हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

ఢిల్లీ ఎన్నికలకు బీజేపీ మేనిఫెస్టో కీలక వాగ్దానాలు

Sukanya
ఢిల్లీ ఎన్నికలకు బీజేపీ మేనిఫెస్టో కీలక వాగ్దానాలు

ఫిబ్రవరి 5న జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ చివరి మేనిఫెస్టోని శనివారం జరిగిన బహిరంగ సభలో అమిత్ షా విడుదల చేసారు. బీజేపీ అధికారంలోకి వస్తే గిగ్ వర్కర్లకు 10 లక్షల రూపాయలు జీవిత బీమా, 5 లక్షల రూపాయల ప్రమాద బీమా, గుజరాత్‌లోని సబర్మతీ రివర్ ఫ్రంట్ తరహాలో యమునా నదీ తీరాన్ని అభివృద్ధి చేస్తామని మేనిఫెస్టోను విడుదల చేస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. విలేకరులతో అమిత్ షా మాట్లాడుతూ, 50,000 ఉద్యోగాలు, ఢిల్లీ ప్రజలకు 20 లక్షల స్వయం ఉపాధి అవకాశాలు, ఉత్తరప్రదేశ్ మరియు హర్యానాల భాగస్వామ్యంతో మహాభారత్ కారిడార్ కల్పనకు బిజెపి హామీ ఇస్తుందని చెప్పారు.

ఢిల్లీలోని 1,700 అనధికార కాలనీల్లో కొనుగోలు, అమ్మకం, నిర్మాణంతో సహా పూర్తి యాజమాన్య హక్కులను బీజేపీ ఇస్తుందని ఆయన చెప్పారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద సీనియర్ సిటిజన్లకు బీజేపీ ఉచిత చికిత్స అందజేస్తుందని, అధికారంలోకి వోచిన వెంటనే తొలి కేబినెట్ సమావేశంలో ఈ పధకానికి ఆమోదం తెలుపుతామని కేంద్ర హోంమంత్రి తెలిపారు. ఆప్ హయాంలో సీల్ చేసిన 13,000 షాపులను తెరిచేందుకు కూడా కృషి చేస్తామని, 13,000 బస్సులను ఈ-బస్సులుగా మారుస్తామని ఆయన చెప్పారు.

ఢిల్లీ ఎన్నికలకు బీజేపీ మేనిఫెస్టో కీలక వాగ్దానాలు

మూడేళ్ళలో యమునా నదిని శుద్ధి చేసి అరవింద్ కేజ్రీవాల్ మరియు అతని కుటుంబాన్ని స్నానానికి ఆహ్వానిస్తాను అని ఆయన అన్నారు. ఢిల్లీలో పేదల సంక్షేమ పథకాలు ఏవీ నిలిపివేయబడవని, బీజేపీ హామీలను నెరవేరుస్తుందని నేను పునరుద్ఘాటిస్తున్నానని అమిత్ షా అన్నారు. జనవరి 17న బీజేపీ చీఫ్ జేపీ నడ్డా విడుదల చేసిన మేనిఫెస్టో మొదటి భాగంలో మహిళా సమృద్ధి యోజన కింద రూ.2,500 , గర్భిణులకు రూ.21,000 చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని పార్టీ హామీ ఇచ్చింది . అధికారంలోకి వస్తే ఎల్‌పీజీ సిలిండర్‌పై రూ.500 సబ్సిడీ, హోలీ, దీపావళి సందర్భంగా మహిళలకు ఒక్కో సిలిండర్‌ ఉచితంగా ఇస్తామని ప్రకటించింది. ప్రభుత్వ పాఠశాలల్లో కెజి మరియు పిజి విద్యార్థులకు ఉచిత విద్యను అందజేస్తుందని, అలాగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు సిద్ధమవుతున్న విద్యార్థులకు 15,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తుందని హామీ ఇచ్చారు. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న ఒకే దశలో పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 8న ఫలితాలు వెల్లడికానున్నాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

349 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

349 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

మంత్రి రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలి

మంత్రి రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలి

ఆలయాలే లక్ష్యంగా దాడికి ‘లష్కరే’ కుట్ర?

ఆలయాలే లక్ష్యంగా దాడికి ‘లష్కరే’ కుట్ర?

సోనియా గాంధీ నివాసాన్ని ముట్టడించేందుకు బీజేపీ నేతల యత్నం
0:9

సోనియా గాంధీ నివాసాన్ని ముట్టడించేందుకు బీజేపీ నేతల యత్నం

ఎన్‌ఎంసీ కొత్త నిబంధనలు

ఎన్‌ఎంసీ కొత్త నిబంధనలు

ట్రంప్ తన అధికారాలను అతిక్రమించారు.. మండిపడిన సుప్రీంకోర్టు

ట్రంప్ తన అధికారాలను అతిక్రమించారు.. మండిపడిన సుప్రీంకోర్టు

విద్యార్థులపై ఉపాధ్యాయుడు కాల్పులు

విద్యార్థులపై ఉపాధ్యాయుడు కాల్పులు

సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా సరే.. భారత్‌పై సుంకాలు కొనసాగుతాయి

సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా సరే.. భారత్‌పై సుంకాలు కొనసాగుతాయి

ప్రపంచ AI హబ్‌గా భారత్.. ఢిల్లీ డిక్లరేషన్‌కు 80 దేశాల మద్దతు

ప్రపంచ AI హబ్‌గా భారత్.. ఢిల్లీ డిక్లరేషన్‌కు 80 దేశాల మద్దతు

తగ్గేదేలే.. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత 10 శాతం సుంకాల దాడి

తగ్గేదేలే.. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత 10 శాతం సుంకాల దాడి

ఎర్రకోట, ప్రధాన ఆలయాలే లక్ష్యంగా లష్కరే కుట్ర

ఎర్రకోట, ప్రధాన ఆలయాలే లక్ష్యంగా లష్కరే కుట్ర

ట్రంప్‌ టారిఫ్‌లకు భారత సంతతి న్యాయవాది బ్రేక్‌లు

ట్రంప్‌ టారిఫ్‌లకు భారత సంతతి న్యాయవాది బ్రేక్‌లు

📢 For Advertisement Booking: 98481 12870