हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Car bus collision Bangalore : బెంగళూరులో ఘోర ప్రమాదం, ఐదుగురు యువకుల మృతి

Sai Kiran
Car bus collision Bangalore : బెంగళూరులో ఘోర ప్రమాదం, ఐదుగురు యువకుల మృతి

Car bus collision Bangalore : కర్ణాటక రాజధాని బెంగళూరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌పైకి ఎగిరి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న అయిదుగురు యువకులు ఘటనాస్థలంలోనే మృతి చెందారు.

శనివారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జునుజ్జుగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో ఉన్న 43 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడగా, వారిని మరో బస్సులో గమ్యస్థానాలకు తరలించారు.

Read Also: T20 World Cup 2026: నేపాల్‌పై వెస్టిండీస్ భారీ విజయం

ప్రమాదంలో మృతిచెందిన యువకుల (Car bus collision Bangalore) వయస్సు 17 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కారు నడిపిన వ్యక్తి సహా ప్రయాణికులు మద్యం సేవించి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుల రక్త నమూనాలను పరీక్షల కోసం పంపగా, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ విషాద ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రేణుకా చౌదరికి నోటీసులు, కారణం ఏమిటి?

రేణుకా చౌదరికి నోటీసులు, కారణం ఏమిటి?

ఢిల్లీ పేలుళ్ల కేసులో కొత్త కోణం, ‘అన్సార్ ఇంటీరియం’ ఎవరు?

ఢిల్లీ పేలుళ్ల కేసులో కొత్త కోణం, ‘అన్సార్ ఇంటీరియం’ ఎవరు?

బెంగళూరులో ఘోర ప్రమాదం, ఐదుగురు యువకుల మృతి

బెంగళూరులో ఘోర ప్రమాదం, ఐదుగురు యువకుల మృతి

ఈ నెల 17న ఆకాశంలో అద్భుతం జరగబోతుంది !!

ఈ నెల 17న ఆకాశంలో అద్భుతం జరగబోతుంది !!

ఫర్నీచర్ , ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

ఫర్నీచర్ , ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఇటలీ రిపోర్ట్ ను నమ్మొద్దు – కేంద్రం స్పష్టం

అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఇటలీ రిపోర్ట్ ను నమ్మొద్దు – కేంద్రం స్పష్టం

అమెరికా ట్రేడ్ డీల్‌పై రాహుల్ 5 ప్రశ్నలు, ఏమిటవి?

అమెరికా ట్రేడ్ డీల్‌పై రాహుల్ 5 ప్రశ్నలు, ఏమిటవి?

తారిఖ్ రెహమాన్ ప్రమాణ స్వీకారానికి స్పీకర్ ఓం బిర్లా!

తారిఖ్ రెహమాన్ ప్రమాణ స్వీకారానికి స్పీకర్ ఓం బిర్లా!

ఇన్‌స్టంట్ లోన్స్: మీ స్మార్ట్‌ఫోన్ నుంచే తక్షణ రుణం

ఇన్‌స్టంట్ లోన్స్: మీ స్మార్ట్‌ఫోన్ నుంచే తక్షణ రుణం

తారిఖ్ రెహ్మాన్ ప్రమాణం.. ప్రధాని మోదీకి ఆహ్వానం

తారిఖ్ రెహ్మాన్ ప్రమాణం.. ప్రధాని మోదీకి ఆహ్వానం

రైతుల ఖాతాల్లోకి రూ.2,000 జమకు కేంద్రం సిద్ధం

రైతుల ఖాతాల్లోకి రూ.2,000 జమకు కేంద్రం సిద్ధం

రెండు PPF అకౌంట్లు ఉంటే ఏమి చేయాలి?

రెండు PPF అకౌంట్లు ఉంటే ఏమి చేయాలి?

📢 For Advertisement Booking: 98481 12870