हिन्दी | Epaper

భారతీయ ఐటీ నిపుణులకు న్యూజిలాండ్ ఈజీ వీసా

Vanipushpa
భారతీయ ఐటీ నిపుణులకు న్యూజిలాండ్ ఈజీ వీసా

అమెరికాలో భారతీయుల వీసా సమస్యలు ఒక పెద్ద చర్చాంశంగా మారాయి. వీసా విధానాల్లో మార్పులు, లేట్ అప్రూవల్, ప్రాసెసింగ్ సమయాలు పెరగడం వల్ల ఎన్నో ఆందోళనలు పెరిగాయి. చాలా మంది భారతీయులు H1B, L1 వంటి వీసాలపై పనిచేస్తున్నారు. కానీ, వీసా పొందడం, కొత్త వీసా పెరుగుదల లేదా ట్రాన్స్‌ఫర్ లో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. వీటి వల్ల భారతీయ వలసదారులు వారి కుటుంబాలను మిస్ అవుతున్నారు, కార్మిక హక్కులు, ప్రశ్నార్థకమవుతున్నాయి. ఈ క్రమంలో, భారతీయ ఐటీ నిపుణులకు మంచి అవకాశం ఇచ్చేందుకు, న్యూజిలాండ్ కొత్త వీసా నిబంధనలు ప్రకటించింది. ఈ నిబంధనల ద్వారా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న విదేశీ ఉద్యోగులను తమ దేశంలోకి రప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. న్యూజిలాండ్, ఐటీ నిపుణులకు ఆకర్షణీయమైన వీసా నిబంధనలను ప్రకటించి, ఉద్యోగుల కోసం బంపర్ ఆఫర్ అందిస్తోంది.

అమెరికాలో ఇండియన్ వర్క్ వీసా సంబంధిత నియమాలు మారినప్పుడు, అనేక మంది వలసదారులు తమ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం అమెరికాలో పరిస్థితులు కఠినంగా మారినందున, భారతీయ ఐటీ ఉద్యోగులకు ఓ దేశం బంపర్ ఆఫర్ ప్రకటించింది. అమెరికా నుంచి ఐటీ నిపుణులను ఆకర్షించడానికి, ఆ దేశం కీలక నిర్ణయాలను తీసుకుంది. విదేశీ నిపుణులు తమ దేశంలో పని చేయడానికి వీలుగా, వీసా నిబంధనలను సడలించే నిర్ణయం తీసుకుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు, యూఎస్‌లో స్థిరపడాలని ఆశపడేవారి ఆలోచనలు మారుతున్నాయి. బర్ట్ రైట్ సిటిజన్‌షిప్ హక్కు రద్దు, గ్రీన్ కార్డు, వీసా నిబంధనలను కఠినతరం చేయడం వంటి నిర్ణయాలు, ముఖ్యంగా భారతీయులపై ప్రభావం చూపించాయి. భారతదేశం నుంచి ఎక్కువగా ఐటీ ఉద్యోగులు, తాత్కాలిక వీసాలపై అమెరికాలో పనిచేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో, వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

యూఏఈ వాసులకు ఇరాన్ వార్నింగ్

యూఏఈ వాసులకు ఇరాన్ వార్నింగ్

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

అమెరికా రాయబార కార్యాలయంపై బాంబు దాడి.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నిందితులు

అమెరికా రాయబార కార్యాలయంపై బాంబు దాడి.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నిందితులు

ఇంధన నిల్వపై కేంద్రం కీలక ఆదేశాలు.. పెట్రోల్ కొరత లేదు!

ఇంధన నిల్వపై కేంద్రం కీలక ఆదేశాలు.. పెట్రోల్ కొరత లేదు!

ఇరాన్ యుద్ధంపై ఎటూ తేల్చుకోలేక స్థితిలో పాకిస్తాన్ విలవిల

ఇరాన్ యుద్ధంపై ఎటూ తేల్చుకోలేక స్థితిలో పాకిస్తాన్ విలవిల

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

మోదీ నా ఫ్రెండ్.. త్వరలోనే భారత్‌కు వస్తానని సందేశం

మోదీ నా ఫ్రెండ్.. త్వరలోనే భారత్‌కు వస్తానని సందేశం

డాలర్‌కు ఇరాన్ చెక్: హార్ముజ్ జలసంధిలో ఇక చైనా ‘యువాన్’ రాజ్యమేనా?

డాలర్‌కు ఇరాన్ చెక్: హార్ముజ్ జలసంధిలో ఇక చైనా ‘యువాన్’ రాజ్యమేనా?

జపాన్ సముద్రంపై ఉత్తర కొరియా క్షిపణి గర్జన: ప్రాంతీయ ఉద్రిక్తతలు

జపాన్ సముద్రంపై ఉత్తర కొరియా క్షిపణి గర్జన: ప్రాంతీయ ఉద్రిక్తతలు

ఇరాన్ యుద్ధం.. వంటగ్యాస్ సంక్షోభంతో ప్రజల ఇక్కట్లు

ఇరాన్ యుద్ధం.. వంటగ్యాస్ సంక్షోభంతో ప్రజల ఇక్కట్లు

16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!

16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!

📢 For Advertisement Booking: 98481 12870