हिन्दी | Epaper
అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం

Latest News: Android Users: ఆండ్రాయిడ్ ఓల్డ్ వెర్షన్ యూజర్లకు అలెర్ట్

Aanusha
Latest News: Android Users: ఆండ్రాయిడ్ ఓల్డ్ వెర్షన్ యూజర్లకు అలెర్ట్

దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న ఆండ్రాయిడ్ మొబైల్స్, ట్యాబ్లెట్లకు భారత ప్రభుత్వ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌ (CERT-In) కీలక హెచ్చరికలు జారీ చేసింది. తాజా నివేదిక ప్రకారం, Android 13, 14, 15, 16 వెర్షన్లలో తీవ్రమైన సెక్యూరిటీ లోపాలు (Security Vulnerabilities) ఉన్నట్లు గుర్తించారు. ఈ లోపాల కారణంగా హ్యాకర్లు యూజర్ల ఫోన్లలోకి చొరబడి వ్యక్తిగత డేటాను దొంగిలించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

Read Also: Winter Season : దేశ వ్యాప్తంగా భారీగా పెరుగుతున్న చలి – హెచ్చరిక జారీచేసిన IMD

Android Users
Android Users

సాఫ్ట్‌వేర్ అప్డేట్ చేయడం అత్యవసరం

సైబర్ నిపుణుల ప్రకారం, ఈ బగ్స్‌ ద్వారా హ్యాకర్లు ఫోన్లోని పాస్‌వర్డ్‌లు, బ్యాంకింగ్ యాప్‌లు, ఫోటోలు, మెసేజ్‌లు, లొకేషన్‌ డేటా వంటి వివరాలను యాక్సెస్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ముఖ్యంగా శామ్‌సంగ్ (Samsung), వన్‌ప్లస్ (OnePlus), షియోమీ (Xiaomi),

రియల్‌మీ (Realme), మోటోరోలా (Motorola), వివో (Vivo), ఒప్పో (Oppo), అలాగే గూగుల్ పిక్సల్ (Google Pixel) ఫోన్లను ఇది ప్రభావితం చేసే అవకాశం ఉందని CERT-In తెలిపింది. అందుకే వెంటనే సాఫ్ట్‌వేర్ అప్డేట్ చేయడం అత్యవసరం అని సైబర్ అధికారులు సూచిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870