हिन्दी | Epaper

Alliance of India : ఇండియా కూటమి నుంచి తప్పుకున్న ఆప్

Sudheer
Alliance of India : ఇండియా కూటమి నుంచి తప్పుకున్న ఆప్

2024 లోక్‌సభ ఎన్నికల అనంతరం రాజకీయ సమీకరణాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఇండియా కూటమి నుంచి తప్పుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని ఆ పార్టీ ముఖ్యనేత, ఎంపీ సంజయ్ సింగ్ మీడియా ముందుకు వచ్చి వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల నిమిత్తంగా ఏర్పడిన కూటమి లక్ష్యం పూర్తైనందున, ఇకపై తాము ఇందులో భాగమయ్యేది లేదని ఆయన స్పష్టం చేశారు.

ఎన్నికల తర్వాతే నిర్ణయం – కూటమి లక్ష్యం పూర్తయిందన్న ఆప్

సంజయ్ సింగ్ మాట్లాడుతూ, “ఇండియా కూటమి 2024 లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా ఏర్పడింది. ప్రస్తుతం ఆ ఎన్నికలు ముగిశాయి. కూటమి యొక్క ప్రధాన ఉద్దేశ్యం నెరవేరింది. అందువల్ల ఇకపై AAP ఈ కూటమిలో కొనసాగదు” అని అన్నారు. ఈ ప్రకటనతో ఇతర కూటమి పార్టీలపై కూడా ఒత్తిడి పెరిగే అవకాశముంది. తమ స్వతంత్ర రాజకీయ పంథాతో ముందుకు సాగాలని ఆప్ సంకల్పించినట్టు అర్థమవుతోంది.

కాంగ్రెస్‌తో విభేదాలే కీలక కారణమా?

ఇతర పార్టీల నేతలు, రాజకీయ విశ్లేషకుల అభిప్రాయాల ప్రకారం, ఆప్ – కాంగ్రెస్ మధ్య నెలకొన్న అవిశ్వాసం, ఆపసోపాలు ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని అంటున్నారు. ముఖ్యంగా పంజాబ్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో రెండు పార్టీలు ఒకదానిపై ఒకటి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆంధ్రాయణం తారాస్థాయికి చేరినట్లు భావిస్తున్నారు. ఈ కూటమి నుంచి ఆప్ వైదొలిగిన నేపథ్యంలో, ఇండియా కూటమి బలహీనపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read Also : HYD Rain : హైదరాబాద్లో ఎంత వర్షం కురిసిందంటే?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!
0:26

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!
0:32

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

📢 For Advertisement Booking: 98481 12870