हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Alliance of India : ఇండియా కూటమి నుంచి తప్పుకున్న ఆప్

Sudheer
Alliance of India : ఇండియా కూటమి నుంచి తప్పుకున్న ఆప్

2024 లోక్‌సభ ఎన్నికల అనంతరం రాజకీయ సమీకరణాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఇండియా కూటమి నుంచి తప్పుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని ఆ పార్టీ ముఖ్యనేత, ఎంపీ సంజయ్ సింగ్ మీడియా ముందుకు వచ్చి వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల నిమిత్తంగా ఏర్పడిన కూటమి లక్ష్యం పూర్తైనందున, ఇకపై తాము ఇందులో భాగమయ్యేది లేదని ఆయన స్పష్టం చేశారు.

ఎన్నికల తర్వాతే నిర్ణయం – కూటమి లక్ష్యం పూర్తయిందన్న ఆప్

సంజయ్ సింగ్ మాట్లాడుతూ, “ఇండియా కూటమి 2024 లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా ఏర్పడింది. ప్రస్తుతం ఆ ఎన్నికలు ముగిశాయి. కూటమి యొక్క ప్రధాన ఉద్దేశ్యం నెరవేరింది. అందువల్ల ఇకపై AAP ఈ కూటమిలో కొనసాగదు” అని అన్నారు. ఈ ప్రకటనతో ఇతర కూటమి పార్టీలపై కూడా ఒత్తిడి పెరిగే అవకాశముంది. తమ స్వతంత్ర రాజకీయ పంథాతో ముందుకు సాగాలని ఆప్ సంకల్పించినట్టు అర్థమవుతోంది.

కాంగ్రెస్‌తో విభేదాలే కీలక కారణమా?

ఇతర పార్టీల నేతలు, రాజకీయ విశ్లేషకుల అభిప్రాయాల ప్రకారం, ఆప్ – కాంగ్రెస్ మధ్య నెలకొన్న అవిశ్వాసం, ఆపసోపాలు ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని అంటున్నారు. ముఖ్యంగా పంజాబ్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో రెండు పార్టీలు ఒకదానిపై ఒకటి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆంధ్రాయణం తారాస్థాయికి చేరినట్లు భావిస్తున్నారు. ఈ కూటమి నుంచి ఆప్ వైదొలిగిన నేపథ్యంలో, ఇండియా కూటమి బలహీనపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read Also : HYD Rain : హైదరాబాద్లో ఎంత వర్షం కురిసిందంటే?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870