हिन्दी | Epaper
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు

Kakani Govardhan Reddy:క్వార్ట్జ్ అక్రమ క్వారీయింగ్‌ కేసులో నిందితుడిగా కాకాణి

Anusha
Kakani Govardhan Reddy:క్వార్ట్జ్ అక్రమ క్వారీయింగ్‌ కేసులో నిందితుడిగా కాకాణి

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, గత వైసీపీ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలకు సంబంధించి కేసులు నమోదు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై అక్రమ మైనింగ్ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీసింది.

అక్రమ క్వార్ట్జ్ తవ్వకాలపై కేసు

నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో గతంలో అక్రమంగా క్వార్ట్జ్ తవ్వకాలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ అక్రమ మైనింగ్‌కు తాము నిరసన తెలియజేస్తున్నామని తెలుగుదేశం పార్టీ నాయకులు అప్పట్లో విమర్శలు చేశారు. ముఖ్యంగా రుస్తుం మైన్స్‌లో జరిగిన అక్రమ తవ్వకాలపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గట్టిగా అభ్యంతరం తెలిపారు.2018లో సత్యాగ్రహ దీక్ష చేసి మూడు రోజుల పాటు మైనింగ్‌ను అడ్డుకున్న సోమిరెడ్డి, అక్రమ మైనింగ్ వెనుక వైసీపీ నేతలు, ముఖ్యంగా అప్పటి మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి హస్తం ఉందని ఆరోపించారు. టీడీపీ శ్రేణులు 40 లారీల అక్రమ మైనింగ్ లోడ్లను అడ్డుకోవడం అప్పట్లో రాజకీయంగా పెద్ద వివాదంగా మారింది.

కేంద్ర మైనింగ్ శాఖకు ఫిర్యాదు

వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ కేసుపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అయితే, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ కేసును కేంద్ర మైనింగ్ శాఖ దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ మార్పుతో, కేంద్ర మైనింగ్ శాఖ సూచనలతో ఇప్పుడు కేసులో కొత్త మార్పులు చోటుచేసుకున్నాయి.కాకాణిపై కేసు నమోదు – ప్రధాన అనుచరుల అరెస్ట్,తొలుత కాకాణి అనుచరులైన పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి, వాకాటి శివారెడ్డి, వాకాటి శ్రీనివాసులు రెడ్డిలపై కేసు నమోదైంది. వీరు హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందారు. అయితే, తాజాగా కాకాణి గోవర్ధన్ రెడ్డితో పాటు మరో ఏడుగురిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.ఇందులో ఏ6, ఏ8గా ఉన్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిని గూడూరు కోర్టులో హాజరుపరిచి, న్యాయస్థానం ఆదేశాలతో జైలుకు తరలించారు.

kakani

ఇదే సమయంలో, ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి సంతకాలను ఫోర్జరీ చేసిన కేసులో రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ను నియమించింది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుండగా, మరోవైపు అక్రమ మైనింగ్ కేసులో కాకాణిపై చట్టపరమైన చర్యలు ప్రారంభమయ్యాయి.దీంతో కాకాణి చుట్టూ ఉచ్చు బిగుస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామన్న ప్రభుత్వం, ఇప్పుడు అక్రమ మైనింగ్ కేసుతో వైసీపీ నేతలను లక్ష్యంగా చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.రాజకీయ దుష్ప్రభావాలు,ఈ కేసు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అనకాపల్లి వద్ద బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్

అనకాపల్లి వద్ద బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్

పిన్నెల్లికి జగన్ అండ: జూలకంటి తీవ్ర విమర్శలు

పిన్నెల్లికి జగన్ అండ: జూలకంటి తీవ్ర విమర్శలు

పవన్‌కు నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటారు: మంత్రి ఆనం

పవన్‌కు నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటారు: మంత్రి ఆనం

భార్యను హత్య చేసి బైక్‌పై పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన భర్త

భార్యను హత్య చేసి బైక్‌పై పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన భర్త

ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను: నాగబాబు

ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను: నాగబాబు

నా భార్య విజయంపై గర్వంగా ఉంది: నారా లోకేశ్

నా భార్య విజయంపై గర్వంగా ఉంది: నారా లోకేశ్

జగన్ హయాంలో ఏపీ అస్తవ్యస్తంగా మారింది: పరిటాల సునీత

జగన్ హయాంలో ఏపీ అస్తవ్యస్తంగా మారింది: పరిటాల సునీత

తిరుమల భక్తులకు శుభవార్త.. త్వరలోనే ఏఐ చాట్‌బాట్ సేవలు

తిరుమల భక్తులకు శుభవార్త.. త్వరలోనే ఏఐ చాట్‌బాట్ సేవలు

కర్నూలులో బంగారు గనుల తవ్వకాలు ప్రారంభం

కర్నూలులో బంగారు గనుల తవ్వకాలు ప్రారంభం

ఏపీ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్న తెలంగాణ

ఏపీ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్న తెలంగాణ

తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా

తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా

తెలంగాణ, ఏపీలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు

తెలంగాణ, ఏపీలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు

📢 For Advertisement Booking: 98481 12870