हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Bitcoin : క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ భారీగా పతనం..

Sudha
Bitcoin : క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ భారీగా పతనం..

ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీగా పేరున్న బిట్ కాయిన్ విలువ శుక్రవారం భారీగా పతనమైంది. ఒకే రోజు దాదాపు 12 శాతం పడిపోయి, 65,000 డాలర్ల దిగువకు చేరింది. ఏడాది కాలంగా ఇదే అత్యల్ప స్థాయి. ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత ఈ స్థాయిలో పడిపోవడం కూడా ఇదే మొదటిసారి. క్రిప్టో మార్కెట్లో భయాందోళనల నేపథ్యంలో అమ్మకాల ఒత్తిడుల మూలంగా బిట్ కాయిన్ (Bitcoin) విలువ పడిపోయినట్లు అంచనా. కొద్దిసేపటిక్రితం బిట్ కాయిన్ (Bitcoin)విలువ 64,352.40 డాలర్ల వద్ద ఉండగా, ఏడాది విలువ ప్రకారం 33.82 శాతం తగ్గింది. 24 గంటల్లో 9.84 శాతం పడిపోయింది. 1 బిలియన్ డాలర్ల విలువైన బిట్ కాయిన్లను ఇన్వెస్టర్లు వదులుకున్నారు. గత ఏడాది అక్టోబర్‌లో బిట్ కాయిన్ విలువ అత్యధికంగా 1,26,000 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం బిట్ కాయిన్ మార్కెట్ మొత్తం విలువ 1.28 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. గడిచిన 24 గంటల్లో విలువ తగ్గి 143.98 బిలియన్ డాలర్లకు చేరింది. క్రిప్టోకరెన్సీ మార్కెట్‌లో బిట్ కాయిన్ వాటా 58.2 శాతం ఉంది. తర్వాత రెండో స్థానంలో ఎథేరియం 10.4 శాతం, మిగతా వాటి వాట 31.5 శాతంగా ఉంది.

Read Also : Online: ఫ్రాడ్ జరిగితే డబ్బులు వెనక్కి! RBI కొత్త పాలసీ ఇదే!

Bitcoin
Bitcoin

టెథర్ ధర స్థిరంగా 0.9988 డాలర్ల వద్ద ఉండగా, బైనాన్స్ కాయిన్ ధర 619 డాలర్ల వద్ద, ఎక్స్ఆర్‌పి ధర 1.27 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, సోలానా 68 డాలర్ల దిగువకు, డాగ్‌కాయిన్ 0.09 డాలర్ల దిగువకు పడిపోయాయి. ప్రస్తుతం క్రిప్టో మార్కెట్ భారీ నష్టాల్లో ట్రేడవుతోంది. ట్రేడర్లు జాగ్రత్తగా ఉండాలని, సపోర్ట్ లెవల్స్ దగ్గర బాగా గమనించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కోర్టు భవనాల సముదాయానికి భారత ప్రధాన న్యాయమూర్తి భూమి పూజ

కోర్టు భవనాల సముదాయానికి భారత ప్రధాన న్యాయమూర్తి భూమి పూజ

తిరుపతి జిల్లా పర్యటన ముగించుకుని న్యాయమూర్తికి సాదర వీడ్కోలు

తిరుపతి జిల్లా పర్యటన ముగించుకుని న్యాయమూర్తికి సాదర వీడ్కోలు

స్కూల్ బస్సు నిర్లక్ష్యం.. ఏడేళ్ల చిన్నారి బలి!

స్కూల్ బస్సు నిర్లక్ష్యం.. ఏడేళ్ల చిన్నారి బలి!

శ్రీవారిని దర్శించుకున్న న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్

శ్రీవారిని దర్శించుకున్న న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్

ఐఏఆర్ఐలో యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు

ఐఏఆర్ఐలో యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు

దుబాయ్‌లో చిక్కుకున్న నటి సోనాల్ చౌహాన్

దుబాయ్‌లో చిక్కుకున్న నటి సోనాల్ చౌహాన్

సిమ్ లేకపోతే వాట్సాప్ బంద్? కొత్త రూల్స్ సంచలనం

సిమ్ లేకపోతే వాట్సాప్ బంద్? కొత్త రూల్స్ సంచలనం

పూంచ్ సరిహద్దులో పాక్ డ్రోన్ కలకలం

పూంచ్ సరిహద్దులో పాక్ డ్రోన్ కలకలం

బీహార్ సీఎంకు చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు

బీహార్ సీఎంకు చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు

నాగ్‌పుర్ ఎక్స్‌ప్లోజివ్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం: 15 మంది మృతి!

నాగ్‌పుర్ ఎక్స్‌ప్లోజివ్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం: 15 మంది మృతి!

శ్రీనగర్‌లో ఉద్రిక్తత..అలీ ఖమేనీ మరణవార్తతో రోడ్లపైకి షియా ముస్లింలు

శ్రీనగర్‌లో ఉద్రిక్తత..అలీ ఖమేనీ మరణవార్తతో రోడ్లపైకి షియా ముస్లింలు

మార్చిలో మాస్ ఫోన్ల వర్షం, టాప్ లాంచ్‌ల జాబితా

మార్చిలో మాస్ ఫోన్ల వర్షం, టాప్ లాంచ్‌ల జాబితా

📢 For Advertisement Booking: 98481 12870