हिन्दी | Epaper
గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

Telugu News: Sonia Gandhi: సోనియా గాంధీకి ఢిల్లీ కోర్టు నోటీసులు

Sushmitha
Telugu News: Sonia Gandhi: సోనియా గాంధీకి ఢిల్లీ కోర్టు నోటీసులు

భారత పౌరసత్వం రాకముందే కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఓటు హక్కు పొందారన్న వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది, ఈ విషయమై ఢిల్లీలోని రౌస్ అవెన్యూ సెషన్స్ కోర్టు ఆమెకు నోటీసులు (Notices) జారీ చేసింది, సోనియా గాంధీ ఓటు హక్కు విషయంలో దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు, ఈ ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఆమెను తాజాగా ఆదేశించింది. కోర్టు తదుపరి విచారణను వచ్చే నెల 6వ తేదీకి వాయిదా వేసింది.

Read Also: Nigeria: నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు

Sonia Gandhi
Delhi court notices to Sonia Gandhi

పిటిషనర్ ఆరోపణలు మరియు న్యాయస్థానం జోక్యం

పిటిషనర్ (బీజేపీ నాయకులు) ఆరోపించిన దాని ప్రకారం, సోనియా గాంధీ భారత పౌరసత్వం పొందడానికి మూడేళ్ల ముందే ఓటరుగా నమోదు చేసుకున్నారు, ఈ అభ్యంతరంపై వారు కోర్టును ఆశ్రయించారు, దీంతో కోర్టు తాజాగా సోనియా గాంధీతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నోటీసులు జారీ చేసింది.

ఈ వివాదం ప్రకారం, ఇటలీ పౌరురాలైన సోనియా గాంధీ, భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని (Rajiv Gandhi) వివాహం చేసుకున్న తర్వాత భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు, ఆమె 1983 ఏప్రిల్ 30న భారత పౌరసత్వాన్ని పొందారు, అయితే అంతకుముందే, అంటే 1980 నాటికే ఢిల్లీ ఓటరు జాబితాలో సోనియా గాంధీ పేరు ఉందని పిటిషనర్ ఆరోపిస్తున్నారు. భారత పౌరసత్వం పొందకముందే ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవడం అనేది ఎన్నికల చట్టాల ఉల్లంఘనేనని విమర్శలు వినిపిస్తున్నాయి.

ఓటరు జాబితాలో మార్పులు: ఆరోపణల చరిత్ర

ఓటు హక్కు పొందడం కోసం సోనియా గాంధీ (Sonia Gandhi) నకిలీ పత్రాలు సమర్పించి ఉండవచ్చని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పిటిషనర్ ఆరోపణల ప్రకారం, 1980లో సోనియా గాంధీ పేరును ఓటరు జాబితాలో చేర్చినప్పటికీ, తిరిగి 1982లో ఆ పేరును తొలగించారు, ఆ తరువాత మళ్లీ 1983 జనవరిలో తిరిగి ఓటరు జాబితాలో ఆమె పేరును చేర్చారని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో చట్టపరమైన ఉల్లంఘనలు జరిగాయని కోర్టులో వాదనలు వినిపిస్తున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వెనిజువెలా అధ్యక్షురాలి సంచలన వ్యాఖ్యలు, అమెరికా శక్తి లోభమే అసలు కారణం

వెనిజువెలా అధ్యక్షురాలి సంచలన వ్యాఖ్యలు, అమెరికా శక్తి లోభమే అసలు కారణం

నక్ష రీసర్వేతో భూములకు పూర్తి రక్షణ , కమిషనర్ మౌర్య

నక్ష రీసర్వేతో భూములకు పూర్తి రక్షణ , కమిషనర్ మౌర్య

అమెరికాలో యూఎస్ కాంగ్రెస్‌కు పోటీ చేస్తున్న డాక్టర్ టీనా షా

అమెరికాలో యూఎస్ కాంగ్రెస్‌కు పోటీ చేస్తున్న డాక్టర్ టీనా షా

యూనివర్సిటీ భూములపై కన్నేసిన సర్కార్: కిషన్ రెడ్డి

యూనివర్సిటీ భూములపై కన్నేసిన సర్కార్: కిషన్ రెడ్డి

అమెరికా పడవలను ముంచేస్తాం.. రష్యా పైర్

అమెరికా పడవలను ముంచేస్తాం.. రష్యా పైర్

రూ.3,380 కోట్ల వ్యయంతో రహదారుల నిర్మాణం: బిసి జనార్దన్ రెడ్డి

రూ.3,380 కోట్ల వ్యయంతో రహదారుల నిర్మాణం: బిసి జనార్దన్ రెడ్డి

భూములు ఇస్తున్న రైతులకు రుణాల మాఫీ: మంత్రి పి.నారాయణ

భూములు ఇస్తున్న రైతులకు రుణాల మాఫీ: మంత్రి పి.నారాయణ

రాశి ఫలాలు – 08 జనవరి 2026 Horoscope in Telugu

రాశి ఫలాలు – 08 జనవరి 2026 Horoscope in Telugu

ఏసీబీ వలలో ముగ్గురు అధికారులు, నందిగామలో లంచం కేసు

ఏసీబీ వలలో ముగ్గురు అధికారులు, నందిగామలో లంచం కేసు

తిరుపతిలోని సిద్ధ వైద్య పరిశోధన విభాగంలో జాతీయ 9వ సిద్ధ దినోత్సవ వేడుకలు

తిరుపతిలోని సిద్ధ వైద్య పరిశోధన విభాగంలో జాతీయ 9వ సిద్ధ దినోత్సవ వేడుకలు

భర్తను హతమార్చిన భార్య, కూతుళ్లు

భర్తను హతమార్చిన భార్య, కూతుళ్లు

14 కొత్త ప్రాజెక్టులు.. ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్

14 కొత్త ప్రాజెక్టులు.. ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్

📢 For Advertisement Booking: 98481 12870