हिन्दी | Epaper

AIADMK : స్టాలిన్‌ సర్కారుపై ఏఐఏడీఎంకే సంచలన ఆరోపణలు..

Sudha
AIADMK :  స్టాలిన్‌ సర్కారుపై ఏఐఏడీఎంకే సంచలన ఆరోపణలు..

తమిళనాడు లో అధికార డీఎంకే పై ప్రతిపక్ష ఏఐఏడీఎంకే (AIADMK) తీవ్ర ఆరోపణలు గుప్పించింది. సీఎం స్టాలిన్‌ నాలుగున్నరేళ్ల పాలనలో రాష్ట్రవ్యాప్తంగా రూ.4 లక్షల కోట్ల అవినీతి జరిగిందని సంచలన ఆరోపణ చేసింది. ఈ మేరకు ఏఐఏడీఎంకే (AIADMK)జనరల్‌ సెక్రెటరీ, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎడప్పడి పళనిస్వామి తమిళనాడు గవర్నర్‌కు ఆధారాలు సమర్పించారు. స్టాలిన్ ప్రభుత్వ అవినీతిపై సుప్రీంకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి చేత విచారణ జరిపించాలని గవర్నర్‌ను కోరారు. సుపరిపాలన అందించడంలో స్టాలిన్‌ సర్కారు పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షిణించాయని ఆరోపించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డీఎంకే ప్రభుత్వం అవినీతి చేయడం తప్ప.. ప్రజలకు ప్రయోజనం చేకూర్చే ఒక్కపనీ చేయలేదన్నారు.

Read Also: http://Karur stampede: టీవీకే పార్టీ అధినేత విజయ్‌కు సీబీఐ నోటీసులు?

AIADMK
AIADMK

గడిచిన 56 నెలల్లో ప్రభుత్వం ఏటా లక్ష కోట్ల రూపాయల అప్పు చేసిందని పళనిస్వామి ఆరోపించారు. డీఎంకే అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపలే రాష్ట్రంలో భారీ అవినీతి జరిగిందన్నారు. ఇవాళ ఉదయం తమిళనాడు రాజధాని చెన్నైలోని లోక్‌భవన్‌లో పళనిస్వామి గవర్నర్‌ను కలిశారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!
0:26

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!
0:32

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

📢 For Advertisement Booking: 98481 12870