हिन्दी | Epaper
ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం

Chhattisgarh in Encounter : ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ భారీ ఎన్‌కౌంటర్

Divya Vani M
Chhattisgarh in Encounter : ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ భారీ ఎన్‌కౌంటర్

Chhattisgarh in Encounter : ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ భారీ ఎన్‌కౌంటర్ ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో 17 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో 11 మంది మహిళలు ఉన్నారు. మృతులలో కీలక మావోయిస్టు నేత, దర్బా డివిజన్‌ కమిటీ కార్యదర్శి జగదీశ్‌ కూడా ఉన్నారు.ఈ సంఘటన శనివారం ఉదయం ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా కెర్లపాల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఉప్పంపల్లి అటవీ ప్రాంతంలో జరిగింది. భద్రతా బలగాలకు మావోయిస్టుల సంచారంపై ముందస్తు సమాచారం రావడంతో డీఆర్‌జీ (District Reserve Guard), సీఆర్‌ఎఫ్‌ (CRPF 159th బెటాలియన్) ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టాయి. ఈ దాడిలో భారీ సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందారు.ఈ ఎదురుకాల్పుల్లో మృతి చెందిన వారిలో దర్బా డివిజన్‌ కమిటీ కార్యదర్శి, ప్రత్యేక జోనల్‌ కమిటీ సభ్యుడు కుహ్దామి జగదీశ్‌ అలియాస్‌ బుధ్రా ఉన్నారు.

Chhattisgarh in Encounter ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ భారీ ఎన్‌కౌంటర్
Chhattisgarh in Encounter ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ భారీ ఎన్‌కౌంటర్

ఇతనిపై ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం రూ.25 లక్షల రివార్డు ప్రకటించింది. గతంలో జరిగిన పలు దాడుల్లో జగదీశ్‌ నేరుగా పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు.ఈ ఎదురుకాల్పుల్లో భద్రతా బలగాలకు చెందిన నలుగురు జవాన్లు గాయపడ్డారు. వీరిలో ముగ్గురు డీఆర్‌జీ, ఒకరు సీఆర్‌ఎఫ్‌ జవాను. గాయపడిన వారిని హెలికాప్టర్ ద్వారా రాయ్‌పూర్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఐజీ సందర్‌రాజ్‌ తెలిపారు.మార్చి 20న బీజాపూర్‌, కాంకేర్‌ జిల్లాల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 26 మంది మావోయిస్టులు మరణించగా, తాజా ఎన్‌కౌంటర్‌లో 17 మంది మరణించారు. రెండు ఎన్‌కౌంటర్లలో కలిపి 43 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 25 మంది మహిళలు ఉన్నారు.జగదీశ్‌ గతంలో పలు హత్యాకాండలకు పాల్పడ్డ మావోయిస్టు నేతగా గుర్తింపు పొందాడు. ముఖ్యంగా: 2013లో ఛత్తీస్‌గఢ్‌లో 30 మంది కాంగ్రెస్‌ నాయకుల హత్య 2023లో జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని పేల్చి 10 మంది హత్య ఒకే నెలలో వరుసగా భారీ ఎన్‌కౌంటర్లు జరగడం, మావోయిస్టు మరణాలు నమోదవడంతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా స్పందించారు. ఇకనైనా మావోయిస్టులు లొంగిపోవాలని, లేకపోతే మరింత కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.ఘర్షణ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో 15 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు పోలీసులు ప్రకటించారు. అలాగే, బీజాపూర్‌ జిల్లాలో మరో చిన్న ఎన్‌కౌంటర్‌లో ఒక మావోయిస్టు మృతి చెందాడు.అయితే, ఈ ఎన్‌కౌంటర్‌పై పౌరహక్కుల సంఘాలు, కమ్యూనిస్ట్‌ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.

సీపీఐ (ఎంఎల్) మాస్‌ లైన్‌ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ, దండకారణ్యంలో మావోయిస్టులపై నరమేధం ఆపాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. అలాగే తెలంగాణ పౌరహక్కుల సంఘం నాయకులు లక్ష్మణ్‌ గడ్డం, నారాయణరావు ఈ ఎన్‌కౌంటర్‌ బూటకమని ఆరోపించారు.ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు వ్యతిరేకంగా భద్రతా బలగాలు ఆపరేషన్‌ను మరింత ఉద్ధృతం చేస్తున్నాయి. లొంగిపోయే మార్గాన్ని ఎంచుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. మరోవైపు, మావోయిస్టులు ఆలోచన మార్చుకోకపోతే భవిష్యత్తులో మరిన్ని భారీ ఎదురుకాల్పులు జరగొచ్చనే భయాలు ఉన్నాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

హిందువులపై దాడులు భారత్, బ్రిటన్ ఆందోళన

హిందువులపై దాడులు భారత్, బ్రిటన్ ఆందోళన

ప్రజలకు మరో భారమా? త్వరలో పెట్రోల్ ధరల పెంపు

ప్రజలకు మరో భారమా? త్వరలో పెట్రోల్ ధరల పెంపు

వాష్‌రూమ్‌లోకి తొంగి చూసినందుకు ₹10 లక్షల ఫైన్!

వాష్‌రూమ్‌లోకి తొంగి చూసినందుకు ₹10 లక్షల ఫైన్!

16 ఏళ్లు నిండితేనే ‘గిగ్‌’ కార్మికులుగా నమోదు

16 ఏళ్లు నిండితేనే ‘గిగ్‌’ కార్మికులుగా నమోదు

ప్రెగ్నెన్సీ తొలగించుకునేందుకు భర్త అనుమతి అవసరం లేదు

ప్రెగ్నెన్సీ తొలగించుకునేందుకు భర్త అనుమతి అవసరం లేదు

టెట్ పై సుప్రీం తీర్పుతో నష్టపోయే టీచర్ల వివరాలు ఇవ్వండి

టెట్ పై సుప్రీం తీర్పుతో నష్టపోయే టీచర్ల వివరాలు ఇవ్వండి

ముంబై లోకల్ రైలులో అగ్నిప్రమాదం
0:31

ముంబై లోకల్ రైలులో అగ్నిప్రమాదం

మళ్లీ తగ్గిన బంగారం ధరలు, కొనుగోలుకు ఇదే మంచి అవకాశం

మళ్లీ తగ్గిన బంగారం ధరలు, కొనుగోలుకు ఇదే మంచి అవకాశం

లోన్లపై వడ్డీరేటు తగ్గించిన HDFC

లోన్లపై వడ్డీరేటు తగ్గించిన HDFC

నెల ముందే తిరిగొస్తున్న వ్యోమగాములు..అసలు ఏంజరిగిందంటే !!

నెల ముందే తిరిగొస్తున్న వ్యోమగాములు..అసలు ఏంజరిగిందంటే !!

ప్రమాదాల నివారణకు సరికొత్త టెక్నలాజి తీసుకరాబోతున్న కేంద్రం

ప్రమాదాల నివారణకు సరికొత్త టెక్నలాజి తీసుకరాబోతున్న కేంద్రం

పశ్చిమ బెంగాల్ గవర్నర్‌ ను చంపేస్తామంటూ బెదిరింపులు?

పశ్చిమ బెంగాల్ గవర్నర్‌ ను చంపేస్తామంటూ బెదిరింపులు?

📢 For Advertisement Booking: 98481 12870