हिन्दी | Epaper

ఫిబ్రవరిలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

Vanipushpa
ఫిబ్రవరిలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

పార్లమెంట్‌లో ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల తేదీలను తాజాగా ప్రకటించారు. ఈ పార్లమెంటరీ సమావేశాలు 31 జనవరి 2025న ప్రారంభమై అలాగే ఏప్రిల్ 4న ముగుస్తాయి. ముఖ్యంగా బడ్జెట్ FY26 ప్రకటన ఫిబ్రవరి 1న జరుగుతుంది. ఈ బడ్జెట్ సమావేశాలు రెండు సెషన్లుగా నివహించనున్నారు. మొదటి సెషన్ జనవరి 31న ప్రారంభమై 13 ఫిబ్రవరి 2025న వరకు అంటే రెండు వారాల పాటు కొనసాగుతుంది. రెండవ సెషన్ మార్చి 10న ప్రారంభమై ఏప్రిల్ 4న ముగుస్తుంది.


భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 31 జనవరి 2025న న్యూఢిల్లీలో ఉదయం 11:00 గంటలకు లోక్‌సభ ఛాంబర్‌లో పార్లమెంట్ సమావేశంలో ప్రసంగిస్తారు. దీని తరువాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన దేశంలో ఆర్థిక మంత్రిగా తన ఎనిమిదో బడ్జెట్‌ను సమర్పించనున్నారు. ఇప్పటివరకు ఆమె ఆరు అన్యువల్ బడ్జెట్‌లు ఇంకా రెండు ఇంటర్మ్ బడ్జెట్‌లను సమర్పించారు, దింతో భారతదేశంలో అత్యధిక బడ్జెట్‌లను ప్రవేశపెట్టిన మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ రికార్డును నిర్మలమ్మ అధిగమించారు.
మరో బలమైన ఆర్‌బిఐ డివిడెండ్ ప్రభుత్వ ఆర్థిక ప్రణాళికలకు మద్దతునిస్తుందని మా విశ్లేషణ సూచిస్తుంది. ఈ బడ్జెట్ స్వల్పకాలిక ఇంకా దీర్ఘకాలిక నిర్మాణ మార్పుల ద్వారా వృద్ధిని పెంచడంపై దృష్టి పెట్టాలి. ప్రయివేటు పెట్టుబడులు నెమ్మదిగా సాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మూలధన వ్యయంపై దృష్టిని కొనసాగించే అవకాశం ఉంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!
0:26

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!
0:32

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

📢 For Advertisement Booking: 98481 12870