हिन्दी | Epaper
గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య

Chandrababu Naidu : నేటి నుంచి కీలక హామీ అమలు : చంద్రబాబు

Divya Vani M
Chandrababu Naidu : నేటి నుంచి కీలక హామీ అమలు : చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu Naidu) తాలూకూ హామీలు నెరవేరడం మొదలైంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో తొలి పథకానికి శ్రీకారం చుట్టారు. గురువారం నుంచి ‘తల్లికి వందనం‘ (Salute to mother) పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించారు.ఈ పథకం కింద విద్యార్థుల తల్లులకు నేరుగా డబ్బు జమ అవుతుంది. ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలైనా అందరికీ ఈ సాయం వర్తిస్తుంది. సీఎం క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు.ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 67.27 లక్షల విద్యార్థులకు ప్రయోజనం లభిస్తుంది. ప్రభుత్వం దీని కోసం రూ.10,091 కోట్లు ఖర్చు చేయనుంది. ఇందులో రూ.1,346 కోట్లు పాఠశాలల అభివృద్ధికి కేటాయించారు.గత ప్రభుత్వం అమలు చేసిన అమ్మఒడి పథకం కేవలం 42.61 లక్షల మందికే వర్తించింది. ఇప్పటి పథకం 24 లక్షల మందికి అదనంగా అందుతుంది. వారి బడ్జెట్ రూ.5,540 కోట్లు కాగా, చంద్రబాబు ప్రభుత్వం రూ.8,745 కోట్లు మంజూరు చేస్తోంది.

వారి కంటే రూ.3,205 కోట్లు ఎక్కువ

తల్లుల ఖాతాల్లో నేరుగా డబ్బు జమ అవుతుంది. తల్లి లేని పిల్లలకు తండ్రి లేదా సంరక్షకుల ఖాతాలో జమ చేస్తారు. అనాథలకు కలెక్టర్ సూచించిన వారి ఖాతాల్లో డబ్బు వస్తుంది.ప్రైవేటు, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే 76 వేల మందికీ ఈ పథకం వర్తిస్తుంది. 1వ తరగతి నుంచి ఇంటర్ వరకూ విద్యార్థులందరికి ఇది వర్తిస్తుంది. అడ్మిషన్లు పూర్తయిన వెంటనే డబ్బు జమ అవుతుంది.

పారదర్శకత కోసం ప్రత్యేక జాబితా


గ్రామ, వార్డు సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితా ప్రదర్శిస్తారు. సమస్యలు ఉన్నవారు ఈ నెల 26లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. తుది జాబితా 30న విడుదల చేస్తారు.ఈ పథకంలో బలహీన వర్గాల విద్యార్థులకే అధిక ప్రాధాన్యత ఉంటుంది. సమతుల్య సమాజ నిర్మాణానికి ఇది మొదటి అడుగు అన్నారు సీఎం.చంద్రబాబు మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం రెండూ ముఖ్యమని అన్నారు. నష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని తిరిగి నిలబెడతామని తెలిపారు. మాటిచ్చినట్లే పథకాన్ని నడుపుతున్నామని చెప్పుకొచ్చారు.

Read Also : Green Gram : పెస‌లు స్నాక్స్‌లాగా తింటే ఎంతో మేలు..!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఏసీబీ దాడుల్లో దగదర్తి తహసీల్దార్ అక్రమాస్తుల గుట్టురట్టు

ఏసీబీ దాడుల్లో దగదర్తి తహసీల్దార్ అక్రమాస్తుల గుట్టురట్టు

క్లీన్ చిట్ లేదు.. అంతా అబద్ధం! కల్తీ నెయ్యి గుట్టు విప్పిన బి.ఆర్. నాయుడు.

క్లీన్ చిట్ లేదు.. అంతా అబద్ధం! కల్తీ నెయ్యి గుట్టు విప్పిన బి.ఆర్. నాయుడు.

తెప్ప‌పై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత గోవింద‌రాజ‌స్వామివారి క‌టాక్షం

తెప్ప‌పై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత గోవింద‌రాజ‌స్వామివారి క‌టాక్షం

అడ్వెంచర్ టూరిజంకు కుప్పం కేరాఫ్ అడ్రస్.. బౌల్డరింగ్ పార్కును ప్రారంభించిన సీఎం.

అడ్వెంచర్ టూరిజంకు కుప్పం కేరాఫ్ అడ్రస్.. బౌల్డరింగ్ పార్కును ప్రారంభించిన సీఎం.

టెక్నాలజీ ప్రయోగశాలగా కుప్పం – చంద్రబాబు

టెక్నాలజీ ప్రయోగశాలగా కుప్పం – చంద్రబాబు

అమరావతి రైతు ప్లాట్లలో నిర్మాణాలకు అనుమతి

అమరావతి రైతు ప్లాట్లలో నిర్మాణాలకు అనుమతి

ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, 14న బడ్జెట్!

ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, 14న బడ్జెట్!

ఫిబ్రవరి 3న కేబినెట్ భేటీ.. బడ్జెట్ అంశాలపై కీలక నిర్ణయాలు!

ఫిబ్రవరి 3న కేబినెట్ భేటీ.. బడ్జెట్ అంశాలపై కీలక నిర్ణయాలు!

రాజకీయ అవినీతికి అంతం లేదా?

రాజకీయ అవినీతికి అంతం లేదా?

సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసిన ఎన్సీపీ నేతలు..

సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసిన ఎన్సీపీ నేతలు..

కోకో గింజలకూ ధరల విధానం అవసరం

కోకో గింజలకూ ధరల విధానం అవసరం

ఆంధ్రాలో 301 బార్లకు రీ-నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రాలో 301 బార్లకు రీ-నోటిఫికేషన్ విడుదల

📢 For Advertisement Booking: 98481 12870