हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

India: టర్కీకి ఊహించని షాక్ ఇచ్చిన భారత్

Vanipushpa
India: టర్కీకి ఊహించని షాక్ ఇచ్చిన భారత్

టర్కీ కష్టాల్లో ఉన్నప్పుడు భారత్ మానవతాదృక్పథంతో ఆదుకుంది. కానీ టర్కీ(Turkey) మాత్రం మన చిరకాల శత్రువు పాకిస్థాన్(Pakistan) కు సపోర్ట్ చేసింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారీగా డ్రోన్లు, మిలిటరీని పంపించింది. దీంతో భారత్ లో టర్కీపై విమర్శలు వెల్లువెత్తాయి. బాయికాట్ టర్కీ నినాదం ఉవ్వెత్తున ఎగిసింది. అయితే తాజాగా టర్కీకి మరో ఊహించని షాక్ ఇచ్చింది భారత్.
టర్కీకి కోలుకోలేని దెబ్బ
టర్కీకి భారత్ ఊహించని రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది. చేసిన సాయం మరచి పాకిస్థాన్ కు కాపు కాసిన టర్కీకి కోలుకోలేని దెబ్బ కొట్టింది భారత్. టర్కీ ఎయిర్ లైన్స్ తో భారత్ కు చెందిన ఇండిగో ఎయిర్ లైన్స్ ఒప్పందం రద్దు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. మూడు నెలల్లో ఇరు సంస్థల మధ్య ఉన్న ట్రావెల్ ఒప్పందం రద్దు చేసుకోవాలని సూచనలు చేసింది.
టర్కీకి చెందిన సెలెబ్ ఏవియేషన్ అనే వైమానిక సంస్థ భారత్ లోని 9 కీలక ఎయిర్ పోర్టుల్లో సేవలు అందిస్తోంది. దిల్లీలోని అంతర్జాతీయ ఎయిర్ పోర్టు కూడా లిస్టులో ఉంది. అయితే కొన్ని వారాల క్రితం సెలెబ్ ఏవియేషన్ సంస్థకు సెక్యూరిటీ క్లియరెన్స్ ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. తాజాగా ఎయిర్ ఇండియా సంస్థను కూడా సెలెబ్ ఏవియేషన్ తో ఉన్న ఒప్పందం రద్దు చేసుకోవాలని సూచనలు చేసింది. 3 నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి కావాలని విజ్ఞప్తి చేసింది కేంద్ర ప్రభుత్వం.

India: టర్కీకి ఊహించని షాక్ ఇచ్చిన భారత్
India: టర్కీకి ఊహించని షాక్ ఇచ్చిన భారత్

టర్కిష్ ఎయిర్ లైన్స్ తో ఒప్పందం తక్షణమే రద్దు
టర్కిష్ ఎయిర్ లైన్స్ కు చెందిన రెండు బోయింగ్ 777 విమానాలను ఎయిర్ ఇండియా లీజుకు తీసుకుని నడుపుతోంది. అయితే ఇటీవల లైసెన్సు పూర్తి కాగా లైసెన్సు మరో 6 నెలలు పొడిగించాలని కేంద్ర వైమానిక శాఖ వద్ద దరఖాస్తు పెట్టుకుంది ఎయిర్ ఇండియా. అయితే ఈ రిక్వెస్ట్ ను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. ఈ క్రమంలో టర్కిష్ ఎయిర్ లైన్స్ తో ఒప్పందం తక్షణమే రద్దు చేసుకోవాలని ఎయిర్ ఇండియాకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఎయిర్ ఇండియా మాత్రం.. తక్షణమే అంటే బుకింగ్స్ చేసుకున్న ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తుతాయని 3 నెలలు గడువు కావాలని కోరగా అందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఆగస్టు 31 లోపు ఇరు సంస్థల మధ్య జీరో సంబంధాలు ఉండాలని స్పష్టం చేసింది.
పహల్గాం ఉగ్రదాడిని ఖండించక పోవడమే కాకుండా ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్థాన్ ఫుల్ సపోర్ట్ చేసిన టర్కీకి ఈ విధంగా భారత్ బుద్ధి చెబుతోంది. ఇప్పటికే బాయికాట్ టర్కీ నినాదం సామాజిక మాధ్యమాల్లో ఊపందుకుంది. టర్కీకి చెందిన అనేక వస్తువులను భారత్ బ్యాన్ చేసింది. టర్కీ నుంచి దిగుమతులు నిలిపివేసింది. తాజాగా ఎయిర్ లైన్స్ కూడా రద్దు కానున్న నేపథ్యంలో టర్కీకి ఇది కోలుకోలేని దెబ్బగా భావించవచ్చు.

Read Also: Donald Trump : చైనాపై మరోసారి డొనాల్డ్ ట్రంప్ తీవ్ర విమర్శలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

2050లో నీరు విలువైన వనరుగా మారనున్న సంకేతాలు

2050లో నీరు విలువైన వనరుగా మారనున్న సంకేతాలు

తెలంగాణ గ్లోబల్ ఈవెంట్‌కు కీలక ఆహ్వానాలు

తెలంగాణ గ్లోబల్ ఈవెంట్‌కు కీలక ఆహ్వానాలు

USలో అగ్నిప్రమాదం: ఇద్దరు హైదరాబాదీలు మృతి

USలో అగ్నిప్రమాదం: ఇద్దరు హైదరాబాదీలు మృతి

క్షమాపణలు చెప్పిన ఇండిగో సంస్థ..రిఫండ్లపై క్లారిటీ

క్షమాపణలు చెప్పిన ఇండిగో సంస్థ..రిఫండ్లపై క్లారిటీ

రక్షణ, వాణిజ్యం, ఇంధనంపై కుదిరిన ఒప్పందాలు

రక్షణ, వాణిజ్యం, ఇంధనంపై కుదిరిన ఒప్పందాలు

మాజీ సైనికుడికి అండగా నిలిచినా ఆన్‌లైన్ ప్రపంచం

మాజీ సైనికుడికి అండగా నిలిచినా ఆన్‌లైన్ ప్రపంచం

రేపు రాత్రిలోగా రిఫండ్ చెల్లించాలని కేంద్రం ఆదేశం

రేపు రాత్రిలోగా రిఫండ్ చెల్లించాలని కేంద్రం ఆదేశం

హెచ్‌-1బీ నిబంధనలు కఠినతరం చేస్తే ఇండియా పై తీవ్ర ప్రభావం

హెచ్‌-1బీ నిబంధనలు కఠినతరం చేస్తే ఇండియా పై తీవ్ర ప్రభావం

ఉక్రెయిన్, అమెరికా మూడవ రోజు కొనసాగుతున్న చర్చలు

ఉక్రెయిన్, అమెరికా మూడవ రోజు కొనసాగుతున్న చర్చలు

భర్తలను అద్దెకు తీసుకుంటున్న అమ్మాయిలు

భర్తలను అద్దెకు తీసుకుంటున్న అమ్మాయిలు

అపార్ట్‌మెంట్‌లో మంటలకి తెలంగాణ విద్యార్థిని మృతి

అపార్ట్‌మెంట్‌లో మంటలకి తెలంగాణ విద్యార్థిని మృతి

రూపాయి విలువ తగ్గుదలపై కేంద్ర మంత్రి స్పందన

రూపాయి విలువ తగ్గుదలపై కేంద్ర మంత్రి స్పందన

📢 For Advertisement Booking: 98481 12870