हिन्दी | Epaper
2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి

Metro Fares : నేటి నుంచి హైదరాబాద్ మెట్రోలో పెరిగిన ఛార్జీలు..

Sudheer
Metro Fares : నేటి నుంచి హైదరాబాద్ మెట్రోలో పెరిగిన ఛార్జీలు..

హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) రైలు ప్రయాణికులకు షాకింగ్ న్యూస్. నేటి (మే 17) నుంచి మెట్రో ఛార్జీలను భారీగా పెంచింది సంస్థ. ఇప్పటి వరకు కనీసంగా రూ.10 ఉండే టికెట్ ధరను రూ.12కు పెంచారు. అంతేగాక, గరిష్ఠంగా రూ.60 వరకు ఉండే టికెట్ రేటును రూ.75కి పెంచారు. రోజూ మెట్రోపై ప్రయాణించే వారికీ, విద్యార్థులకు ఇది నిధులపై అదనపు భారం కిందపడనుంది.

పెరిగిన చార్జీలు చూస్తే

పెరిగిన చార్జీలు (Increased charges) దశలవారీగా అమలులోకి వచ్చాయి. 2 కిలోమీటర్ల వరకూ ఛార్జీ రూ.12 కాగా, 6 కి.మీ వరకు రూ.18గా, 9 కి.మీ వరకు రూ.30గా, 12 కి.మీ వరకు రూ.40గా వసూలు చేయనున్నారు. అలాగే, 15 కి.మీ వరకూ రూ.55, 18 కి.మీ వరకూ రూ.60, 21 కి.మీ వరకూ రూ.66, 24 కి.మీ వరకూ రూ.70గా నిర్ణయించారు. 24 కి.మీ కంటే ఎక్కువ ప్రయాణిస్తే, ప్రయాణికులు గరిష్ఠంగా రూ.75 చెల్లించాల్సి ఉంటుంది.

మెట్రో ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం

మెట్రో నిర్వాహకులు త‌మ ఖ‌ర్చుల‌ను ప‌రిశీలించి, మౌలిక వసతుల నిర్వహణ, మెరుగుదల పేరుతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. అయితే ప్రజలు ఈ పెరుగుదలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన ధరల వల్ల రోజూ మెట్రోలో ప్రయాణించే మధ్య తరగతి కుటుంబాలపై ప్రభావం పడనుంది. ప్రభుత్వం ప్రజలపై భారం మోపకుండా, ప్రయాణ వ్యయాన్ని సమీక్షించి, మళ్లీ సవరణ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Read Also : Chandrababu Naidu : బెజవాడలో బీజేపీ ర్యాలీ… హాజరైన చంద్రబాబు, పవన్ కల్యాణ్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870