हिन्दी | Epaper
అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం

Asaduddin Owaisi: పాకిస్థాన్ నేతలు జోకర్లు అంటూ ఒవైసీ తీవ్ర వ్యాఖ్యలు

Ramya
Asaduddin Owaisi: పాకిస్థాన్ నేతలు జోకర్లు అంటూ ఒవైసీ తీవ్ర వ్యాఖ్యలు

పాకిస్థాన్ కుటిల రాతలు.. అసదుద్దీన్ ఒవైసీ ఘాటైన ధ్వజం

అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్ కుటిలతను, అబద్ధాల ప్రచార యత్నాలను బహిర్గతం చేయడంలో భాగంగా భారత పార్లమెంటరీ బృందాలు విదేశాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్ర‌మంలో కువైట్‌లో పర్యటిస్తున్న భారత ఎంపీల బృందంలో AIMIM అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా పాల్గొన్నారు. కువైట్‌లో భారత సంతతి ప్రజలతో జరిగిన ఓ సమావేశంలో ఆయన చేసిన ప్రసంగం ఇప్పుడు సంచలనంగా మారింది. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆ దేశ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌లపై ఒవైసీ నిప్పులు చెరిగారు. వారి పిచ్చి ప్రయత్నాలను కడిగిపారేశారు. “తెలివి తక్కువ జోకర్లు, కనీసం కాపీ కొట్టలేని దద్దమ్మలు” అంటూ సూటిగా ఎద్దేవా చేశారు.

Asaduddin Owaisi:  పాకిస్థాన్ నేతలు జోకర్లు అంటూ ఒవైసీ తీవ్ర వ్యాఖ్యలు

చైనా ఫోటోతో భారత్‌పై విజయం అన్న పాక్.. అసలేం జరిగింది?

భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్‌’కు ప్రతిగా తాము ‘ఆపరేషన్ బున్యాన్-ఉన్-మర్సూస్’ నిర్వహించామని, అందులో విజయం సాధించామని చాటుకునేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తోంది. ఇటీవల జరిగిన ఓ ఉన్నతస్థాయి కార్యక్రమంలో ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్, ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు ఓ జ్ఞాపికను అందజేశారు. అయితే, ఆ జ్ఞాపికలో ఉన్న పెయింటింగ్, చైనా సైనిక విన్యాసాలకు సంబంధించినదని ఆరోపణలు వచ్చాయి. ఈ కార్యక్రమానికి పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ సహా పలువురు ఉన్నతాధికారులు హాజరైనట్లు సమాచారం.

అసదుద్దీన్ ఒవైసీ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ పాకిస్థాన్ పరువు తీసేశారు. “ఈ తెలివి తక్కువ జోకర్లు భారత్‌తో పోటీ పడాలనుకుంటున్నారు. 2019 నాటి చైనా ఆర్మీ డ్రిల్ ఫోటోను ఇచ్చి, భారత్‌పై విజయమని చెప్పుకుంటున్నారు. పాకిస్థాన్ ఇలాంటి పనులే చేస్తుంది. కనీసం సరైన ఫోటోను కూడా బహుమతిగా ఇవ్వలేకపోయారు” అని ఒవైసీ దుయ్యబట్టారు. “నకల్ కొట్టడానికి కూడా తెలివి కావాలని చిన్నప్పుడు స్కూలులో వినేవాళ్లం. ఈ పనికిమాలిన దద్దమ్మల దగ్గర ఆ తెలివి కూడా లేదు” అంటూ హిందీలో వ్యాఖ్యానించారు.

నకిలీ కథనాలతో నిండిన పాక్ ప్రచార యంత్రాంగం

పాకిస్థాన్ వదిలే ప్రతి సమాచారం సత్యం కాదు. ఇది ఇప్పటికే ఎన్నోసార్లు రుజువైంది. మే 15న పాకిస్థాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్, ఓ బ్రిటిష్ పత్రికలో వచ్చినట్లు చూపించి, తమ వైమానిక దళాన్ని పొగిడే నకిలీ కథనాన్ని ప్రస్తావించారు. అయితే ఆ కథనం అసత్యమని, దానిని ‘డాన్’ పత్రిక సరిచేసింది. ఇదే కాకుండా మే 7న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ వద్ద భారత భద్రతా బలగాలపై ఉగ్రదాడికి ప్రతిగా భారత దళాలు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో టార్గెట్ చేసిన దాడులు నిర్వహించాయి. అనంతరం మే 8, 9, 10 తేదీల్లో పాక్ సైన్యం తమ దాడులు విజయవంతమైనవిగా ప్రస్తావిస్తూ భారత్‌పై పెద్దగా నష్టం కలిగించామని ప్రకటించింది. కానీ భారత ప్రభుత్వం ఈ వాదనలను తిప్పికొట్టి, నిజానికి పాకిస్థాన్ సైనికంగా పూర్తిగా విఫలమైందని స్పష్టం చేసింది.

అంతర్జాతీయ వేదికలపై పాక్‌కు బోధ పంచే భారత్

భారత్ ఇప్పటికీ పాకిస్థాన్ కుట్రలను అంతర్జాతీయ వేదికలపై ఎండగట్టేందుకు అన్ని రకాల వ్యూహాలను అనుసరిస్తోంది. పార్లమెంటరీ బృందాల పర్యటనలు, విదేశాల్లో భారత సంతతి ప్రజలతో సమావేశాలు ద్వారా ఈ కార్యక్రమం వేగవంతం అవుతోంది. అసదుద్దీన్ ఒవైసీ వంటి నేతలు కూడ నిష్పక్షపాతంగా, దూకుడుగా వ్యవహరించడం భారత మౌలిక ప్రాతినిధ్యానికి ఊతమిస్తోంది.

Read also: India: భారత్ స్వదేశీ 5వ తరం ఫైటర్ జెట్‌కు కేంద్రం ఆమోదం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870