతికతను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించి, రైతు ఆదాయాలను పెంచడానికి, వ్యవసాయ వృద్ధిని ప్రోత్సహించడానికి కేంద్రం వివిధ కార్యక్రమాలను ప్రవేశపెట్టిందని సర్వే వెల్లడించింది. చిన్న, సన్నకారు రైతులకు సులభంగా క్రెడిట్ యాక్సెస్‌ను సులభతరం చేస్తూ, కొలేటరల్-ఫ్రీ వ్యవసాయ రుణాల పరిమితిని లక్షా 60 వేల నుండి రూ.2 లక్షలకు పెంచడం ఓ కీలక నిర్ణయమని పేర్కొంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

డీకే శివకుమార్ ED వేధింపులపై తీవ్ర ఆగ్రహం

డీకే శివకుమార్ ED వేధింపులపై తీవ్ర ఆగ్రహం

పాక్‌లో  భర్త మోసం: ప్రధాని మోదీని ఆశ్రయించిన మహిళ
1:14

పాక్‌లో  భర్త మోసం: ప్రధాని మోదీని ఆశ్రయించిన మహిళ

గోవా అగ్నిప్రమాదం: స్పందించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ

గోవా అగ్నిప్రమాదం: స్పందించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ

భారత్‌పై దాడికి పాక్ ఉగ్రవాదుల భారీ కుట్ర

భారత్‌పై దాడికి పాక్ ఉగ్రవాదుల భారీ కుట్ర

కస్టమర్లకు గోల్డెన్ ఛాన్స్.. టాటా, మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు

కస్టమర్లకు గోల్డెన్ ఛాన్స్.. టాటా, మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు

సికింద్రాబాద్ నుంచి దక్షిణ జ్యోతిర్లింగ్ ప్రత్యేక రైలు

సికింద్రాబాద్ నుంచి దక్షిణ జ్యోతిర్లింగ్ ప్రత్యేక రైలు

ఉద్యోగుల కోసం ‘రైట్ టు డిస్‌కనెక్ట్’ బిల్లు లోక్‌సభలో ప్రవేశం

ఉద్యోగుల కోసం ‘రైట్ టు డిస్‌కనెక్ట్’ బిల్లు లోక్‌సభలో ప్రవేశం

వాల్పారైలో చిరుత దాడి మరో బాలుడి ప్రాణం బలి

వాల్పారైలో చిరుత దాడి మరో బాలుడి ప్రాణం బలి

గోవాలో అగ్నిప్రమాదం.. 23 మంది మృతి

గోవాలో అగ్నిప్రమాదం.. 23 మంది మృతి

ఇండిగో 138 గమ్యస్థానాలకు సేవలు ప్రారంభం

ఇండిగో 138 గమ్యస్థానాలకు సేవలు ప్రారంభం

TET కొత్త నిబంధనలకు MP ఆందోళన

TET కొత్త నిబంధనలకు MP ఆందోళన

ప్రపంచ పేమెంట్ రంగంలో UPI ప్రభంజనం

ప్రపంచ పేమెంట్ రంగంలో UPI ప్రభంజనం

📢 For Advertisement Booking: 98481 12870