हिन्दी | Epaper
ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

నేడు ట్రంప్‌తో మోదీ సమావేశం

Vanipushpa
నేడు ట్రంప్‌తో మోదీ సమావేశం

ఫ్రాన్స్ పర్యటన ముగించుకున్న తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటన కోసం పారిస్ నుండి అమెరికా చేరుకున్నారు. గురువారం ఉదయం (భారత కాలమానం ప్రకారం) Xలో ప్రధాని మోదీ స్వయంగా వాషింగ్టన్ డీసీకి చేరుకున్నట్లు తెలియజేస్తూ ఒక పోస్ట్‌ను షేర్ చేసారు. తన పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశం కానున్నారు. ఈ ఇద్దరు నాయకుల మధ్య నేడు ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయి. ట్రంప్ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వైట్ హౌస్ కు అతిథిగా వచ్చిన మూడవ విదేశీ నాయకుడు నరేంద్ర మోడీ. భారతదేశం – అమెరికా మధ్య సంబంధాలకు నరేంద్ర మోడీ ఈ పర్యటన ప్రత్యేక ప్రాముఖ్యత సంతరించుకుంది.

 నేడు ట్రంప్‌తో మోదీ సమావేశం

తులసి గబ్బర్డ్‌తో ప్రత్యేక సమావేశం

అమెరికా చేరుకున్న తర్వాత, ప్రధాని మోదీ అమెరికా జాతీయ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బర్డ్‌తో సమావేశమయ్యారు. వాషింగ్టన్ డీసీలో తులసి గబ్బర్డ్ తో జరిగిన సమావేశంలో ఆమెను అభినందింస్తూ భారతదేశం-అమెరికా స్నేహానికి సంబంధించిన వివిధ అంశాలను ఆమెతో చర్చించానని ప్రధాని మోదీ అన్నారు. అయితే ఈ రెండు దేశాల
భారతీయులు ఘనంగా స్వాగతం

ప్రధాని మోదీ అమెరికాకు చేరుకున్న నరేంద్ర మోడీకి భారతీయులు ఘనంగా స్వాగతం పలికారు. వాషింగ్టన్ డిసిలో భారత ప్రవాసులు నాకు చాలా ప్రత్యేకమైన స్వాగతం పలికారు. మీకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అధ్యక్షుడు ట్రంప్‌ను కలవడానికి, భారతదేశం-అమెరికా ప్రపంచ భాగస్వామ్యాన్నిమరింత ముందుకు తీసుకెళ్లడానికి నేను ఎదురు చూస్తున్నాను. ప్రజలకు మెరుగైన భవిష్యత్తు కోసం కలిసి పనిచేయడం కొనసాగిస్తాం. ఈ రెండు దేశాల ప్రపంచ భాగస్వామ్యంలో ఇది ఒక కొత్త అధ్యాయం అని ట్వీట్ ద్వారా అన్నారు.

ద్వైపాక్షిక చర్చలు

ఈ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు అమెరికా క్యాబినెట్ సభ్యులు, పరిశ్రమల ప్రముఖులను కలుస్తారని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఫ్రాన్స్ తర్వాత ఇప్పుడు అమెరికా ఫ్రాన్స్ పర్యటన తర్వాత ప్రధాని మోదీ అమెరికాకు చేరుకున్నారు. ఫ్రాన్స్‌లో మోడీ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో కలిసి పారిస్ AI యాక్షన్ సమ్మిట్‌కు అధ్యక్షత వహించి ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సమావేశంలో కృత్రిమ మేధస్సు గురించి కూడా చర్చించారు. ఆయన ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్‌తో కలిసి ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఇది భారతదేశానికి ఒక పెద్ద విజయం. ఫ్రాన్స్ అధ్యక్షుడితో కూడా ఆయన ఎన్నో అంశాలపై చర్చించారు.

భారతదేశం-అమెరికా సంబంధాలపై ముఖ్య ప్రకటనలు

  • భారతదేశం-అమెరికా భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేయడంపై చర్చ.
  • వ్యాపారం, రక్షణ, సాంకేతిక రంగాల్లో కొత్త ఒప్పందాలు.
  • ప్రజలకు మెరుగైన భవిష్యత్తు కోసం రెండు దేశాలు కలిసి పని చేయాలని ప్రధాని మోదీ ఆకాంక్ష.

ఫ్రాన్స్ పర్యటనలో ముఖ్యాంశాలు

  • ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో భేటీ.
  • పారిస్ AI యాక్షన్ సమ్మిట్‌లో భాగస్వామ్యం.
  • కృత్రిమ మేధస్సు (AI) పై భారతదేశం-ఫ్రాన్స్ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం.

మోదీ పర్యటన ప్రాముఖ్యత

ఈ పర్యటన భారతదేశం-అమెరికా సంబంధాల సుస్థిరతకు, గ్లోబల్ లీడర్‌గా భారతదేశ స్థాయిని పెంచడానికి కీలక మైలురాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భారత్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు జపాన్ బ్యాంకులు ఆసక్తి

భారత్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు జపాన్ బ్యాంకులు ఆసక్తి

సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ

సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ

చైనా రహస్య ‘మ్యాన్‌హట్టన్ ప్రాజెక్ట్’..అగ్రరాజ్యాలకు వణుకు

చైనా రహస్య ‘మ్యాన్‌హట్టన్ ప్రాజెక్ట్’..అగ్రరాజ్యాలకు వణుకు

భారత్‌ పట్ల ద్వేషం..హాడీ మృతి.. ఇంతకీ ఎవరు ఈయన?

భారత్‌ పట్ల ద్వేషం..హాడీ మృతి.. ఇంతకీ ఎవరు ఈయన?

ఏఐ వీడియోలను సులభంగా గుర్తించండి

ఏఐ వీడియోలను సులభంగా గుర్తించండి

బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి పై అమానుష హత్య..
1:06

బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి పై అమానుష హత్య..

భారతీయ శరణార్థులను వెనక్కి పంపించేస్తున్న యూరప్

భారతీయ శరణార్థులను వెనక్కి పంపించేస్తున్న యూరప్

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా జెడ్డా టవర్ నిర్మాణం

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా జెడ్డా టవర్ నిర్మాణం

బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు కలకలం: క్రిస్టియన్ యువతిపై దాడి
0:52

బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు కలకలం: క్రిస్టియన్ యువతిపై దాడి

Apple, Google కు చమటలు పట్టిస్తున్న ChatGPT..!

Apple, Google కు చమటలు పట్టిస్తున్న ChatGPT..!

ఓమాన్ అత్యున్నత గౌరవం అందుకున్న మోదీ, 29వ అంతర్జాతీయ అవార్డు…

ఓమాన్ అత్యున్నత గౌరవం అందుకున్న మోదీ, 29వ అంతర్జాతీయ అవార్డు…

బోండీ బీచ్‌ హీరో అహ్మద్‌ అల్ అహ్మద్‌ కు రూ.14 కోట్ల నజరానా

బోండీ బీచ్‌ హీరో అహ్మద్‌ అల్ అహ్మద్‌ కు రూ.14 కోట్ల నజరానా

📢 For Advertisement Booking: 98481 12870