हिन्दी | Epaper
ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

UN: శాంతిని పరిరక్షించడంలో భారత్ ను కొనియాడిన జీన్ పియర్

Vanipushpa
UN: శాంతిని పరిరక్షించడంలో భారత్ ను కొనియాడిన జీన్ పియర్

శాంతిని పరిరక్షించడంలో భారత్ ప్రధాన మద్దతుదారు అని ఐక్యరాజ్యసమితి(UNO) అండర్ సెక్రటరీ జనరల్ జీన్ పియర్ లాక్రోయిక్స్(Jean-Pierre) కొనియాడారు. నేరాలకు జవాబుదారీతనం నిర్ధరించే ప్రయత్నాలకు నాయకత్వం వహించడం వంటి వివిధ చర్యల్లో భారత్(India) కీలకపాత్ర పోషిస్తుందని చెప్పారు. ఈ మేరకు శాంతి పరిరక్షకుల అంతర్జాతీయ దినోత్సవం(International Day) సందర్భంగా గురువారం విలేకరుల సమావేశంలో పలు వ్యాఖ్యలు చేశారు.

UN On India: శాంతిని పరిరక్షించడంలో భారత్ ను కొనియాడిన జీన్ పియర్
UN On India: శాంతిని పరిరక్షించడంలో భారత్ ను కొనియాడిన జీన్ పియర్

“భారత్​ దళాలు ముఖ్యమైనవి. ఆ దేశంలో పోలీసుల సహకారం ఎక్కువగా ఉంటుంది. పురుషులతోపాటు మహిళల ముఖ్యమైన సహకారంతో వివిధ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడంలో భారత్​ ముఖ్యమైన మద్దతుదారు. నేరాలకు జవాబుదారీతనంపై భారత్​ నాయకత్వం వహించిన అనేక ఇతర ఉదాహరణలు ఉన్నాయి” అని జీన్ పియర్ లాక్రోయిక్స్ అన్నారు.
రాజకీయ ప్రక్రియల్లో మహిళల పాత్ర
“ఎక్కువ మంది మహిళలు ఉండటం వల్ల మరింత ప్రభావవంతమైన శాంతి పరిరక్షణకు హామీ ఇస్తుంది. రాజకీయ ప్రక్రియల్లో మహిళల పాత్ర, వారి సాధికారత సాధికారత లభిస్తుంది” అని ఆయన తెలిపారు. ఇందులో సైద్ధాంతికంగా ఏమీ లేదని, మహిళలు శాంతి పరిరక్షణలో పాల్గొనడం వాస్తవికత అని చెప్పారు. అందుకే శాంతి పరిరక్షణలో ఎక్కువ మంది మహిళలు ఉండేలా తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నామని అని అన్నారు.

సీనియర్ మహిళా జనరల్స్ దరఖాస్తు

సభ్య దేశాల వనరులు అంత ఎక్కువగా లేనందున ఐక్యరాజ్య సమింతి శాంతి పరిరక్షక దళాలు ఇప్పటికీ అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయని ఆయన అన్నారు. ఫోర్స్ కమాండర్, డిప్యూటీ ఫోర్స్ కమాండర్ పదవులకు మరింత మంది సీనియర్ మహిళా జనరల్స్ దరఖాస్తు చేసుకోవాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు. ఇది పురోగతిలో ఉన్న పనిగా వర్ణించారు. ఫిబ్రవరి 24-25 తేదీల్లో భారత్​ నిర్వహించిన మహిళా శాంతి పరిరక్షకుల కోసం మొట్టమొదటి సమావేశంలో పాల్గొనడానికి ఆయన దిల్లీని సందర్శించారు. శాంతి, భద్రతను ముందుకు తీసుకెళ్లడంలో మహిళలు పోషించే కీలక పాత్రను చర్చించడానికి గ్లోబల్ సౌత్ 35 దళాలను భారత్​ ఒకచోట చేర్చింది. రక్షణ మంత్రిత్వ శాఖ, ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక కేంద్రం (సీయూఎన్​పికె) సహకారంతో విదేశాంగ మంత్రిత్వ శాఖ నిర్వహించింది.

Read Also: Harverd: హార్వర్డ్ యూనివర్సిటీ ట్రంప్ ఆంక్షలపై కోర్టు స్టే పొడిగింపు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బంగ్లాదేశ్ రాజకీయ అస్థిరత మధ్య భారత హై కమిషనర్ నివాసంపై దాడి

బంగ్లాదేశ్ రాజకీయ అస్థిరత మధ్య భారత హై కమిషనర్ నివాసంపై దాడి

భారత్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు జపాన్ బ్యాంకులు ఆసక్తి

భారత్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు జపాన్ బ్యాంకులు ఆసక్తి

సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ

సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ

చైనా రహస్య ‘మ్యాన్‌హట్టన్ ప్రాజెక్ట్’..అగ్రరాజ్యాలకు వణుకు

చైనా రహస్య ‘మ్యాన్‌హట్టన్ ప్రాజెక్ట్’..అగ్రరాజ్యాలకు వణుకు

భారత్‌ పట్ల ద్వేషం..హాడీ మృతి.. ఇంతకీ ఎవరు ఈయన?

భారత్‌ పట్ల ద్వేషం..హాడీ మృతి.. ఇంతకీ ఎవరు ఈయన?

ఏఐ వీడియోలను సులభంగా గుర్తించండి

ఏఐ వీడియోలను సులభంగా గుర్తించండి

బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి పై అమానుష హత్య..
1:06

బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి పై అమానుష హత్య..

భారతీయ శరణార్థులను వెనక్కి పంపించేస్తున్న యూరప్

భారతీయ శరణార్థులను వెనక్కి పంపించేస్తున్న యూరప్

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా జెడ్డా టవర్ నిర్మాణం

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా జెడ్డా టవర్ నిర్మాణం

బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు కలకలం: క్రిస్టియన్ యువతిపై దాడి
0:52

బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు కలకలం: క్రిస్టియన్ యువతిపై దాడి

Apple, Google కు చమటలు పట్టిస్తున్న ChatGPT..!

Apple, Google కు చమటలు పట్టిస్తున్న ChatGPT..!

ఓమాన్ అత్యున్నత గౌరవం అందుకున్న మోదీ, 29వ అంతర్జాతీయ అవార్డు…

ఓమాన్ అత్యున్నత గౌరవం అందుకున్న మోదీ, 29వ అంతర్జాతీయ అవార్డు…

📢 For Advertisement Booking: 98481 12870