हिन्दी | Epaper

Modi Foreign Tour : ప్ర‌ధాని మోడీ సౌదీ అరేబియా ప‌ర్య‌ట‌న ఫిక్స్

Sudheer
Modi Foreign Tour : ప్ర‌ధాని మోడీ సౌదీ అరేబియా ప‌ర్య‌ట‌న ఫిక్స్

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 22, 23 తేదీలలో రెండు రోజుల పాటు సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లనున్నారు. ఇటీవల సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్‌ ప్రధాని మోదీకి పర్యటనకు ఆహ్వానం పంపిన సంగతి తెలిసిందే. గతంలో 2024 డిసెంబర్‌లో ఈ పర్యటన జరగాల్సి ఉండగా, షెడ్యూల్ అందుబాటులో లేక పోవడం వల్ల వాయిదా పడింది. ప్రస్తుతం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యే దశకు చేరడంతో పర్యటన తేదీలు ఖరారయ్యాయి.

భారత్ – సౌదీ అరేబియా మధ్య సంబంధాలు

ఈ పర్యటనలో ప్రధానంగా వాణిజ్యం, ఇంధన భద్రత, రక్షణ సహకారం, వ్యూహాత్మక ప్రాజెక్టులు వంటి కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి. భారత్ – సౌదీ అరేబియా మధ్య సంబంధాలు గత కొంతకాలంగా బలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఈ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయనుంది. ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్ (IMEC) ప్రాజెక్టు అమలు దిశగా ఈ సమావేశం దోహదపడనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ పర్యటన ద్వారా రెండు దేశాల మధ్య కొత్త ఒప్పందాలు

కేంద్ర వర్గాల ప్రకారం, ఈ పర్యటన ద్వారా రెండు దేశాల మధ్య కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశముంది. అలాగే భారతదేశానికి ఇంధన సరఫరా, మౌలిక సదుపాయాలు, డిజిటల్ రంగాలలో పెట్టుబడులు వంటి అంశాలపై కూడా కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది. ఈ పర్యటన ద్వైపాక్షిక సహకారాన్ని కొత్త దశకు తీసుకెళ్లేలా ఉండనుందని, ప్రపంచ రాజకీయాలలో భారత్‌కు ఉన్న ప్రాధాన్యతను ఈ సందర్శన మరోసారి హైలైట్ చేయనుందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బాబ్ ఎల్-మాందెబ్ జలసంధి మూసివేతకు హౌతీల ప్లాన్

బాబ్ ఎల్-మాందెబ్ జలసంధి మూసివేతకు హౌతీల ప్లాన్

నెతన్యాహు మరణవార్తలపై స్పందించిన ఇజ్రాయెల్

నెతన్యాహు మరణవార్తలపై స్పందించిన ఇజ్రాయెల్

ఉద్యోగుల జీతాల్లో 30% వరకు కోత!

ఉద్యోగుల జీతాల్లో 30% వరకు కోత!

తెలంగాణలో ధాన్యం ధరల పతనం

తెలంగాణలో ధాన్యం ధరల పతనం

సరదాకి కూడా మరికొన్ని దాడులు చేయొచ్చు: ట్రంప్

సరదాకి కూడా మరికొన్ని దాడులు చేయొచ్చు: ట్రంప్

ఉక్రెయిన్‌కు ఇరాన్ వార్నింగ్: ‘షాహెద్’ డ్రోన్ల కూల్చివేతపై ఆగ్రహం!

ఉక్రెయిన్‌కు ఇరాన్ వార్నింగ్: ‘షాహెద్’ డ్రోన్ల కూల్చివేతపై ఆగ్రహం!

భారత పౌరులు మాకు మద్దతు ఇవ్వాలి: ఇరాన్‌

భారత పౌరులు మాకు మద్దతు ఇవ్వాలి: ఇరాన్‌

యూఏఈ వాసులకు ఇరాన్ వార్నింగ్

యూఏఈ వాసులకు ఇరాన్ వార్నింగ్

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

అమెరికా రాయబార కార్యాలయంపై బాంబు దాడి.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నిందితులు

అమెరికా రాయబార కార్యాలయంపై బాంబు దాడి.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నిందితులు

ఇంధన నిల్వపై కేంద్రం కీలక ఆదేశాలు.. పెట్రోల్ కొరత లేదు!

ఇంధన నిల్వపై కేంద్రం కీలక ఆదేశాలు.. పెట్రోల్ కొరత లేదు!

📢 For Advertisement Booking: 98481 12870