हिन्दी | Epaper
ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ విద్యుత్ గ్రిడ్ బలోపేతం నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ పెరగనున్న టీవీల ధరలు! నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి బంగారం ధర బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ విద్యుత్ గ్రిడ్ బలోపేతం నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ పెరగనున్న టీవీల ధరలు! నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి బంగారం ధర బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ విద్యుత్ గ్రిడ్ బలోపేతం నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ పెరగనున్న టీవీల ధరలు! నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి బంగారం ధర బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ విద్యుత్ గ్రిడ్ బలోపేతం నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ పెరగనున్న టీవీల ధరలు! నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి బంగారం ధర బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం

Breaking News – Rajani Retirement : సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించనున్న రజినీ?

Sudheer
Breaking News – Rajani Retirement : సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించనున్న రజినీ?

దక్షిణ భారత సినీ పరిశ్రమలో అతి పెద్ద కలయికగా భావిస్తున్న రజినీకాంత్–కమల్ హాసన్ మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో విపరీతమైన ఉత్సాహం నెలకొంది. ఈ ఇద్దరు లెజెండరీ నటులు దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత ఒకే తెరపై కనిపించబోతున్నారు అన్న వార్త సినిమా ప్రపంచంలో సంచలనం సృష్టించింది. 2027లో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుందని, దీనిని ప్రతిష్టాత్మకంగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించనున్నారని సమాచారం. ఈ ఇద్దరి స్టార్‌ పవర్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్ట్‌కు భారీ బడ్జెట్ కేటాయించనున్నట్లు కూడా టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

Latest News: Trump Health: ట్రంప్ ఆరోగ్యం పై మళ్లీ చర్చ!

ఇకపోతే, రజినీకాంత్ ఈ ప్రాజెక్ట్‌ తర్వాత సినిమాలకు వీడ్కోలు పలకబోతున్నారని చర్చ నడుస్తోంది. వయసు, ఆరోగ్య పరిస్థితులు, మరియు చాలాకాలంగా కొనసాగుతున్న సినిమా ప్రయాణం కారణంగా ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని నిపుణులు చెబుతున్నారు. 2027లో ప్రారంభమయ్యే ఈ చిత్రం రజినీ కెరీర్‌లో చివరి చిత్రం అవుతుందని గట్టి ప్రచారం ఉంది. అయితే అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. అయినప్పటికీ అభిమానులు ఈ సినిమాను ఆయన కెరీర్‌కు తగిన స్థాయిలో ఒక ఘనమైన ముగింపుగా చూడాలని ఆశపడుతున్నారు.

ప్రస్తుతం రజినీకాంత్ నెల్సన్ దర్శకత్వంలో జైలర్-2 చిత్రీకరణలో ఉన్నారు. ఆ చిత్రం తర్వాత సి. సుందర్ దర్శకత్వంలో మరో మూవీ చేయనున్నారని తెలుస్తోంది. కమల్ కూడా పలు ప్రాజెక్ట్‌లను పూర్తి చేసిన తర్వాత ఈ మల్టీస్టారర్‌లో జాయిన్ కానున్నారు. ఏది ఏమైనప్పటికి ఈ ప్రాజెక్ట్ దక్షిణ భారత సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఈ నెల 19న శోభన్ బాబు ‘సోగ్గాడు’ రీరిలీజ్

ఈ నెల 19న శోభన్ బాబు ‘సోగ్గాడు’ రీరిలీజ్

టాలీవుడ్ యూనిటీపై తమన్ సంచలన వ్యాఖ్యలు

టాలీవుడ్ యూనిటీపై తమన్ సంచలన వ్యాఖ్యలు

రాజాసాబ్ ప్రమోషన్స్‌ డబుల్ ట్రీట్ ప్రభాస్ మూవీ అప్‌డేట్…

రాజాసాబ్ ప్రమోషన్స్‌ డబుల్ ట్రీట్ ప్రభాస్ మూవీ అప్‌డేట్…

సన్నీ దియోల్ హనుమాన్ మ్యూజికల్‌కి గ్రీన్ సిగ్నల్!…

సన్నీ దియోల్ హనుమాన్ మ్యూజికల్‌కి గ్రీన్ సిగ్నల్!…

జనవరి 12న ‘మన శంకర వరప్రసాద్ గారు’ వచ్చేస్తున్నారు !!

జనవరి 12న ‘మన శంకర వరప్రసాద్ గారు’ వచ్చేస్తున్నారు !!

15న రవీంద్రభారతిలో బాలు విగ్రహావిష్కరణ

15న రవీంద్రభారతిలో బాలు విగ్రహావిష్కరణ

మోగ్లీ రివ్యూ రోషన్ కనకాల కొత్తగా ఆకట్టుకున్నాడు!

మోగ్లీ రివ్యూ రోషన్ కనకాల కొత్తగా ఆకట్టుకున్నాడు!

KKPK 2 హిట్ కావాలంటే ఎంత వసూలు చేయాలి?…

KKPK 2 హిట్ కావాలంటే ఎంత వసూలు చేయాలి?…

రణవీర్ సింగ్ చిత్రం ₹232 కోట్ల మార్క్ దాటింది

రణవీర్ సింగ్ చిత్రం ₹232 కోట్ల మార్క్ దాటింది

విడుదలకు మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ Eros14 Reels వివాదం పరిష్కారం

విడుదలకు మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ Eros14 Reels వివాదం పరిష్కారం

సుదీర్ఘ నిరీక్షణకు తెర.. రేపటి నుంచి ‘డ్రాగన్’ షూటింగ్!

సుదీర్ఘ నిరీక్షణకు తెర.. రేపటి నుంచి ‘డ్రాగన్’ షూటింగ్!

ఢిల్లీని తాకిన అఖండ-2 టికెట్ ధరల పెంపు వివాదం

ఢిల్లీని తాకిన అఖండ-2 టికెట్ ధరల పెంపు వివాదం

📢 For Advertisement Booking: 98481 12870