हिन्दी | Epaper
రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు

Bangladesh: బంగ్లాదేశ్‌కు భారీ షాకిచ్చిన మోదీ సర్కారు

Vanipushpa
Bangladesh: బంగ్లాదేశ్‌కు భారీ షాకిచ్చిన మోదీ సర్కారు

భారత్- బంగ్లాదేశ్(India-Bangladesh) మధ్య పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతల మధ్య మోదీ సర్కారు(Modi Governament) కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్ నుండి జనపనార, సంబంధిత ఫైబర్ ఉత్పత్తుల దిగుమతి(Import)ని చాలా మార్గాల్లో తక్షణమే నిషేధిస్తూ షాక్ ఇచ్చింది. ఇకపై మహారాష్ట్రలోని ఒక నవసేవ ఓడరేవు ద్వారా మాత్రమే బంగ్లాదేశ్ జనపనార ప్రవేశానికి అనుమతి కొనసాగుతుంది. దేశంలో జనపనార పరిశ్రమను కాపాడేందుకు నడుం బిగించిన కేంద్ర ప్రభుత్వం.. బంగ్లాదేశ్ నుండి వచ్చే దిగుమతులపై ఆంక్షలు విధించింది. శుక్రవారం రాత్రి కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) ఈ ఉత్తర్వులు జారీ చేసింది. PTI ప్రకారం.. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని భూ మార్గాలు, ఓడరేవుల ద్వారా దిగుమతుల ఆంక్షలు కొనసాగుతాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. నవసేవ ఫోర్ట్ మినహా బంగ్లాదేశ్ జనపనార ఉత్పత్తుల దిగుమతిని పూర్తిగా నిషేధించారు. బంగ్లాదేశ్ జనపనార చాలా కాలంగా దక్షిణాసియా స్వేచ్ఛా వాణిజ్య ప్రాంతం (SAFTA) కింద భారత మార్కెట్లలో సుంకం లేని ప్రాప్యతతో మంచి లాభాలను గడించిందని చెప్పుకొవచ్చు.

Bangladesh: బంగ్లాదేశ్‌కు భారీ షాకిచ్చిన మోదీ సర్కారు
Bangladesh: బంగ్లాదేశ్‌కు భారీ షాకిచ్చిన మోదీ సర్కారు

భారత ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం
భారత్ ఎందుకు ఈ కీలక నిర్ణయం తీసుకున్నదంటే.. బంగ్లాదేశ్ నుండి దిగుమతి అయ్యే జనపనార ఉత్పత్తులు దేశ జనపనార రంగాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్నాయి.ముఖ్యంగా నూలు, ఫైబర్ డంపింగ్, సబ్సిడీ దిగుమతులు భారత ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం చూపుతున్నాయి.

రెండు దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు
రెండు దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రంలోని మోదీ సర్కారు ఈ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో యాంటీ-డంపింగ్ (ADD) విధించినప్పటికీ బంగ్లాదేశ్ ఎగుమతిదారులు అన్ని అవకాశాలను ఉపయోగించుకుని భారీగా లాభాలను ఆర్జించారు. కాగా బంగ్లాదేశ్ వాణిజ్యాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి భారతదేశం తీసుకున్న ఈ నిర్ణయం ఇటీవలి నెలల్లో తీసుకున్న నిర్ణయాల్లో ఇది రెండవది. ఏప్రిల్ ప్రారంభంలో ప్రభుత్వం ఒక ముఖ్యమైన ట్రాన్స్‌షిప్‌మెంట్ సౌకర్యాన్ని ఉపసంహరించుకుంది, దీని కింద బంగ్లాదేశ్ భారత ల్యాండ్ కస్టమ్స్ స్టేషన్లు, ఓడరేవుల ద్వారా మూడవ దేశాలకు ఎగుమతి వస్తువులను పంపడానికి అనుమతించబడింది. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (GTRI) అధినేత అజయ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ..భారతదేశం నుండి అనేక వస్తువుల దిగుమతిని బంగ్లాదేశ్ నిషేధించిందని.. దీనికి ప్రతిస్పందనగా భారతదేశం కూడా ఆంక్షలను విధించిందని చెప్పుకొచ్చారు.

Read Also: Russia: ఉక్రెయిన్‌పై 60 క్షిపణులతో విరుచుకుపడిన రష్యా..

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రపంచంలోనే నంబర్ వన్ గా చైనా..పని చేయని ట్రంప్ సుంకాలు

ప్రపంచంలోనే నంబర్ వన్ గా చైనా..పని చేయని ట్రంప్ సుంకాలు

OnePlus CEO పీట్ లౌపై అరెస్ట్ వారెంట్

OnePlus CEO పీట్ లౌపై అరెస్ట్ వారెంట్

చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్

చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్

నిరసనలకు ట్రంప్‌ మద్దతుపై రష్యా ఆందోళన

నిరసనలకు ట్రంప్‌ మద్దతుపై రష్యా ఆందోళన

డెన్మార్క్ వైపు మొగ్గు చూపడంపై గ్రీన్‌లాండ్ ప్రధానికి ట్రంప్ వార్నింగ్

డెన్మార్క్ వైపు మొగ్గు చూపడంపై గ్రీన్‌లాండ్ ప్రధానికి ట్రంప్ వార్నింగ్

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం

ప్రపంచంలోనే 4వ ఖరీదైన జోహో సీఈఓ విడాకులు

ప్రపంచంలోనే 4వ ఖరీదైన జోహో సీఈఓ విడాకులు

ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి!

ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి!

ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్

ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్

ట్రంప్‌ను ప్రపంచం బహిష్కరణ చేయాలి

ట్రంప్‌ను ప్రపంచం బహిష్కరణ చేయాలి

భారీగా తగ్గిన బియ్యం ధరలు.. కారణమేంటంటే?

భారీగా తగ్గిన బియ్యం ధరలు.. కారణమేంటంటే?

రష్యాపై ఒత్తిడి పెంచుతున్న ఇరాన్ నిరసనలు: జెలెన్​స్కీ

రష్యాపై ఒత్తిడి పెంచుతున్న ఇరాన్ నిరసనలు: జెలెన్​స్కీ

📢 For Advertisement Booking: 98481 12870