हिन्दी | Epaper

River india stops : షాపుర్‌కండి బ్యారేజీ పూర్తి కావడంతో రావి నీటిని నిలిపే భారత్ నిర్ణయం

Sai Kiran
River india stops : షాపుర్‌కండి బ్యారేజీ పూర్తి కావడంతో రావి నీటిని నిలిపే భారత్ నిర్ణయం

River india stops : పాకిస్థాన్‌కు దశాబ్దాలుగా వెళ్తున్న రావి నది మిగులు జలాలను నిలిపివేయడానికి భారత్ కీలక చర్యలు చేపట్టింది. పంజాబ్–జమ్మూ కశ్మీర్ సరిహద్దులో నిర్మిస్తున్న షాపుర్‌కండి బ్యారేజీ పనులు తుది దశకు చేరుకున్నాయని అధికారులు తెలిపారు. మార్చి 31 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఉంది. ఇది అందుబాటులోకి వస్తే రావి నది నీటిని నిల్వ చేసి దేశీయ అవసరాలకు వినియోగించుకోవచ్చు.

Read Also: Maharashtra: అజిత్ పవార్ విమాన ప్రమాదం.. సీబీఐ విచారణకు సునేత్ర డిమాండ్

River india stops
River india stops

ఈ బ్యారేజీ ద్వారా జమ్మూ కశ్మీర్‌లోని కతువా, సాంబా జిల్లాల కరవు ప్రభావిత ప్రాంతాల్లో 32 వేల హెక్టార్లకు పైగా సాగునీరు అందించనున్నారు. పంజాబ్‌లో కూడా వేల ఎకరాలకు నీటి ప్రయోజనం కలుగనుంది. అదనంగా 200 మెగావాట్లకు పైగా విద్యుత్ ఉత్పత్తి చేయనున్నారు. 1960 సింధు జలాల ఒప్పందం ప్రకారం రావి నదిపై భారత్‌కు పూర్తి హక్కులు ఉన్న నేపథ్యంలో, ఇప్పటివరకు వృథాగా పాకిస్థాన్‌కు వెళ్తున్న నీటిని భారత రైతుల అవసరాలకు వినియోగించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును వేగవంతం చేసినట్లు అధికారులు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఎన్నిరోజులైనా పొరాడేందుకైనా మేం సిద్ధం

ఎన్నిరోజులైనా పొరాడేందుకైనా మేం సిద్ధం

తన మరణవార్తలపై నెతన్యాహు సెటైర్లు.. కొత్త వీడియోతో పుకార్లకు చెక్!

తన మరణవార్తలపై నెతన్యాహు సెటైర్లు.. కొత్త వీడియోతో పుకార్లకు చెక్!

యుద్ధంపై ఫేక్ పోస్టులు.. 19 మంది భారతీయుల అరెస్ట్

యుద్ధంపై ఫేక్ పోస్టులు.. 19 మంది భారతీయుల అరెస్ట్

ఎరువుల కొరతతో సంక్షోభంలో వ్యవసాయ రంగం..ప్రత్యామ్నాయ సరఫరాకు యత్నం

ఎరువుల కొరతతో సంక్షోభంలో వ్యవసాయ రంగం..ప్రత్యామ్నాయ సరఫరాకు యత్నం

గ్యాస్ నిల్వలపై క్లారిటీ ఇచ్చిన మంత్రి పీయూష్ గోయల్!

గ్యాస్ నిల్వలపై క్లారిటీ ఇచ్చిన మంత్రి పీయూష్ గోయల్!

ముంద్రా పోర్టుకు చేరుతున్న శివాలిక్ నౌక!

ముంద్రా పోర్టుకు చేరుతున్న శివాలిక్ నౌక!

మరో జలసంధి మూసివేత ముప్పు, ప్రపంచానికి భారీ షాక్

మరో జలసంధి మూసివేత ముప్పు, ప్రపంచానికి భారీ షాక్

కదలలేని స్థితిలో మొజ్తబా ఖమేనీ

కదలలేని స్థితిలో మొజ్తబా ఖమేనీ

ఇరాన్ టెన్షన్ మధ్య భారత్‌కు LPG నౌకలు చేరువ

ఇరాన్ టెన్షన్ మధ్య భారత్‌కు LPG నౌకలు చేరువ

యుద్ధం మధ్య నెతన్యాహూ పై ఇరాన్ సంచలన ప్రకటన

యుద్ధం మధ్య నెతన్యాహూ పై ఇరాన్ సంచలన ప్రకటన

ఉరిలో ఉగ్రవాదిని మట్టుబెట్టిన భద్రతా దళాలు

ఉరిలో ఉగ్రవాదిని మట్టుబెట్టిన భద్రతా దళాలు

యాత్రలో రోడ్డు ప్రమాదం: ఏడుగురు భారతీయులు మృతి

యాత్రలో రోడ్డు ప్రమాదం: ఏడుగురు భారతీయులు మృతి

📢 For Advertisement Booking: 98481 12870