రోజా విషయంలోజగన్ కీలక నిర్ణయం?

రోజా విషయంలో జగన్ కీలక నిర్ణయం?

నగరిలో రోజా కి షాక్ ఇవ్వబోతున్న జగన్. వైసీపీలో ఏదో జరుగుతోంది ఇప్పటికే పలువురు ముఖ్య నేతలు ఆ పార్టీని వీడగా ఇప్పుడు స్వయంగా ఆ పార్టీ అధినేతే కొందరికి చెక్ పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారట. ఇప్పుడిదే అంశంపై ఏపీ పాలిటిక్స్‌లో ముఖ్యంగా వైసీపీలో హాట్ హాట్ డిస్కషన్ నడుస్తోంది ఇంతకీ జగన్ రెడ్డి పార్టీలో ఏం జరుగుతోంది. ఎవరిని పంపించేందుకు పొగ పెడుతున్నారు. ఎవరి రాక కోసం ఎవరిని బలి చేసే ప్రయత్నం జరుగుతోంది.

113338803

జగన్ తీసుకున్న నిర్ణయానికి రాజకీయ సంబంధం:

వైసీపీ అధినేతే స్వయంగా కొందరిని పంపించే ప్రయత్నాలు చేస్తున్నారట. మాజీ మంత్రి రోజాను పార్టీ నుంచే సాగనంపే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. రోజా సేవలు ఇక చాలని బలమైన నాయకుడు అవసరమని వైసీపీ అధినేత జగన్ భావిస్తున్నారట.

 ప్రజల అభిప్రాయం: జగన్ నిర్ణయంపై జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న పార్టీ నేతలు ఇవేం పనులు అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారట.

రాజకీయ ప్రాముఖ్యతలో నిస్సందేహమైన పాత్ర:రోజా
రాజకీయాలలో రోజా యొక్క ప్రాముఖ్యతను అంగీకరించకుండా జగన్ ఎలా దూరం పెట్టగలరు? ఆమె వైసీపీ కోసం చేసిన పనులు.

రాజకీయం లో మార్పులు:ఇందులో భాగంగానే గాలి ముద్దు కృష్ణమ నాయుడు రెండో కుమారుడిని వైసీపీలోకి చేర్చుకునేందుకు సిద్ధమయ్యారు జగన్. యువ నాయకుడు గాలి జగదీష్ బుధవారం నాడు జగన్ సమక్షంలో వైసీపీలో చేరే అవకాశం ఉందంటున్నారు.

పార్టీ కోసం కృషి చేసిన రోజా :

వాస్తవానికి జగన్ కష్టకాలంలో ఉన్నప్పుడు రోజా వైసీపీ కోసం చాలా ఫైట్ చేశారు. ఆయన ప్రత్యర్థులు చేసిన కామెంట్స్, విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేశారు. ప్రత్యర్థులపై తనదైన శైలిలో ఫైర్ అవుతూ ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు పొందారు. మరి అలాంటి నాయకురాలిని జగన్ దూరం పెట్టాలని భావిస్తున్నట్లు వస్తున్న వార్తలు సంచలనం రేపుతున్నాయి. మరి నిజంగానే రోజాను పక్కనపెట్టే ఉద్దేశ్యంతోనే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారా అనేది తెలియాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఎలాగైనా నగరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుపొందాలి అన్న ఆకాంక్షతో ఉన్న గాలి జగదీష్ ప్రకాష్ ఈనెల 12వ తేదీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నారని తెలుస్తుంది. అదే జరిగితే నగరి వైఎస్సార్ సీపీలో లెక్కలు మారే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్‌పై గాలి జగదీష్ ప్రకాశ్‌కు వైఎస్ జగన్ హామీ ఇస్తే కనుక రోజా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. మరి నగరి విషయంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది తెలియాల్సి ఉంది.

Related Posts
మార్చి 15 నుంచి అమరావతి పనులు ప్రారంభం
మార్చి 15 నుంచి అమరావతి పనులు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు ఇక మళ్లీ ప్రారంభం కానున్నాయి. మార్చి 15వ తేదీ నుంచి నిర్మాణ పనులు వేగంగా కొనసాగనున్నాయి. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ Read more

పార్టీ నేతలతో జగన్ కీలక సమావేశం
jagan metting

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ కీలక నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సజ్జల రామకృష్ణారెడ్డి, Read more

నితీష్ రెడ్డికి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ బహుమతి
నితీష్ రెడ్డికి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ బహుమతి

నితీష్ కుమార్ రెడ్డి తన అద్భుతమైన ఇన్నింగ్స్‌తో క్రికెట్ ప్రపంచాన్ని అలరించారు. భారత టెస్ట్ చరిత్రలో గొప్ప టెస్ట్ నాక్‌లలో ఒకటిగా సునీల్ గవాస్కర్ ఆయన ఇన్నింగ్స్‌ను Read more

ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు నామినేషన్‌ దాఖలు
Nagababu files nomination as MLC candidate

అమరావతి: జనసేన ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు Read more