हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Central Govt: స్మార్ట్‌ఫోన్ అప్‌డేట్స్‌పై ప్రభుత్వ నియంత్రణ

Aanusha
Central Govt: స్మార్ట్‌ఫోన్ అప్‌డేట్స్‌పై ప్రభుత్వ నియంత్రణ

దేశవ్యాప్తంగా దాదాపు 75 కోట్ల మంది స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల భద్రతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం (Central Govt) కీలక ముందడుగు వేస్తోంది. సైబర్ ముప్పులు, డేటా లీకులు, పెరుగుతున్న నేపథ్యంలో, స్మార్ట్‌ఫోన్ ఎకోసిస్టమ్‌ను మరింత సురక్షితంగా మార్చేందుకు 80 కొత్త భద్రతా నిబంధనలతో కూడిన ముసాయిదాను, ప్రభుత్వం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదిత నిబంధనలు అమలులోకి వస్తే,

Read also: TCS Results: టీసీఎస్‌ లాభం రూ.10657 కోట్లు..

Central  Government control over smartphone updates
Central Government control over smartphone updates

సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు విడుదల

మొబైల్ ఫోన్ తయారీ రంగంలో, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ విధానంలో పెద్ద మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. దీని ప్రకారం ఫోన్ తయారీ కంపెనీలు తమ సోర్స్ కోడ్‌ను ప్రభుత్వ గుర్తింపు ల్యాబ్‌లకు అందించాలి. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు విడుదలకు ముందు ప్రభుత్వ అనుమతి అవసరం. ఫోన్లలో ఆటోమేటిక్ మాల్‌వేర్ స్కాన్‌లు, 12 నెలల యాక్టివిటీ లాగ్స్ నిల్వ చేయాల్సి ఉంటుంది. పరిశ్రమ ఆందోళనలపై చర్చించి మధ్యేమార్గం వెతుకుతామని ప్రభుత్వం తెలిపింది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870