हिन्दी | Epaper
తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్

Kavitha: కాంగ్రెస్ లో చేరనున్న కవిత ఢిల్లీ పెద్దలతో మంతనాలు?

Ramya
Kavitha: కాంగ్రెస్ లో చేరనున్న కవిత ఢిల్లీ పెద్దలతో మంతనాలు?

తెలంగాణలో రాజకీయ కలకలం : కవిత కీలక నిర్ణయానికి సిద్ధం!

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సడెన్‌గా తీసుకుంటున్న చర్యలు రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి. ఇటీవల ఆమె విడుదల చేసిన ఓ బహిరంగ లేఖ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెద్ద సంచలనం సృష్టించింది. ఈ లేఖ నేపథ్యంలో ఆమె పార్టీకి అనుసంధానంగా ఉన్న రాజకీయ సంబంధాలు, భవిష్యత్ కార్యాచరణపై అనేక ఊహాగానాలకు తావిచ్చింది.

ఈ పరిణామాల మధ్య ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ (KCR party) నేతలతో అత్యవసరంగా సంప్రదింపులు నిర్వహించినట్టు సమాచారం. ప్రత్యేకించి కవితతో ఫోన్‌లో మాట్లాడిన కేసీఆర్, పార్టీ ఎంపీని ప్రత్యేకంగా ఆమె వద్దకు పంపించి ఆమె అభిప్రాయాలను తెలుసుకోవడం గమనార్హం. అయితే కవిత మాత్రం స్పష్టంగా తన రాజకీయ భవిష్యత్తుపై స్పష్టత కోరుతున్నారు. పార్టీ తనకు ఇచ్చే ప్రాధాన్యత ఏంటన్నది బయటపడాలని ఆమె డిమాండ్ చేసినట్టు విశ్వసనీయ సమాచారం చెబుతోంది.

కాంగ్రెస్‌ లోకి ఎంట్రీ అడ్డంకుల్లో : మధ్యవర్తుల రాయబారానికి బ్రేక్!

ఇక కాంగ్రెస్ పార్టీలోకి చేర్పు అంశంపై కూడా చర్చలు జరిగాయి. రహస్యంగా జరిగిన ఈ పరిణామాల్లో, కాంగ్రెస్ అగ్రనాయకత్వం సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్‌లతో చర్చించినట్టు తెలుస్తోంది. రేవంత్ మాత్రం ఈ విషయంలో తన అభిప్రాయాన్ని స్పష్టంగా హైకమాండ్‌ ముందు వ్యక్తం చేశారు. కవితను పార్టీలోకి చేర్చుకుంటే కేసీఆర్ కుటుంబ కలహాలకు కాంగ్రెస్ కారణమన్న దురభిప్రాయం ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించినట్లు సమాచారం. దీనితో కాంగ్రెస్ అగ్రనాయకత్వం తాత్కాలికంగా కవిత ఎంట్రీపై బ్రేక్ వేసినట్లు తెలుస్తోంది.

జూన్ 2న కీలక ప్రకటన? ‘తెలంగాణ జాగృతి’తో తిరిగి ప్రజల్లోకి!

కాంగ్రెస్ తో రాయబారం దాదాపు విఫలమైంది. దీంతో, కవిత (Kavitha) తదుపరి కార్యాచరణపై దృష్టి సారించారు. సొంత బలం పెంచుకునేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగానే తెలంగాణ జాగృతి అనుబంధ సంఘాలను బలోపేతం చేయాలని ఆమె నిర్ణయించారు. తొలుత, గతంలో తనకు బలమైన పట్టున్న సింగరేణి ప్రాంతంపై దృష్టి సారించారు. ‘సింగరేణి జాగృతి’ పేరిట కొత్త సంఘానికి అంకురార్పణ చేశారు. 11 ఏరియాలకు కో ఆర్డినేటర్లను నియమించారు. అదే విధంగా తాను సొంతంగా ఎదిగే క్రమంలో భాగంగా వివిధ వర్గాలకు చెందిన మేధావులు.. సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్‌తో సమావేశమవ్వడం, అనుబంధ సంఘాలను ప్రకటించడం, వాటిని మరింత బలోపేతం చేయడం దిశగా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. దీంతో.. కవిత జూన్ 2న ఎలాంటి ప్రకటన చేయబోతున్నారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Read also: KCR: జూన్ 5న కమిషన్ ముందు హాజరు కానున్న కేసీఆర్..!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ట్రాఫిక్ ఆటంకం కలిగింగే బస్ స్టాపులు మార్పు: సీపీ సజ్జనార్

ట్రాఫిక్ ఆటంకం కలిగింగే బస్ స్టాపులు మార్పు: సీపీ సజ్జనార్

హైదరాబాద్‌లో 38వ నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం

హైదరాబాద్‌లో 38వ నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం

ప్రేమ వివాహం ఏడాదిలోనే విషాదం.. కట్న వేధింపులతో భార్య హత్య

ప్రేమ వివాహం ఏడాదిలోనే విషాదం.. కట్న వేధింపులతో భార్య హత్య

రామోజీ ఫిల్మ్‌సిటీకి చేరుకున్న రాష్ట్రపతి

రామోజీ ఫిల్మ్‌సిటీకి చేరుకున్న రాష్ట్రపతి

325 పోలీస్ డ్రైవర్‌ పోస్టులకు గ్రీన్ సిగ్నల్..

325 పోలీస్ డ్రైవర్‌ పోస్టులకు గ్రీన్ సిగ్నల్..

మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ.. 40 మంది క్యాడర్ లొంగుబాటు

మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ.. 40 మంది క్యాడర్ లొంగుబాటు

ఫోన్ ట్యాపింగ్ కేసు.. సజ్జనార్ పర్యవేక్షణలో సిట్‌

ఫోన్ ట్యాపింగ్ కేసు.. సజ్జనార్ పర్యవేక్షణలో సిట్‌

సీఎం రేవంత్ – ఆర్బీఐ గవర్నర్ భేటీ.. తెలంగాణపై ప్రశంసల వర్షం…

సీఎం రేవంత్ – ఆర్బీఐ గవర్నర్ భేటీ.. తెలంగాణపై ప్రశంసల వర్షం…

తెలంగాణాలో చలి.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

తెలంగాణాలో చలి.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

ఏపీలో 3.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు

ఏపీలో 3.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు

జనవరి లో పతంగుల పండుగ

జనవరి లో పతంగుల పండుగ

హైదరాబాద్‌, వరంగల్‌, ఖమ్మంలో ఎల్‌ఐజీ ఫ్లాట్ల విక్రయం ప్రారంభం

హైదరాబాద్‌, వరంగల్‌, ఖమ్మంలో ఎల్‌ఐజీ ఫ్లాట్ల విక్రయం ప్రారంభం

📢 For Advertisement Booking: 98481 12870