భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరిన కాసేపటికే తుది శ్వాస విడవడం తెలిసిందే. మన్మోహన్ భౌతికకాయం ప్రస్తుతం ఢిల్లీలోని నివాసంలో ఉంది. కాగా, మన్మోహన్ సింగ్ కుమార్తెల్లో ఒకరు అమెరికా నుంచి రావాల్సి ఉండడంతో, ఆయన అంత్యక్రియలను రేపు నిర్వహించనున్నారు. ఆమె అమెరికాలో విమానం ఎక్కినట్టు తెలుస్తోంది. నేటి అర్ధరాత్రి తర్వాత భారత్ చేరుకుంటారని కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ వెల్లడించారు. ఆయనకు పూర్తిస్థాయి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయన పార్థివదేహంపై జాతీయ పతాకాన్ని కప్పి ఉంచారు. రెండు పర్యాయాలు ప్రధానిగా పనిచేసిన మన్మోహన్ ఇక లేరన్న వార్త తెలిసి యావత్ భారతావని విచారంలో మునిగిపోయింది.
ఇక, ప్రజల సందర్శనార్థం మన్మోహన్ సింగ్ భౌతికకాయాన్ని ఢిల్లీలోని పార్టీ కార్యాలయానికి తరలించనున్నామని, అయితే దీనికి సంబంధించిన కార్యాచరణ మన్మోహన్ కుమార్తె వచ్చాక ఖరారు చేస్తామని ఆయన చెప్పారు.
ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు
ప్రపంచ దేశాలకు భారత్ షాక్
నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం
ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్
డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు
బాలికల కోసం ప్రభుత్వ పథకాలు
కర్ణాటకలో బైక్ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత
ఆధార్ కార్డు పోయిందా..?
బంగారం ధర షాక్!
ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు
ప్రపంచ దేశాలకు భారత్ షాక్
నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం
ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్
డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు
బాలికల కోసం ప్రభుత్వ పథకాలు
కర్ణాటకలో బైక్ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత
ఆధార్ కార్డు పోయిందా..?
బంగారం ధర షాక్!
ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు
ప్రపంచ దేశాలకు భారత్ షాక్
నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం
ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్
డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు
బాలికల కోసం ప్రభుత్వ పథకాలు
కర్ణాటకలో బైక్ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత
ఆధార్ కార్డు పోయిందా..?
బంగారం ధర షాక్!
ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు
ప్రపంచ దేశాలకు భారత్ షాక్
నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం
ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్
డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు
బాలికల కోసం ప్రభుత్వ పథకాలు
కర్ణాటకలో బైక్ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత
ఆధార్ కార్డు పోయిందా..?
బంగారం ధర షాక్!
కుమార్తె వచ్చాకే మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు