हिन्दी | Epaper

టారిఫ్స్‌తో మూడు దేశాల్ని టార్గెట్ చేసిన ట్రంప్

Vanipushpa
టారిఫ్స్‌తో మూడు దేశాల్ని టార్గెట్ చేసిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధానికి తెర లేపారు. కెనడా, మెక్సికోపై 25%, చైనాపై 10% కొత్త టారిఫ్స్ విధించాలని నిర్ణయించారు. ఈ దేశాల దిగుమతులపై కొత్త టారిఫ్‌లు మంగళవారం నుంచే అమల్లోకి వస్తాయి. దీంతో యూఎస్‌ కీలక వాణిజ్య భాగస్వాముల్లో ఆందోళన నెలకొంది. అమెరికా $1 ట్రిలియన్ వాణిజ్య లోటును తగ్గించే లక్ష్యంతో ట్రంప్‌ ఈ 3 ట్రేడ్ పార్ట్నర్స్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. అయితే ప్రతిసారీ ఇండియన్ టారిఫ్ స్ట్రక్చర్‌పై విమర్శలు చేస్తున్నప్పటికీ, ప్రస్తుతానికి భారత్‌ను లక్ష్యంగా చేసుకోలేదు. దీంతో త్వరలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టబోయే యూఎస్‌ పర్యటన కీలక ద్వైపాక్షిక వాణిజ్య చర్చలకు వేదిక కాబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ టారిఫ్స్ ఉచ్చులో పడకుండా భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. తాజా యూనియన్ బడ్జెట్ (2025-26లో కొన్ని యూఎస్‌ నుంచి వచ్చే ఎగుమతులపై, దిగుమతి సుంకాలను తగ్గించింది. బైక్స్ (1,600cc లోపు), శాటిలైట్ గ్రౌండ్ ఇన్‌స్టాలేషన్స్, సింథటిక్ ఫ్లేవర్ ఎసెన్స్‌ సహా ఇతర అమెరికన్ ఎగుమతులపై ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించింది. దీంతో ఈ నిర్ణయం యూఎస్‌ ఎగుమతులకు ప్రోత్సాహకంగా నిలవనుంది. ఇది రెండు దేశాల ట్రేడ్ డెఫిసిట్ బ్యాలెన్స్ చేసే చర్యగా చెప్పుకోవచ్చు. దీంతో ట్రంప్ హిట్ లిస్టులో ఇండియా ఉండకపోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

యూఏఈ వాసులకు ఇరాన్ వార్నింగ్

యూఏఈ వాసులకు ఇరాన్ వార్నింగ్

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

అమెరికా రాయబార కార్యాలయంపై బాంబు దాడి.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నిందితులు

అమెరికా రాయబార కార్యాలయంపై బాంబు దాడి.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నిందితులు

ఇంధన నిల్వపై కేంద్రం కీలక ఆదేశాలు.. పెట్రోల్ కొరత లేదు!

ఇంధన నిల్వపై కేంద్రం కీలక ఆదేశాలు.. పెట్రోల్ కొరత లేదు!

ఇరాన్ యుద్ధంపై ఎటూ తేల్చుకోలేక స్థితిలో పాకిస్తాన్ విలవిల

ఇరాన్ యుద్ధంపై ఎటూ తేల్చుకోలేక స్థితిలో పాకిస్తాన్ విలవిల

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

మోదీ నా ఫ్రెండ్.. త్వరలోనే భారత్‌కు వస్తానని సందేశం

మోదీ నా ఫ్రెండ్.. త్వరలోనే భారత్‌కు వస్తానని సందేశం

డాలర్‌కు ఇరాన్ చెక్: హార్ముజ్ జలసంధిలో ఇక చైనా ‘యువాన్’ రాజ్యమేనా?

డాలర్‌కు ఇరాన్ చెక్: హార్ముజ్ జలసంధిలో ఇక చైనా ‘యువాన్’ రాజ్యమేనా?

జపాన్ సముద్రంపై ఉత్తర కొరియా క్షిపణి గర్జన: ప్రాంతీయ ఉద్రిక్తతలు

జపాన్ సముద్రంపై ఉత్తర కొరియా క్షిపణి గర్జన: ప్రాంతీయ ఉద్రిక్తతలు

ఇరాన్ యుద్ధం.. వంటగ్యాస్ సంక్షోభంతో ప్రజల ఇక్కట్లు

ఇరాన్ యుద్ధం.. వంటగ్యాస్ సంక్షోభంతో ప్రజల ఇక్కట్లు

16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!

16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!

📢 For Advertisement Booking: 98481 12870