हिन्दी | Epaper
ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Ansari: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం..అదృశ్యం అయిన భారతీయుడు

Vanipushpa
Ansari: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం..అదృశ్యం అయిన భారతీయుడు

ఇరాన్, ఇజ్రాయెల్(Iran-Israel) మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, బీహార్‌(Bihar)కు చెందిన యువ ఇంజనీర్ ఒకరు ఇరాన్‌లో అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. సివాన్ జిల్లా, ముఫఫసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రమాపాలి గ్రామానికి చెందిన సిరాజ్ అలీ అన్సారీ (25)(Siraj Ali Ansari) ఆచూకీ లభించకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సిరాజ్ ఒక పెట్రోలియం కంపెనీలో క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్‌గా పనిచేస్తుండగా, ప్రస్తుతం ఇరాన్‌లో విధులు నిర్వహిస్తున్నారు.
జూన్ 17న మధ్యాహ్నం చివరిసారిగా మాట్లాడాడు
సిరాజ్ తండ్రి హజరత్ అలీ తెలిపిన వివరాల ప్రకారం, సిరాజ్ సౌదీ అరేబియా మీదుగా జూన్ 9న ఇరాన్ చేరుకున్నారు. అయితే, అతడు అక్కడికి వెళ్లిన కొన్ని రోజులకే ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమై ఘర్షణ వాతావరణం నెలకొంది. సిరాజ్‌తో చివరిసారిగా జూన్ 17న మధ్యాహ్నం 2 గంటల సమయంలో మాట్లాడినట్లు హజరత్ అలీ చెప్పారు. అప్పటి నుంచి సిరాజ్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోందని, ఆయన నుంచి ఎలాంటి సమాచారం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Siraj Ali Ansari: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం..అదృశ్యం అయిన భారతీయుడు
Siraj Ali Ansari: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం..అదృశ్యం అయిన భారతీయుడు

ఆందోళనలో కుటుంబం
“చివరిసారి మాట్లాడినప్పుడు, తాను సురక్షితంగానే ఉన్నానని, కానీ తాను ఉంటున్న ప్రదేశానికి కేవలం కిలోమీటరు దూరంలో బాంబు దాడులు జరుగుతున్నాయని సిరాజ్ చెప్పాడు” అని హజరత్ అలీ గుర్తుచేసుకున్నారు. “ఆ రోజు నుంచి వాడి దగ్గర నుంచి ఎలాంటి కబురు లేదు. మాకు చాలా ఆందోళనగా ఉంది” అని ఆయన కన్నీటిపర్యంతమయ్యారు.
సిరాజ్ అదృశ్యంతో తీవ్ర ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు, సివాన్ జిల్లా మేజిస్ట్రేట్ ఆదిత్య ప్రకాశ్ కు లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేశారు. సిరాజ్‌ను సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ, కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని వారు కోరారు. సిరాజ్ బాబాయిలు షకీల్ అహ్మద్ అన్సారీ, అక్తర్ అలీ అన్సారీ కూడా ప్రభుత్వ సహాయం కోసం విజ్ఞప్తి చేస్తున్నారు.

“నేను ఈ రోజు జిల్లా మేజిస్ట్రేట్‌ను కలవబోతున్నాను” అని హజరత్ అలీ తెలిపారు. “నా కొడుకుతో పాటు, యుద్ధ వాతావరణంలో చిక్కుకున్న ఇతర భారతీయులందరినీ సురక్షితంగా స్వదేశానికి తరలించాలని భారత ప్రభుత్వానికి, విదేశాంగ మంత్రిత్వ శాఖకు నా వినయపూర్వక విజ్ఞప్తి” అని ఆయన కోరారు. సిరాజ్‌కు ఇంకా వివాహం కాలేదని, ఇద్దరు తమ్ముళ్లు, ఒక చెల్లి ఉన్నారని, అందరిలోనూ పెద్దవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఒకవైపు చర్చలకు అవకాశం ఉందంటూ… మరోవైపు దాడులు చేస్తుండటం అమెరికా వాస్తవ అభిప్రాయాన్ని సందేహాస్పదంగా చేస్తోంది. దీని వెనుక “సైనిక బలంలో తక్కువదనాన్ని ఉపయోగించుకోవాలన్న” వ్యూహం ఉందని విమర్శకుల అభిప్రాయం. ఇప్పటివరకు “పాలన మార్పు కాదు, అణు స్థావరాలే లక్ష్యం” అని చెప్పిన ట్రంప్‌కి ఇది వ్యతిరేకంగా ఉంది. మంత్రులు, రక్షణ శాఖ కూడా వ్యతిరేక సంకేతాలే ఇచ్చారు.

Read Also: India: ఇరాన్, ఇజ్రాయెల్ ఘర్షణలో భారత్ ఎటువైపు?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బోండీ బీచ్ లో కాల్పులు.. దర్యాప్తులో భారత బృందం

బోండీ బీచ్ లో కాల్పులు.. దర్యాప్తులో భారత బృందం

హటర్ బాంబుతో భారత్ కు మరో తలనొప్పి

హటర్ బాంబుతో భారత్ కు మరో తలనొప్పి

అనంత్ అంబానీ మెస్సీకి రూ. 11 కోటి రిచర్డ్ మిల్లే వాచ్ గిఫ్ట్

అనంత్ అంబానీ మెస్సీకి రూ. 11 కోటి రిచర్డ్ మిల్లే వాచ్ గిఫ్ట్

ఎరుపెక్కిన సముద్రం-వీడియో వైరల్

ఎరుపెక్కిన సముద్రం-వీడియో వైరల్

యూట్యూబ్‌లో ప్రసారం కానున్న ఆస్కార్ వేడుకలు

యూట్యూబ్‌లో ప్రసారం కానున్న ఆస్కార్ వేడుకలు

భారత్ తో అత్యంత వ్యూహాత్మక భాగస్వామి: జాకబ్

భారత్ తో అత్యంత వ్యూహాత్మక భాగస్వామి: జాకబ్

పాకిస్తాన్ కు ఆఫ్ఘాన్ షాక్.. కునార్ నదిపై ప్రాజెక్టు తాలిబన్ ఆమోదం

పాకిస్తాన్ కు ఆఫ్ఘాన్ షాక్.. కునార్ నదిపై ప్రాజెక్టు తాలిబన్ ఆమోదం

యుద్ధాల విరమణపై ట్రంప్ మళ్లీ.. మళ్లీ.. అదేపాట

యుద్ధాల విరమణపై ట్రంప్ మళ్లీ.. మళ్లీ.. అదేపాట

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు

పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ.. కునార్ నదిపై భారీ ప్రాజెక్టు…

పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ.. కునార్ నదిపై భారీ ప్రాజెక్టు…

స్నేహితురాలితో పాడ్ కాస్ట్లో ఎఫ్ బీఐ డైరెక్టర్ .. విమర్శల వెల్లువ

స్నేహితురాలితో పాడ్ కాస్ట్లో ఎఫ్ బీఐ డైరెక్టర్ .. విమర్శల వెల్లువ

నాన్నను ఇక చూడలేమేమో..ఇమ్రాన్ ఖాన్ కుమారుడు

నాన్నను ఇక చూడలేమేమో..ఇమ్రాన్ ఖాన్ కుమారుడు

📢 For Advertisement Booking: 98481 12870