हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Bikram Majithia: డ్రగ్స్‌ కేసులోశిరోమణి అకాలీదళ్‌ సీనియర్‌ నాయకుడు అరెస్ట్‌!

Sudha
Bikram Majithia: డ్రగ్స్‌ కేసులోశిరోమణి అకాలీదళ్‌ సీనియర్‌ నాయకుడు అరెస్ట్‌!

పంజాబ్‌ (Punjab) రాష్ట్రానికి సంబంధించిన 2021 నాటి డ్రగ్స్‌ కేసు (Drugs case) లో శిరోమణి అకాలీదళ్‌ (SAD) సీనియర్‌ నాయకుడు, ఆ రాష్ట్ర మాజీ మంత్రి విక్రమ్‌ సింగ్ మజీతియా (Bikram Singh Majithia) అరెస్టయినట్లు తెలుస్తోంది. ఇవాళ (బుధవారం) తెల్లవారుజామున విజిలెన్స్‌ అధికారులు అమృత్‌సర్‌ (Amritsir) లోని మజీతియా నివాసంలో ఆకస్మిక సోదాలు చేశారు.

పంజాబ్‌ (Punjab) రాష్ట్రానికి సంబంధించిన 2021 నాటి డ్రగ్స్‌ కేసు (Drugs case) లో శిరోమణి అకాలీదళ్‌ (SAD) సీనియర్‌ నాయకుడు, ఆ రాష్ట్ర మాజీ మంత్రి విక్రమ్‌ సింగ్ మజీతియా (Bikram Singh Majithia) అరెస్టయినట్లు తెలుస్తోంది. ఇవాళ (బుధవారం) తెల్లవారుజామున విజిలెన్స్‌ అధికారులు అమృత్‌సర్‌ (Amritsir) లోని మజీతియా నివాసంలో ఆకస్మిక సోదాలు చేశారు.
అక్రమ లావాదేవీలు
విక్రమ్‌ మజీతియా శిరోమణి అకాలీదళ్‌ పార్టీ అధ్యక్షుడు సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌కు సొంత బావ. ఆయన గతంలో పంజాబ్‌ రాష్ట్రమంత్రిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఆయన భార్య గనీవే కౌర్‌ మజీతియా ఎమ్మెల్యేగా ఉన్నారు. 2021 నాటి డ్రగ్స్‌ కేసులో విక్రమ్‌ మజీతియా నిందితుడిగా ఉన్నారు. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన సిట్‌.. మజీతియాకు, ఆయన కుటుంబానికి సంబంధించిన కంపెనీల్లో అక్రమ లావాదేవీలు జరిగినట్లు గుర్తించింది.
ఇంటిపైకి రైడింగ్‌
ఈ క్రమంలో ఇవాళ విజిలెన్స్‌ బ్యూరో అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మజీతియా ఇంటిపైకి రైడింగ్‌కు రావడం స్థానికంగా సంచలనం రేపింది. ఈ సందర్భంగా మజీతియా, మరికొందరిని పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. కేసులో ఎవరినైనా అరెస్ట్‌ చేశారా..? అన్న ప్రశ్నకు అమృత్‌సర్ ఆర్పీఎస్ సంధూ అవునని చెప్పారు. అరెస్టయిన వాళ్లను ఇక్కడ నుంచి తీసుకెళ్లామని తెలిపారు. ప్రస్తుతం ఇంట్లో సోదాలు జరుగుతున్నాయని అన్నారు.
మజీఠియా తరఫున సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా అతను విచారణకు నిరసన భావాన్ని వ్యక్తం చేశాడు. AAP‑పంజాబ్ ప్రభుత్వం మన్న్ ప్రభుత్వం ఆయనను విచారణకు సహకరించలేదని ఆరోపించింది.  ఈ కేసును విచారించే SITను ఇప్పటి వరకు ఐదు సార్లు పునర్నిర్మాణం చేశారు. మజీఠియా ఇది రాజకీయ కుట్ర అని విమర్శించాడు.
Bikram Majithia: డ్రగ్స్‌ కేసులోశిరోమణి అకాలీదళ్‌ సీనియర్‌ నాయకుడు అరెస్ట్‌!

అక్రమ లావాదేవీలు
విక్రమ్‌ మజీతియా శిరోమణి అకాలీదళ్‌ పార్టీ అధ్యక్షుడు సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌కు సొంత బావ. ఆయన గతంలో పంజాబ్‌ రాష్ట్రమంత్రిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఆయన భార్య గనీవే కౌర్‌ మజీతియా ఎమ్మెల్యేగా ఉన్నారు. 2021 నాటి డ్రగ్స్‌ కేసులో విక్రమ్‌ మజీతియా నిందితుడిగా ఉన్నారు. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన సిట్‌.. మజీతియాకు, ఆయన కుటుంబానికి సంబంధించిన కంపెనీల్లో అక్రమ లావాదేవీలు జరిగినట్లు గుర్తించింది.
ఇంటిపైకి రైడింగ్‌
ఈ క్రమంలో ఇవాళ విజిలెన్స్‌ బ్యూరో అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మజీతియా ఇంటిపైకి రైడింగ్‌కు రావడం స్థానికంగా సంచలనం రేపింది. ఈ సందర్భంగా మజీతియా, మరికొందరిని పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. కేసులో ఎవరినైనా అరెస్ట్‌ చేశారా..? అన్న ప్రశ్నకు అమృత్‌సర్ ఆర్పీఎస్ సంధూ అవునని చెప్పారు. అరెస్టయిన వాళ్లను ఇక్కడ నుంచి తీసుకెళ్లామని తెలిపారు. ప్రస్తుతం ఇంట్లో సోదాలు జరుగుతున్నాయని అన్నారు.
మజీఠియా తరఫున సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా అతను విచారణకు నిరసన భావాన్ని వ్యక్తం చేశాడు. AAP‑పంజాబ్ ప్రభుత్వం మన్న్ ప్రభుత్వం ఆయనను విచారణకు సహకరించలేదని ఆరోపించింది. ఈ కేసును విచారించే SITను ఇప్పటి వరకు ఐదు సార్లు పునర్నిర్మాణం చేశారు. మజీఠియా ఇది రాజకీయ కుట్ర అని విమర్శించాడు.

Read Also:Union Minister Piyush Goyal : 2027లో మూడో అతిపెద్ద ఎకానమీగా

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870