हिन्दी | Epaper
రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు

Plane Crash: విమాన ప్రమాదంలో 133 మంది మృతి ?

Sharanya
Plane Crash: విమాన ప్రమాదంలో 133 మంది మృతి ?

Plane Crash: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఈ ఘోర విమాన ప్రమాదం దేశాన్ని విషాదంలో ముంచివేసింది. ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ (AI-171) విమానం గురువారం మధ్యాహ్నం 1:39 గంటలకు లండన్ గ్యాట్‌విక్‌కు బయలుదేరి, కేవలం 5 నిమిషాల్లోనే కుప్పకూలింది. ఈ ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 133 మంది మృతిచెందినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

Plane Crash: విమాన ప్రమాదంలో 133 మంది మృతి ?
Plane Crash: విమాన ప్రమాదంలో 133 మంది మృతి ?

సహాయక చర్యలు ముమ్మరం

ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే NDRF, BSF, CISF బృందాలు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టాయి. ఇప్పటివరకు గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు.

మేడే కాల్.. కానీ స్పందన లేకపోవడం ఆందోళన

విమాన ప్రమాదానికి ముందు పైలట్ మేడే కాల్ చేసినట్లు DGCA ప్రకటించింది. ఇది అత్యవసర సంకేతంగా విమాన సంబంధిత ప్రతిస్పందన అవసరమైనప్పుడు ఉపయోగిస్తారు. అయితే ఈ కాల్‌కు ATC (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) నుండి ఎలాంటి స్పందన రాలేదని తెలుస్తోంది.

పలువురు నేతల స్పందనలు

అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంపై జార్ఖండ్‌ బీజేపీ నాయకుల దిగ్భ్రాంతి

రక్షణ శాఖ సహాయ మంత్రి, బీజేపీ నాయకుడు సంజయ్ సేథ్ గురువారం అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు వాయిదా వేస్తున్నట్లు సేథ్ మీడియాతో తెలిపారు.

జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత చంపాయి సోరెన్ కూడా ఈ ప్రమాదం పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. విమాన ప్రమాదం జరిగిన కారణంగా జార్ఖండ్ బిజెపి గురువారం జరగాల్సిన అన్ని కార్యక్రమాలను రద్దు చేసింది.

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం గురించి దిగ్భ్రాంతికరమైన వార్త వెలువడింది. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని మరియు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని బాబా బైద్యనాథ్‌ను ప్రార్థిస్తున్నాను” అని మాజీ జార్ఖండ్ ముఖ్యమంత్రి X లో ఒక పోస్ట్ ద్వారా తెలిపారు.

విమాన ప్రమాదంపై రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి

అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు. ‘ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం చాలా బాధాకరం. ప్రయాణికులు, సిబ్బంది కుటుంబాలు ఆవేదన, ఆందోళన ఊహించలేం ఈ కష్టసమయంలో వారికి అండగా నిలుద్దాం.. అత్యవసర రక్షణ, సహాయక చర్యలు చాలా కీలకం – ప్రతి జీవితం ముఖ్యం, ప్రతి సెకను విలువైనది. కాంగ్రెస్ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో సహాయ చర్యల్లో పాల్గొనాలి’ అని అన్నారు.

విమాన ప్రమాదం తనను ఎంతగానో కలచివేసిందని, ఈ దుర్ఘటనలో తమవారిని కోల్పోయిన కుటుంబాల బాధను తాను అర్థం చేసుకోగలనని, వారికి మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆయన ఆకాంక్షించారు. ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని రాహుల్ గాంధీ కోరారు. ప్రతి ఒక్క ప్రాణాన్ని కాపాడటం చాలా ముఖ్యమని, సహాయక చర్యల్లో వేగం పెంచాలని ఆయన అన్నారు.

విమాన ప్రయాణీకుల జాబితా విడుదల

గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం AI 171, బోయింగ్ 787 లండన్‌కు వెళ్తూ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. విమానంలో ప్రయాణికులు, సిబ్బందితో సహా 242 మంది ఉన్నారని ఎయిర్‌లైన్స్ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేసిన ఒక అధికారిక ప్రకటనలో ధ్రువీకరించింది.

యూకే ప్రధాని కీర్ స్టార్మర్ దిగ్భ్రాంతి

అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై బ్రిటన్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ విచారం వ్యక్తం చేశారు. ప్రమాద దృశ్యాలను “విధ్వంసకరమైనవి”గా అభివర్ణించారు. “ప్రయాణికులకు, వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అని ప్రధాని కార్యాలయం డౌనింగ్ స్ట్రీట్ విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు.

Read also: Air India: ప్రమాదానికి ముందు ‘మేడే కాల్’ చేసిన పైలట్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రపంచంలోనే నంబర్ వన్ గా చైనా..పని చేయని ట్రంప్ సుంకాలు

ప్రపంచంలోనే నంబర్ వన్ గా చైనా..పని చేయని ట్రంప్ సుంకాలు

OnePlus CEO పీట్ లౌపై అరెస్ట్ వారెంట్

OnePlus CEO పీట్ లౌపై అరెస్ట్ వారెంట్

చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్

చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్

నిరసనలకు ట్రంప్‌ మద్దతుపై రష్యా ఆందోళన

నిరసనలకు ట్రంప్‌ మద్దతుపై రష్యా ఆందోళన

డెన్మార్క్ వైపు మొగ్గు చూపడంపై గ్రీన్‌లాండ్ ప్రధానికి ట్రంప్ వార్నింగ్

డెన్మార్క్ వైపు మొగ్గు చూపడంపై గ్రీన్‌లాండ్ ప్రధానికి ట్రంప్ వార్నింగ్

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం

ప్రపంచంలోనే 4వ ఖరీదైన జోహో సీఈఓ విడాకులు

ప్రపంచంలోనే 4వ ఖరీదైన జోహో సీఈఓ విడాకులు

ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి!

ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి!

ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్

ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్

ట్రంప్‌ను ప్రపంచం బహిష్కరణ చేయాలి

ట్రంప్‌ను ప్రపంచం బహిష్కరణ చేయాలి

భారీగా తగ్గిన బియ్యం ధరలు.. కారణమేంటంటే?

భారీగా తగ్గిన బియ్యం ధరలు.. కారణమేంటంటే?

రష్యాపై ఒత్తిడి పెంచుతున్న ఇరాన్ నిరసనలు: జెలెన్​స్కీ

రష్యాపై ఒత్తిడి పెంచుతున్న ఇరాన్ నిరసనలు: జెలెన్​స్కీ

📢 For Advertisement Booking: 98481 12870