తాము నిజాయితీగా ప్రభుత్వాన్ని నడుపుతున్నామని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ (Arvind kejriwal) అన్నారు. పంజాబ్లోని ఆనంద్పూర్ సాహిబ్లో జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. ఇన్ని నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రజలు అడుగుతున్నారని, ప్రభుత్వ నిధులను పూర్తిగా ప్రజల కోసమే వినియోగిస్తున్నామని, ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కానివ్వడంలేదని చెప్పారు.
Read Also : http://Bihar Results: బీహార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏడుగురు నాయకుల సస్పెండ్

తాము గురు మహరాజ్ సాహిబ్ మార్గంలో నడుస్తున్నామని, తప్పుచేసి ఉంటే ఆయన తమను శిక్షిస్తారని అన్నారు. తాము అధికారంలోకి వచ్చింది డబ్బు సంపాదించడం కోసం కాదని, మంచి పేరు సంపాదించడం కోసమని కేజ్రీవాల్ (Arvind kejriwal) అన్నారు. తాము పెద్దపెద్ద బంగ్లాలు నిర్మించుకోవడం కోసం రాలేదని, గురు మహరాజ్ ఆశీర్వాదాల కోసం వచ్చామని తెలిపారు.
కేజ్రీవాల్ బ్యాక్ గ్రౌండ్?
కేజ్రీవాల్ తన బాల్యంలో ఎక్కువ భాగం సోనిపట్, ఘజియాబాద్ మరియు హిసార్ వంటి ఉత్తర భారత పట్టణాలలో గడిపాడు. అతను హిసార్లోని క్యాంపస్ స్కూల్లో మరియు సోనిపట్లోని హోలీ చైల్డ్ స్కూల్లో చదువుకున్నాడు. 1985లో, అతను IIT-JEE పరీక్ష రాసి 563వ ర్యాంకు (AIR) సాధించాడు.
కేజ్రీవాల్ అర్హతలు?
కేజ్రీవాల్ 1968 ఆగస్టు 16న హర్యానాలోని భివానీలో జన్మించారు. హిసార్లోని క్యాంపస్ స్కూల్లో చదువుకున్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్పూర్ నుండి మెకానికల్ ఇంజనీరింగ్లో పట్టభద్రులయ్యారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: